టాయిలెట్ ద్వారా కరోనా ఎలా వ్యాపిస్తుంది?

కరోనా వైరస్ వచ్చి నెలలు గడిచిపోతున్నాయి. వైరస్ పై ప్రపంచం పోరాడుతూనే ఉంది. కానీ కంటికి కనిపించని ఆ వైరస్ ప్రపంచ మేధావులకు కూడా అంతుచిక్కటం లేదు. ఉపరితల వస్తువులపైనే కరోనా ఉంటుందని మొదట చెప్పిన వారే. లేదు లేదు ఇప్పుడు గాల్లో కూడా వైరస్ ప్రయాణించగలదని హెచ్చరిస్తున్నారు. ఓ ఇంట్లో కోవిడ్ పేషెంట్ ఐసోలేషన్ లో ఉన్నా.. ఆ ఇంట్లో వారంతా కరోనా బారిన పడే అవకాశం చాలా ఎక్కువ. మరీ పట్టణ ప్రాంతాల్లో ఉన్న…

Read More

Corona: టీకానే రక్ష

*Corona: టీకానే రక్ష* *రెండు డోసులు పొందినవారిలో వైరస్‌ ప్రభావం తక్కువ* *కరోనా సోకినా త్వరగా కోలుకుంటున్నారు* *వైద్యనిపుణుల వెల్లడి* అమరావతి: వైరస్‌ బాధితులకు టీకాలు రక్షణ ఇస్తున్నాయని పలువురు వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. రెండు డోసులు పొందిన వారిలో పలువురు కొవిడ్‌ బారినపడినా స్వల్ప చికిత్సతోనే కోలుకుంటున్నారని చెబుతున్నారు. వీరిలో మరణాల సంఖ్య అతి తక్కువగా ఉన్నట్లు వివరిస్తున్నారు. ఐసీయూల్లో చేరి, వెంటిలేటర్‌ చికిత్స పొందాల్సిన పరిస్థితులు తలెత్తడం లేదంటున్నారు. ప్రతి కొవిడ్‌ ఆసుపత్రిలో బాధితులకు…

Read More

అత్యవసర ప్రయాణానికి ఈ-పాస్‌

*అత్యవసర ప్రయాణానికి ఈ-పాస్‌* కర్ఫ్యూ అమల్లో ఉన్న సమయంలో అత్యవసరమై ప్రయాణించే వారి కోసం ఈ-పాస్‌ విధానాన్ని సోమవారం నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. అలాంటివారు ఎస్పీలు, నగర పోలీసు కమిషనర్ల నుంచి తగిన అనుమతి పొందాలని సూచించారు. ఏ అవసరంపై వెళ్తున్నారో అందుకు సంబంధించిన పత్రాలు చూపాలన్నారు. విజయవాడలోని పోలీసు కంట్రోల్‌రూమ్‌ వద్ద ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అనంతరం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ‘ఎవరైనా సరే అత్యవసర…

Read More

మీ క్షేమమూ.. మాకు ముఖ్యమే

*మీ క్షేమమూ.. మాకు ముఖ్యమే* *ఉద్యోగుల కోసం అన్ని వసతులతో క్వారంటైన్‌ కేంద్రాలు* *ఆసుపత్రులతో ముందస్తు ఒప్పందాలు* *కొవిడ్‌ బారిన పడిన వారికి అండగా నిలుస్తున్న ఐటీ కంపెనీలు* హైదరాబాద్‌: తమ ఉద్యోగులు, వారి కుటుంబాలు కరోనా బారిన పడకుండా ప్రముఖ ఐటీ పరిశ్రమలు కాపాడుకుంటున్నాయి. ఒకవేళ పాజిటివ్‌గా నిర్ధారణ అయినా, ఆరోగ్య పరిస్థితి విషమించినా ఆదుకునేందుకు సిద్ధంగా ఉంటున్నాయి. ప్రత్యేకంగా క్వారంటైన్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాయి. ఎల్లవేళలా వైద్యులు, అంబులెన్స్‌లు, ఆక్సిజన్‌ సిలిండర్లు అందుబాటులో ఉంచుతున్నాయి….

Read More

కరోనా వాక్సిన్‌ మీ చేతుల్లోనే ఉంది..

