jagan announcing the volunteer duty policy

వాలంటీర్ల విధి విధానం..ప్రకటించిన జగన్

Teluguwonders: సీఎం జగన్‌మోహన్‌రెడ్డి. సచివాలయంలో స్పందన కార్యక్రమంతో పాటు ఇళ్ల స్థలాలు, ఇసుక విధానం, రైతు భరోసా, గ్రామ వాలంటీర్లు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ‘స్పందన’ కార్యక్రమంలో వచ్చే వినతుల్లో 90 శాతం పరిష్కారమవుతున్నాయని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. 👉జులై మొదటి వారంలో కేవలం 34,541 వినతులు మాత్రమే వచ్చాయని.. అదే నెల చివరి నాటికి వాటి సంఖ్య 1,08,997 చేరిందన్నారు. ప్రజా సమస్యలపై స్పందిస్తున్నందునే వినతుల…

Read More