suresh

మార్కెట్‌లోకి కొత్త రూ.1,000 నోటు?

 సోషల్ మీడియాలోకొత్త రూ.1,000 నోటు హల్చల్ చేస్తుంది…….. మోదీ సర్కార్ మళ్లీ రూ.1,000 నోట్లను మార్కెట్లోకి తీసుకువస్తోంది. ఆ నోటు ఈ విధంగానే ఉంటుంది. అనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇందులో నిజమెంతో చూద్దాం.. కొత్త రూ.1000 నోటు మార్కెట్‌లోకి అంటూ ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కరెన్సీ నోటు సరికొత్తగా నోటు డిజైన్ భారత్‌లో కరెన్సీ నోట్లపై ఎప్పటికప్పుడు వార్తలు గుప్పుమంటూనే ఉన్నాయి. గత కొంత కాలంగా రూ.2,000…

Read More

కూతుర్ని ప్రపంచానికి పరిచయం చేసిన గీతా మాధురి..

పండంటి పాపకు జన్మనిచ్చిన గీతా మాధురి..బ్లాక్ బస్టర్ బేబీ పేరు ఏంటొ తెలుసా? ప్రపంచానికి పరిచయం చేసుకున్న పాప ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. అందరికి నమస్కారం ,నా పేరు దాక్షాయణి ప్రకృతి. మీ గీత,నందు-ల బ్లాక్ బస్టర్ బేబీని నేనే అంటూ చేసిన ఈ పోస్ట్ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. దీనికి విపరీతమైన లైకులు, కామెంట్లు వస్తున్నాయి. పండంటి పాపకు జన్మనిచ్చిన గీతా మాధురి.. ఆగస్టు 9న గీతా మాధురికి పండంటి…

Read More

విడాకులు తీసుకున్న మనోజ్‌ దంపతులు

ప్రముఖ హీరో మంచు మనోజ్‌ విడాకులు తీసుకున్నారు. తన భార్య ప్రణతిరెడ్డితో విడాకులు తీసుకున్నట్టు ఆయన అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. భార్యభర్తలుగా తమ ప్రయాణానికి ముగింపు పలికామని తెలిపిన మనోజ్‌…విడిపోయినప్పటికీ ఒక్కరంటే మరొకరికి గౌరవం అలాగే ఉంటుందన్నారు. అలాగే ఈ సమయంలో తన కుటుంబం ఎంతో అండగా నిలిచిందని పేర్కొన్నారు. తనకు సపోర్ట్‌గా నిలిచిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటానని తెలిపారు. చివరి శ్వాస వరకు సినిమాల్లో కొనసాగుతానని వెల్లడించారు. ‘నా…

Read More

‘ఆపరేషన్‌ గోల్డ్‌ ఫిష్‌’ మూవీ రివ్యూ

టైటిల్‌ : ఆపరేషన్‌ గోల్డ్‌ ఫిష్‌ జానర్‌ : యాక్షన్‌ డ్రామా నటీనటులు : ఆది సాయి కుమార్‌, అబ్బూరి రవి, శ‌షా చెట్రి, కార్తీక్ రాజు, పార్వతీశం, నిత్యా న‌రేశ్, కృష్ణుడు, అనీశ్ కురువిల్లా, రావు ర‌మేశ్‌, మనోజ్‌ నందం సంగీతం : శ్రీచరణ్ పాకాల దర్శకత్వం : సాయికిరణ్‌ అడివి నిర్మాతలు : ప్రతిభా అడివి, కట్ట ఆశిష్ రెడ్డి, కేశవ్ స్వరూప్, పద్మనాభ రెడ్డి, ఆర్టిస్ట్స్ అండ్‌ టెక్నీషియన్స్ కథ: 1980లో కశ్మీర్‌ పండిట్‌లు జమ్మూ కశ్మీర్‌ వదిలివెళ్లాలంటూ పాకిస్తాన్‌ ఉగ్రవాదులు…

Read More

డిజిటల్‌ లావాదేవీల్లో హైదరాబాద్‌ సెకండ్‌….

