Why Kohli warns Indian cricketers

భారత క్రికెటర్ల కి కోహ్లీ ఎందుకు వార్నింగ్ ఇచ్చాడు !?

Teluguwonders: ఈ ఏడాది పేలవ ఫామ్‌తో కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్ నిరాశపరుస్తున్నారు . ఇటీవల వెస్టిండీస్.. తాజాగా దక్షిణాఫ్రికాతో సిరీస్‌ కోసం యువ క్రికెటర్లకి చోటు దక్కింది. ఇప్పటికే శ్రేయాస్ అయ్యర్, నవదీప్ షైనీ సత్తా నిరూపించుకున్నారు . విండీస్ పర్యటనలో దీపక్ , చాహర్, ఖలీల్ అహ్మద్ తేలిపోయారు .ప్రతి క్రికెటర్‌కీ కనీసం మూడు నుంచి ఐదు అవకాశాలివ్వనున్నట్లు కోహ్లీ వెల్లడి చేశారు. 💥భారత క్రికెటర్లకి కెప్టెన్ విరాట్ కోహ్లీ వార్నింగ్ : భారత…

Read More