Nithya Menon

నా గురించి కాదు..మీ గురించి మీరు తెలుసుకోండి

Teluguwonders: బాలీవుడ్‌ హీరో అక్షయ్‌కుమార్‌ తాజా చిత్రం’మిషన్‌ మంగళ్‌’. ఈ చిత్రంలో..నిత్యా మీనన్ ..విద్యా బాలన్‌, సోనాక్షి సిన్హా, తాప్సీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జగన్‌ శక్తి దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిత్యామీనన్‌ దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. రెడ్‌ టాప్‌, బ్లూ జీన్‌ ధరించి చిరునవ్వులు చిందించింది. మరోపక్క సొంత…

Read More