Latest Trending News

దిశ ఎన్ కౌంటర్..సుప్రీంలో సంచలన పిల్!

Supreme Court on about Dish Encounter దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ Encounter లో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. దిశను నరకం చూపించి...

పానీపూరీలు అమ్మిన కుర్రాడ్ని రూ.2.40 కోట్లకు కొనేశారు

Sports news :Cricket అంటే అతగాడికి మహా పిచ్చి. ఉండేందుకు చిన్నగది కూడా లేని అతడు క్రీడా మైదానంలో ఒక చిన్న టెంట్ వేసుకొని ఏకంగా మూడేళ్లు...

అలీ ఇంట్లో తీవ్ర విషాదం

టాలీవుడ్‌ స్టార్ కమెడియన్‌, టెలివిజన్‌ హోస్ట్‌ అలీ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి జైతున్‌ బీబీ అనారోగ్యంతో కన్నుమూశారు. రాజమహేంద్రవరంలోని ఆమె స్వగృహంలో ఆమె...

ప్రేమ జాతకం 13-12-19 నుంచి 19-12-19 వరకు

మేషం : మీరు అత్యంత ఇష్టపడే వ్యక్తులకు ప్రేమ ప్రతిపాదనలు అందించేందుకు శుక్ర, గురువారాలు అనుకూలం. ఈ రోజుల్లో చేసే ప్రేమ ప్రతిపాదనలకు ఆవతలి వారు సైతం స్పందిస్తారు....

ఆర్టీసీ కార్మికులకు జగన్ గుడ్ న్యూస్..మాట నిలబెట్టుకున్న ఏపీ సీఎం

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. వాళ ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త వినిపించింది... ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనానికి సంబంధించిన బిల్లును...

ఏపీలో మహిళలు సంబరాలు..ఇదంతా జగన్ చలవే !

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘దిశ’ చట్టంపై  సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లాలో దేవినేని ఆవినాష్‌ ఆధ్వర్యంలో సీఎం వైఎస్‌ జగన్‌చిత్రపటానికి మహిళలు...

మహేష్ లుంగీ డ్యాన్స్.. కేక పుట్టిస్తాడా?

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.   సినిమా విడుదలకు నెలరోజులు కూడా లేకపోవడంతో ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ...

గంగా ఒడ్డున కాలు జారిన మోదీ..తప్పిన ప్రమాదం

ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్  వద్ద గంగానదిలో బోటుపై విహరించిన ప్రధాని నరేంద్ర మోదీ అంతకు కొద్ది ముందు కాలు జారిపడిన దృశ్యాలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి....

రాజధాని అమరావతే … క్లారిటీ ఇచ్చిన జగన్ సర్కార్

మంత్రి బొత్స సత్యనారాయణ కొద్ది రోజుల క్రితం చేసిన ఒక ప్రకటన తో  రాజధాని రైతుల్లో సందిగ్ధం నెలకొంది. అమరావతి ఒకే సామాజిక వర్గానికి మేలు చేసేలా...