This year's clay toys are the top priority

ఈ ఏడాది మట్టి బొమ్మలకే ప్రాధాన్యత అధికం

Teluguwonders: వినాయక చవితి ప్రతి ఇంటా జరిగే ముఖ్యమైన పండగలలో ఒకటి .. చవితినాడు వినాయక ప్రతిమను ప్రతిష్ఠించి చిన్నాపెద్దా అందరు భక్తి శ్రద్ధలతో కొలిచి నిమజ్జనం చేస్తారు. ఏటా ఆగస్టు నాటికి వర్షాలు పడి చెరువులు, కుంటలు నీటితో కళకళలాడేవి.కానీ ఈ ఏడాది ఆ పరిస్థితి కనిపించడం లేదు. దీంతో బొజ్జగణపయ్యను నిమజ్జనం చేయడం ఎలాగో తెలియని పరిస్థితి నెలకొంది. ఫలితంగా ఈ ఏడాది నవరాత్రి ఉత్సవాల సందడి కొంత తగ్గింది. వినాయక ప్రతిమ తయారీలో…

Read More