సల్మాన్ సినిమా “భారత్”టైటిల్ ను మార్చమన్న హైకోర్ట్…
జూన్ 5న విడుదల కావాల్సిన సల్మాన్ ఖాన్ నటించిన చిత్రం ‘భారత్’ విడుదలకు ముందే వివాదాల్ని ఎదుర్కొంటుంది. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన చిత్రం ‘భారత్’. ‘ఓడ్ టు మై ఫాదర్’కు హిందీ రీమేక్గా తెరకెక్కింది.ఈ సినిమాలో సల్మాన్ సరసన కత్రినా కైఫ్, దిశాపఠానీ కథానాయికలుగా నటించారు. ఈ చిత్రం మరికొన్ని రోజుల్లో విడుదలకు సిద్ధమవుతుండగా సినిమాపై కోర్టులో పిటిషన్ దాఖలైంది. 🔴‘భారత్’ అనే టైటిల్ సరికాదు.. వెంటనే…