విక్రమ్ ల్యాండర్‌ నుండి.. చివరి నిమిషంలో నిలిచిపోయిన సంకేతాలు..ఉత్కంఠత గా ఎదురుచూస్తున్న యావత్ ప్రపంచం

Teluguwonders: యావత్తు భారతావని ఉత్కంఠగా ఎదురుచూసిన చంద్రయాన్-2‌లోని ల్యాండర్ విక్రమ్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో నిరాశ చెందారు. కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే ల్యాండర్ నుంచి సంకేతాలు నిలిచిపోయాయి. 👉 130 కోట్ల మంది భారతీయులు ఆశల్ని మోసుకుంటూ జులై 22న నింగివైపు దూసుకెళ్లిన చంద్రయాన్-2 చివరి నిమిషంలో గతితప్పింది. తన 48 రోజుల సుదీర్ఘ ప్రయాణం అనంతరం చంద్రుడిపై సజావుగా దిగుతున్న విక్రమ్ ల్యాండర్ నుంచి భూకేంద్రానికి ఒక్కసారిగా సంకేతాలు నిలిచిపోయాయి. దీంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న…

Read More