వ్యాసకర్త: డా. కె.ఐ. వరప్రసాద్‌ రెడ్డివ్యవస్థాపక ఛైర్మన్‌, శాంతా బయోటెక్నిక్స్‌ లి.. కరోనా వాక్సిన్‌ మీ చేతుల్లోనే ఉంది.. ‘‘ఆరోగ్యమే మహాభాగ్యం’’ – చిన్నప్పటి నుంచి వింటూన్న మాటే యిది. బడి గోడల మీద కూడా రాసి మనను హెచ్చరించారు. అవి ఉత్తుత్తి మాటలు, డబ్బుంటే చాలనుకున్నాం యిన్నాళ్లూ. ఇప్పుడు తెలిసిందిగా, ఆరోగ్యం లేకపోతే నిలువెత్తు ధనం ఉన్నా పనికి రాదని! కరోనా భయంతో ధనికులు కూడా గడప దాటడం లేదు. అధికారమదం, ధనమదం ఏదీ కరోనా…

Read More

ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్ల(ఓసీ)

ఐసీఈఏ సూచనలు దేశమంతా ఆక్సిజన్‌ వినియోగం పెరిగింది. కొవిడ్‌ రోగుల అవసరాలకు సరిపడా మెడికల్‌ ఆక్సిజన్‌ సరఫరా లేకపోవడంతో, గాలిలో నుంచి ఆక్సిజన్‌ను అందించే ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్ల(ఓసీ)ను కొనుగోలు చేసి, ఇళ్లలో అమర్చుకునేందుకు పలువురు ప్రయత్నిస్తున్నారు. కరోనా రోగులకు ఎటువంటి కాన్సన్‌ట్రేటర్‌ బాగుంటుందనే దానిపై ఇండియన్‌ సెల్యులార్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ అసోసియేషన్‌(ఐసీఈఏ) కొన్ని సూచనలు చేసింది. ఈ సంఘంలో యాపిల్‌, ఫాక్స్‌కాన్‌, విస్ట్రాన్‌, వివో, ఒపో, లావా వంటి సంస్థలున్నాయి. ఐసీఈఏ ఛైర్మన్‌ పంకజ్‌ మొహింద్రో తెలిపిన…

Read More

గాలి ద్వారా కరోనా వ్యాప్తి

*గాలి ద్వారా కరోనా వ్యాప్తి!* *విస్మరిస్తే విజృంభణ తప్పదు* *శాస్త్రవేత్తల హెచ్చరిక* దిల్లీ: గాలి ద్వారా కరోనా వ్యాప్తి చెందుతున్నట్లు అంతర్జాతీయ నిపుణుల బృందం స్పష్టం చేసింది. ఈ మేరకు బలమైన ఆధారాలు లభ్యమయ్యాయని పేర్కొంది. ఈ పరిశోధన వివరాలు ప్రముఖ అంతర్జాతీయ వైద్య పత్రిక ‘ద లాన్సెట్‌’లో ప్రచురితమయ్యాయి. బ్రిటన్‌, అమెరికా, కెనడాకు చెందిన ఆరుగురు నిపుణులు ఈ పరిశోధన చేశారు. గాలి ద్వారా కరోనా వ్యాప్తి చెందుతోందన్న వాస్తవాన్ని విస్మరిస్తే మహమ్మారి మరింతగా విజృంభిస్తుందని…

Read More

పారిశుద్ధ్య కార్మికుడికి తొలి టీకా

*పారిశుద్ధ్య కార్మికుడికి తొలి టీకా. *మొదటి రోజు 139 కేంద్రాలూ సర్కారులోనే *వీటిలో 55,270 మంది లబ్ధిదారులు. *రాష్ట్రానికి 20 వేల కొవాగ్జిన్‌ టీకాలు. *రెండో వారం నుంచి ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ… *పంపిణీకి ఆరోగ్యశాఖ సమాయత్తం. హైదరాబాద్‌* రాష్ట్రంలో తొలి కొవిడ్‌ టీకాను గాంధీ ఆసుపత్రిలో గత 10 నెలలుగా విశేష సేవలందిస్తున్న ఒక పారిశుద్ధ్య కార్మికుడికి వేయనున్నారు. ఈ నెల 16న ఆయనకు టీకా వేయడంతో రాష్ట్రంలో పంపిణీ ప్రారంభమవుతుంది. తొలిరోజున టీకా వేసే 139…

Read More

పోలింగ్‌ కేంద్రాలే టీకా శిబిరాలు

*పోలింగ్‌ కేంద్రాలే టీకా శిబిరాలు* *పౌరులందరికీ వ్యాక్సిన్‌ను చేరవేసేలా కేంద్రం వ్యూహ రచన* దిల్లీ: మహమ్మారి కరోనాను నిలువరించే సమర్థ టీకా అందుబాటులోకి రాగానే భారతీయులందరికీ దాన్ని చేరవేసేలా కేంద్ర ప్రభుత్వం వ్యూహ రచన చేస్తోంది. పోలింగ్‌ కేంద్రాలను టీకా శిబిరాలుగా ఏర్పాటుచేసి.. వాటిలోనే అందరికీ వ్యాక్సిన్‌ వేయించాలని భావిస్తోంది. ‘‘కరోనాపై ముందుండి పోరాడుతున్న ఆరోగ్యరంగ సిబ్బంది వంటి యోధులకు టీకాను తొలి దశలోనే ప్రభుత్వం అందిస్తుంది. తర్వాత ప్రతి భారతీయుడికీ దాన్ని చేరవేయాలన్నది ప్రణాళిక. ఇది…

Read More