ఇఫ్తార్ విందులో పాల్గున్న ” వై ఎస్ జగన్ “

 వైఎస్సార్ జిల్లా : వై ఎస్ ఆర్ సిపీ నాయకుడు రసూల్ సాహెబ్ ఆధ్వర్యంలో వై ఎస్ ఆర్ జిల్లా పులివెందులలో ఏర్పాటు చేసిన విందుకు ఆ పార్టీ అధ్యక్షుడు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు హాజరయ్యరు. ఈ సందర్భంగా ముస్లిం ల తో కలిసి ప్రత్యేక ప్రార్ధనలు చేసారు. ముస్లిం సోదరులకు ” రంజాన్ ” శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు వై ఎస్ జగన్ కు ఖర్జురాలు…

Read More