రేషన్ ఇక సీదా ఇంటికి…
రాష్ట్రవ్యాప్తంగా బియ్యం అధిక మొత్తంలో పక్క దారి పట్టడం వంటి అక్రమాలు కొనసాగుతున్నాయని తెలిసిందే.అయితే తాజాగా ఈ అక్రమాలను అరికట్టేందుకు కొత్త ప్రభుత్వం సరికొత్త పద్ధతు లను అవలంభించనుంది. 🔴రేషన్ సరుకులు ఇక ప్యాకెట్ల రూపం లో : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం రేషన్ బియ్యాన్ని 50 కేజీల బస్తాల్లో రేషన్ షాపులకు సరఫరా చేస్తోంది.అక్కడ నుండి ప్రజలకు కావాల్సిన బియ్యాన్ని వారికి కావాల్సినట్టుగా ఐదు కేజీలు ,10 కేజీలు, 20 కేజీలు గా తూకం వేసి…