ఐటీ ఉద్యోగాన్ని వదిలి రైతుగా మారిన టెక్కీకి విషాదాంతం.. పిడుగుపాటుతో మృతి
వ్యవసాయంపై మక్కువతో మంచి ఐటీ ఉద్యోగాన్ని వదిలేసి రైతుగా మారిన ఓ టెక్కీ జీవితం విషాదాంతమైంది. ఆధునిక వ్యవసాయ పద్ధతులతో వ్యవసాయం చేస్తూ కొత్త తరానికి ఆదర్శంగా...
వ్యవసాయంపై మక్కువతో మంచి ఐటీ ఉద్యోగాన్ని వదిలేసి రైతుగా మారిన ఓ టెక్కీ జీవితం విషాదాంతమైంది. ఆధునిక వ్యవసాయ పద్ధతులతో వ్యవసాయం చేస్తూ కొత్త తరానికి ఆదర్శంగా...
భారత రూపాయి విలువ డాలర్తో పోలిస్తే వరుసగా బలహీనపడుతుండటం ప్రస్తుతం ఆర్థిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ రూపాయి విలువ...
తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహానేత, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) సేవలను మరోసారి స్మరించుకున్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఎన్టీఆర్ జయంతి...
తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత టీవీకే (తమిళగ వెట్రి కజగం) అధినేత సి. జోసెఫ్ విజయ్ తొలిసారిగా దేశ రాజధాని ఢిల్లీకి పర్యటించనుండటం దేశ రాజకీయాల్లో...
ఆఫ్రికా దేశాల్లో మరోసారి ఎబోలా వైరస్ భయాందోళనలు సృష్టిస్తోంది. ముఖ్యంగా డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో పరిస్థితి రోజురోజుకూ విషమంగా మారుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)...
ఇటీవల కాలంలో వివాహ వేడుకలు ఆడంబరంగా, ఖర్చులతో నిండిపోయిన సందర్భాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ మహారాష్ట్రలోని ఓ జంట మాత్రం తమ పెళ్లిని సమాజానికి ఉపయోగపడేలా మార్చి...
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రశంసల జల్లు కురిపించారు. మోదీ తనకు అత్యంత ఇష్టమైన నాయకుల్లో ఒకరని, భారత్తో అమెరికా...
దేశవ్యాప్తంగా బంగారం ధరలు భారీగా తగ్గడంతో కొనుగోలుదారులకు కొంత ఊరట లభించింది. గత కొన్ని రోజులుగా అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో వరుసగా పెరుగుతున్న పసిడి ధరలు బుధవారం...
దేశవ్యాప్తంగా రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రజలకు కీలక సూచనలు చేశారు. అనేక రాష్ట్రాల్లో తీవ్ర ఎండలు, వడగాల్పులు నమోదవుతున్నాయని పేర్కొంటూ ప్రజలు ఆరోగ్యంపై...