స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పలు కీలక ప్రకటనలు చేసిన మోడీ
Teluguwonders: దేశవ్యాప్తంగా 73వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోడీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తొలుత రాజ్ఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. అనంతరం ఎర్రకోట వద్ద త్రివిధ దళాల గౌరవవందనం స్వీకరించారు. పతాక ఆవిష్కరణ అనంతరం ప్రధాని మోడీ మాట్లాడారు. 👉 కీలక ప్రకటనలు చేసిన మోడీ : ప్రధాని మోడీ ఈ ప్రసంగంలో పలు కీలక ప్రకటనలు చేశారు. జనాభా నియంత్రణకు సరికొత్త…