admin

Jemperli injection benefits

వైద్య చరిత్రలో సరికొత్త ఆవిష్కరణ…క్యాన్సర్ కి మందు కనుగొన్న శాస్త్రవేత్తలు.!

వైద్య చరిత్రలో సరికొత్త ఆవిష్కరణ…క్యాన్సర్ కి మందు కనుగొన్న శాస్త్రవేత్తలు.! కేన్సర్ బాధితులకు గుడ్‌న్యూస్. ప్రాణాంతక వ్యాధిని అంతం చేసే మందు ఇక వచ్చేసినట్టే. అమెరికన్ పరిశోధకులు కనుగొన్న ఈ మందు క్లినికల్ ట్రయల్స్‌లో అద్భుత ఫలితాల్ని చూపిస్తోంది. కేన్సర్ వ్యాధి ప్రాణాంతకమైంది. ఒకసారి వచ్చిందంటే చాలు ఇక మరణమే శరణ్యం. సరైన కాలంలో, సరైన చికిత్స ద్వారా ఆయుష్షు పెంచవచ్చేమో గానీ..పూర్తిగా నయం చేయడం ఇప్పటి వరకూ లేనేలేదు. అందుకే పగవాడికి కూడా రాకూడదంటారు. ఇప్పుడు…

Read More

*ఈ-మెయిల్ సృష్టికర్త మనోడే తెలుసా?

📱👩🏻‍💻 *ఈ-మెయిల్ సృష్టికర్త మనోడే తెలుసా?*🤔 👉 ఈ రోజు మన జీవితంలో ఈ-మెయిల్ ఒక ముఖ్యమైన భాగంగా మారింది. దీనిని ఉద్యోగుల నుంచి పాఠశాల విద్యార్థుల వరకు అంతా ఉపయోగిస్తున్నారు. కంపుటర్ ద్వారా ఒక చోటి నుంచి మరొక చోటికి పంపించే ఉత్తరాలను ఈ-మెయిల్ అని అంటారు. ఈ-మెయిల్ అంటే ఎలక్ట్రానిక్ మెయిల్ అని అర్థము. 14 సంవత్సరాల వయసులో ఒక భారతీయ అమెరికన్ పిల్లవాడు ఈ-మెయిల్‌ను కనుగొన్నాడు. ఈ-మెయిల్‌ను 1978లో శివ అయ్యదురై ఆవిష్కరించాడు….

Read More
srisri

మానసిక దృఢత్వంతోనే ఆరోగ్యం *శ్రీశ్రీ

*మానసిక దృఢత్వంతోనే ఆరోగ్యం* *శ్రీశ్రీ రవిశంకర్‌ గురూజీ ఉద్బోధ* బెంగళూరు: ప్రతి ఒక్కరికీ మానసిక దృఢత్వం అవసరమని బెంగళూరులోని ‘ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌’ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్‌ గురూజీ ఉద్బోధించారు. సోమవారం నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన ఒక సందేశమిచ్చారు. ‘కొవిడ్‌ మహమ్మారితో పలువురు తమ ఆప్తులు, బంధుమిత్రులను కోల్పోయి ఇళ్లలో 4 గోడల మధ్య బందీలుగా మారిపోయారు. ఆందోళన, బాధ, ఆవేదన కలిసి ఉన్న ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కాలంటే మనం మానసికంగా…

Read More

కొవిన్‌ వైపు విదేశాల చూపు

*కొవిన్‌ వైపు విదేశాల చూపు* *వ్యాక్సినేషన్‌ జోరందుకుంటే పోర్టల్‌ ప్రయోజనాలు మరింత స్పష్టం* *‘ఈటీవీ భారత్‌’తో కొవిన్‌ ఛైర్మన్‌ రామ్‌ సేవక్‌ శర్మ* దిల్లీ: భారత్‌లో టీకా పంపిణీ ప్రక్రియకు ‘కొవిన్‌’ సాంకేతిక వెన్నెముకగా నిలుస్తోందని ఆ పోర్టల్‌ ఛైర్మన్‌ రామ్‌ సేవక్‌ శర్మ అన్నారు. అద్భుత పనితీరును కనబరుస్తున్న ఇలాంటి పోర్టల్‌ను తమ దగ్గర కూడా ఏర్పాటుచేయాలని పలు దేశాలు కోరుతున్నట్లు చెప్పారు. దేశంలో డిమాండుకు సరిపడా డోసులు అందుబాటులోకి వచ్చాక.. కొవిన్‌ ప్రయోజనాలు మరింత…

