ప్రాణం లేని బంగారం..ఒకరికి తిరిగి ప్రాణాన్ని పోసింది…
చనిపోయిందని మార్చురీ రిఫ్రిజరేటర్లో పెట్టిన ఒక మహిళ కొద్ది గంటల్లోనే లేచి కూర్చోవడంతో కుటుంబ సభ్యులు, వైద్యులు ఆశ్చర్యపోయారు. ఈ ఘటన పంజాబ్లోని కపుర్థలాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. 👉విషయం లోకి వెళితే : అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరింది 65సంవత్సరాల మహిళ. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమె చనిపోయిందని తెలిపారు. ఆసుపత్రిలోని మార్చురీకి తరలించి రిఫ్రిజరేటర్లో పెట్టారు. 👉ఇలా బ్రతికింది: ఆమె మెడలో గోల్డ్ చైన్ను తీసుకునేందుకు కుటుంబ సభ్యులు మార్చురీకి వచ్చారు. ఈ…