కాంగ్రెస్ తో దోస్తీ, కానీ ప్రధాన పీఠం మాత్రం??

– > కాంగ్రెస్ తొ పొత్తు పెట్టుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని TRS అధికార ప్రతినిధి రసూల్ ఖాన్ తెలిపారు. -> కానీ ప్రధాన పీఠాన్ని మాత్రం ఆ పార్టీ కి ఇవ్వబోమన్నారు. -> ప్రాంతీయ పార్టీ లే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నారు. కేసీఆర్ కాంగ్రెస్ కు దగ్గర అవుతున్నారు అని ఇటీవల జోరుగా ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలో నే TRS అధికార ప్రతినిధి అబిద్ రసూల్ ఖాన్ ఆసక్తికర ప్రకటన చేసారు. ఎన్నికలు ఫలితాల…

Read More