Read More
highcourt

న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమాల్లో

Judges: న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. జడ్జిల గురించి సామాజిక మాధ్యమాల్లో కడప జిల్లా వాసి లింగారెడ్డి రాజశేఖర్ రెడ్డి పలు కామెంట్లు చేశాడు. అయితే, ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ఏపీ హైకోర్టు సుమోటోగా కేసు స్వీకరించి ఈ అంశంపై దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. ఈ నేపథ్యంలో రాజశేఖర్ రెడ్డిని గుంటూరు సివిల్ కోర్టులో హాజరు పరిచారు ఏపీ పోలీసులు. దీంతో న్యాయమూర్తి సదరు నిందితుడు…

Read More
village nature picture

Palleturi katha

పల్లెటూరి కథ పల్లెటూరిలో సంప్రదాయాలు అన్ని పాటిస్తూ ఉంటారు. పూజలు కూడా బాగా చేస్తారు. జనాభా తక్కువ ఉంటారు అనే కానీ !!! ఉన్నంతలో సంతోషంగా ఉంటారు. వాళ్ళకి తెలిసిందల్లా ఒక్కటే ముందు కష్ట పడదాము. ఆ తరువాత మన కష్టానికి తగిన ఫలితం వస్తుంది అని అనుకుంటూ ముందుకు వెళ్తారు. పల్లెటూరిలో జనాభా లేకపోయినా కానీ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే పట్టణం వాళ్ళు పల్లెటూరికి వస్తే అంత తేలికగా పల్లెటూరిని వదిలి…

Read More

Hard Work

కష్టం కష్టం అనే పదం ప్రతి యొక్క మనిషి దగ్గర తిరుగుతూనే ఉంటుంది .ఎందుకంటే ప్రొద్దున లేచినప్పటి నుంచి ఎదో ఒక పని చేస్తూనే ఉంటారు. పని చేయకుండా ఎవరు ఉండరు. ముఖ్యంగా చెప్పాలంటే రైతులు . రైతులు చాలా కష్ట పడుతుంటారు . వాళ్ళు చేసినంత పని ఎవరు చేయలేరు. ఇరవై నాలుగు గంటలు పని చేయమన్నా అలుపు లేకుండా, విసుగు పడకుండా పని చేస్తూనే ఉంటారు. పల్లెటూరి వాళ్ళు పని చేసుకుంటూ కష్ట పడుతుంటారు….

Read More
whatsapp cashback

WhatsApp: గూగుల్‌పే మాదిరిగా…వాట్సాప్‌లో రూ. 255 వరకు క్యాష్‌బ్యాక్‌..

WhatsApp: గూగుల్‌పే మాదిరిగా…వాట్సాప్‌లో రూ. 255 వరకు క్యాష్‌బ్యాక్‌..!📱 👉 Whatsapp Offers 255 Rupees Cashback: ప్రముఖ సోషల్‌ మేసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ యూపీఐ లావాదేవీలను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. గత ఏడాది నవంబర్‌లో వాట్సాప్‌ పేమెంట్స్‌ను కొంత మంది యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. తాజాగా వాట్సాప్‌ పేమెంట్స్‌ ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉండనుంది. గూగుల్‌పే (తేజ్‌) తరహాలో క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లను వాట్సాప్‌ ప్రకటించింది. వాట్సాప్‌ పేమెంట్స్‌కు యూజర్ల బేస్‌ పెంచుకునే క్రమంలో వాట్సాప్‌ ఈ…

Read More

‘వరుడు కావలెను’ ప్రమోషన్స్‌ వేరే లెవల్‌..!

హైదరాబాద్‌: నగరంలో జరిగిన పలు పెళ్లి వేడుకల్లో నటుడు నాగశౌర్య, నటి రీతూవర్మ కలిసి సందడి చేశారు. వధూవరులకు శుభాకాంక్షలు చెప్పి.. తమ చిత్రాన్ని ప్రమోట్‌ చేసుకున్నారు. వీళ్లిద్దరూ జంటగా నటించిన యూత్‌ఫుల్‌ లవ్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘వరుడు కావలెను’. లక్ష్మి సౌభాగ్య దర్శకత్వం వహించిన ఈ ఫీల్‌గుడ్‌ చిత్రం అక్టోబర్‌ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ‘వరుడు కావలెను’ వెరైటీ ప్రమోషన్స్‌కు తెరతీసింది. ఇప్పటికే ‘వరుడు కావలెను సంగీత్‌ సెలబ్రేషన్స్‌’తో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న…

Read More