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో:  డిజిటల్‌ లావాదేవీల్లో బెంగళూరు తర్వాత హైదరాబాద్‌ రెండో స్థానంలో ఉందని, రాష్ట్రాల వారీగా జాబితా చూస్తే కర్నాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు తర్వాత తెలంగాణ ఐదో స్థానంలో ఉందని రేజర్‌పే సీటీఓ అండ్‌ కో–ఫౌండర్‌ శశాంక్‌ కుమార్‌ తెలిపారు. తెలంగాణలో హైదరాబాద్‌ తర్వాత సికింద్రాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, పాల్వంచ నుంచి లావాదేవీలు ఎక్కువగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. బుధవారమిక్కడ రేజర్‌ పే మూడవ ఎడిషన్‌ నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన…

Read More

ఆర్టీసీ సమ్మె.. చర్చల కోసం కొత్త కమిటీ …

తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెకు ఏ రకంగా పరిష్కారం దొరుకుతుందనే అంశంపై స్పష్టత రాలేదు. అయితే మంగళవారం ఈ అంశంపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు… సమ్మెపై కార్మిక సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరపాలని ఆదేశించింది. రెండు రోజుల్లో ఈ చర్చల ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ప్రభుత్వంతో చర్చలకు తాము సిద్ధమని కార్మిక సంఘాలు ప్రకటించాయి. సమ్మె విరమించకపోయినా… చర్చలకు మాత్రం వెళతామని వెల్లడించాయి. దీంతో కార్మిక సంఘాలతో చర్చల విషయంలో తెలంగాణ ప్రభుత్వం…

Read More

ఏపీ రైతులకు జగన్ ‘భరోసా’: రూ.1,000 రైతు భరోసా పెంపు,

ఆంధ్రప్రదేశ్ రైతులకు జగన్ ప్రభుత్వం సోమవారం గుడ్ న్యూస్ చెప్పింది. రైతు భరోసా కింద ఇచ్చే పెట్టుబడి సాయాన్ని పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు తెలిపారు. ఇదివరకు పెట్టుబడి సాయంగా కేంద్రం రూ.6,000కు తోడు ఏపీ ప్రభుత్వం రూ.6500 కలిపి మొత్తం రూ.12,500 ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పుడు మరో రూ.1,000 అదనంగా ఇవ్వనున్నారు. దీంతో రైతుకు పెట్టుబడి సాయంగా ఏడాదికి రూ.13,500 కానుంది. ఈ మొత్తాన్ని మూడు విడతల్లో అమలు అందిస్తారు….

Read More

జ‌గ‌న్ బర్త్ డే స్పెష‌ల్‌… ఏపీకి అదిరిపోయే గిఫ్ట్‌!…

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి బ‌ర్త్‌డేకు ఏపీ ప్ర‌జ‌ల‌కు ఓ స‌ర్‌ప్రైజ్ స్పెష‌ల్ ఇవ్వ‌నున్నార‌ట‌.. అందుకు స‌ర్వం సిద్దం చేస్తున్నార‌ట‌. ఇప్ప‌టికే ఏపీలో సీఎంగా అధికారం చేప‌ట్టిన త‌రువాత అనేక సంక్షేమ ప‌థ‌కాల‌కు శ్రీ‌కారం చుట్టారు. ప్ర‌జ‌ల సంక్షేమ కోసం చేప‌డుతున్న ప‌థ‌కాలు ప్ర‌జ‌ల్లో విశేష ఆద‌ర‌ణ పొందుతున్నాయి. అయితే సీఎం గా జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత వ‌స్తున్న మొద‌టి బ‌ర్త్ డే. ఈ బ‌ర్త్ డే చరిత్ర‌లో నిలిచిపోయేలా.. ప్ర‌జ‌లకు జీవితాంతం ఉప‌యోగ‌ప‌డేలా ఉండే…

Read More

గ్రామ వాలంటీర్ పోస్టుల భర్తీకి మరోసారి నోటిఫికేషన్!

గ్రామ వాలంటీర్ పోస్టుల భర్తీకి మరోసారి నోటిఫికేషన్… 13 జిల్లాల్లో మొత్తం 9,648 ఖాళీలు అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో, అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో ఖాళీలు డిసెంబరు నాటికి నియామక ప్రక్రియ పూర్తి అక్టోబరులోనే నోటిఫికేషన్ విడుదలకు సన్నాహాలు ఏపీలో గ్రామ/వార్డు సచివాలయాల నియామక ప్రక్రియ పూర్తికావడంతో.. గ్రామ వాలంటీర్ పోస్టుల ఖాళీల భర్తీపై అధికారులు దృష్టి సారించారు. ఈ మేరకు గతంలో నియామకాలు పూర్తికాగా.. మిగిలిపోయిన గ్రామ వాలంటీర్ పోస్టుల భర్తీకి మరోసారి నోటిఫికేషన్ జారీచేయనున్నారు. ఏపీలో…

Read More