గ్రూప్‌-1కు 1.40లక్షల మంది అభ్యర్థులు.

 267 కేంద్రాలను ఏర్పాటు చేసిన ఎపిపిఎస్‌సి ప్రజాశక్తి , ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఎపిపిఎస్‌సి) ఈ నెల 26న నిర్వహించనున్న గ్రూప్‌-1 పరీక్షకు 1,14,473 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 258 పరీక్ష కేంద్రాలను కమిషన్‌ ఏర్పాటు చేసింది. అత్యధికంగా కృష్ణా జిల్లా నుంచి 16,642 మంది అభ్యర్థులు గ్రూప్‌-1కు దరఖాస్తు చేసుకున్నారు. విశాఖపట్నం నుంచి 15,888 మంది, గుంటూరు నుంచి 12,158 మంది, కర్నూలు నుంచి 11,611 మంది దరఖాస్తు చేసుకున్నారు. విశాఖపట్నం…

Read More