తెలంగాణలో 50వేలు దాటిన కరోనా కేసులు

*తెలంగాణలో 50వేలు దాటిన కరోనా కేసులు* హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,567 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 662 కేసులు నమోదు కాగా.. రంగారెడ్డి జిల్లాలో 213 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 50,826కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా నుంచి 39,327 మంది బాధితులు కోలుకున్నారు. 1,567మంది…

Read More

ఏపీలో కరోనా ప్రమాద ఘంటికలు

*ఏపీలో కరోనా ప్రమాద ఘంటికలు!* *ఒక్కరోజులో 7,998 కేసులు నమోదు* అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకూ అధికమవుతోంది. ఇవాళ రికార్డు స్థాయిలో 7,998 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. రాష్ట్రంలో ఒక్కరోజులో ఇంతమొత్తంలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. మూడు జిల్లాల్లో వెయ్యికిపై కేసులు నమోదు కావడం గమనార్హం. తూర్పుగోదావరి జిల్లాలో1391 కేసులు బయటపడగా.. గుంటూరు జిల్లాలో 1184, అనంతపురంలో 1,016 కేసులు వచ్చాయి. కరోనా కారణంగా ఈ ఒక్కరోజే 61…

Read More

విటమిన్లే శ్రీరామరక్ష

*ఆహారం ఆయుధం* *విటమిన్లే శ్రీరామరక్ష* *కొవిడ్‌పై పోరులో పండ్లు, కూరగాయలది కీలక పాత్ర* *పోపులపెట్టె ఔషధశాలే* *సుగంధ ద్రవ్యాలూ మేలు చేసేవే* *తగు మోతాదులో తీసుకుంటే గొప్ప ఫలితం: వైద్య నిపుణులు* హైదరాబాద్‌: కొవిడ్‌ బాధితుల చికిత్సలో విటమిన్లకు ఎనలేని ప్రాధాన్యం ఏర్పడింది. విటమిన్‌ సి, డి, జింకు మాత్రలను కచ్చితంగా వాడాల్సిందిగా వైద్యనిపుణులు సూచిస్తున్నారు. ఇంత ముఖ్యమైన విటమిన్లను అవసరాల మేరకు మాత్రల రూపంలో తీసుకుంటూనే.. అందుబాటులో ఉండే పండ్లు, కూరగాయల నుంచి స్వీకరించడం ద్వారానూ…

Read More

వాల్వ్‌ మాస్కులతో ప్రమాదం

*వాల్వ్‌ మాస్కులతో ప్రమాదం* *కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో…. ఎలాంటి మాస్క్‌లు ధరిస్తే మంచిది?* *గుడ్డతో చేసిన మాస్క్‌లతో ప్రయోజనం ఉంటుందా?* *వాల్వ్‌లు ఉన్న మాస్కులు ధరించడం ప్రమాదకరమా?* *ఇలాంటి అనేక సందేహాలను.. ప్రముఖ వైద్య నిపుణులు డా.కొడాలి జగన్మోహన్‌రావు* కరోనా ఇంతలా విజృంభిస్తున్నా ఇప్పటికీ రాష్ట్రంలో చాలామంది మాస్క్‌ల పట్ల శ్రద్ధ చూపడంలేదు. ఇదే విషయమై ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వు ఇచ్చినా పాటించడంలేదు. కొందరు పేరుకి మాస్క్‌ ధరించినా… తలపైకో, గొంతు కిందకో లాగేస్తున్నారు. రద్దీ ప్రదేశాల్లోనూ…

Read More

దవాఖానా మెట్లెక్కితే.. జేబులు ఖాళీ

*దవాఖానా మెట్లెక్కితే.. జేబులు ఖాళీ* *80% మంది వైద్య ఖర్చులన్నీ పొదుపు మొత్తాల నుంచే చెల్లింపు* *13% కుటుంబాలు అప్పుల పాలు* *75వ జాతీయ సర్వేలో వెల్లడి* దిల్లీ: ఆరోగ్య పరిరక్షణ అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారిపోయింది. అనారోగ్య సమస్యలు తలెత్తితే జీవితకాలంలో పొదుపు చేసుకున్న సొమ్ము ఏ మూలకూ సరిపోవటంలేదు. అప్పుల భారాన్ని తలకెత్తుకోవాల్సివస్తోంది. దేశంలో 80% కుటుంబాలు ఆసుపత్రి ఖర్చుల కోసం స్వీయ ఆదాయాన్ని, దాచుకున్న మొత్తాన్ని ఖర్చుపెట్టుకున్నట్లు 75వ జాతీయ నమూనా సర్వేలో…

Read More

covidvisualizer

ఈ లింక్ క్లిక్ చేస్తే ప్రపంచ పటం వస్తుంది. ఏ దేశం పైన వేలు పెడితే ఆదేశం యొక్క కరోనా status వస్తుంది https://www.covidvisualizer.com

Read More

ఏపీ లోని కొవిడ్‌ ఆసుపత్రుల్లో సేవల కోసం వాలంటీర్ల ఎంపిక

*ఏపీ లోని కొవిడ్‌ ఆసుపత్రుల్లో సేవల కోసం 333 మంది వాలంటీర్ల ఎంపిక_* ఈనాడు, అమరావతి: ఏపీ రాష్ట్రంలోని 111 కొవిడ్‌ ఆసుపత్రుల్లో వాలంటీర్లుగా పని చేసేందుకు 333 మందిని వైద్య, ఆరోగ్యశాఖ ప్రాథమికంగా ఎంపిక చేసింది. ఉద్యోగాల కోసం దాదాపు 10 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. వారి అర్హతలు, అనుభవం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని తొలి విడతలో వీరిని ఎంపిక చేసింది. వాలంటీర్లుగా పని చేసేందుకు ఆసక్తి ఉన్న వారెవరైనా కొవిడ్‌ యాప్‌…

Read More

ప్రజల్లో భయాన్ని కాదు, అవగాహనని పెంచుదాం

🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఇకనైనా ప్రశాంతంగా ఉండండి … ముఖ్యంగా అతిగా భయపడుతున్నవారు ఇప్పటికే 40-50 % మంది కరోనా వచ్చినోళ్ళూ , వచ్చిపోయినోళ్ళూ ఉంటారు … అంటే వీళ్ళందరిలో కోవిడ్ యాంటీ బాడీస్ ఉంటాయ్ … వీళ్ళకి మళ్ళీ కరోనా సోకినా అది ఎక్కుసేపు ఉండదు వీరిలో … కాబట్టి వీరినుండి ఇంకొకరికి సోకే అవకాశం ఉండదు. అలా చైన్ కట్ అయి , ఆఖరుకి ఎవరి నుండి ఎవరికి వ్యాప్తి అవ్వాలో తెలీక ఆగిపోతుంది. ఈ జూలై…

Read More

దేశంలో కరోనా ప్రళయం

*10 లక్షలు దాటి..* *దేశంలో కరోనా ప్రళయం* *జులైలోనే 5 లక్షలు* *ఒక్కరోజులో 34,956 కేసులు* *25 వేలు దాటిన మరణాలు* దిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి బీభత్సం సృష్టిస్తోంది. కేసుల సంఖ్య ఏకంగా 10 లక్షలు దాటింది. 25 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. గత నాలుగు రోజుల్లోనే లక్షా పాతిక వేల కేసులు పెరిగాయంటే ఉద్ధృతి ఏస్థాయిలో ఉందో తెలుస్తోంది. గతంలో ఎన్నడూ లేనంతగా శుక్రవారం కేసులు, మరణాలు నమోదయ్యాయి. 24 గంటల్లో…

Read More