Latest Trending News

Flash న్యూస్ ; Ap లో మళ్ళీ ఎన్నికలు..

ఆంద్రప్రదేశ్లో మొన్న ఏప్రిల్ లొనే కదా ఎన్నికలు జరిగాయి మళ్ళీ ఎన్నికలు అంటున్నారేంటి..అని ఆశ్చర్యపడుతున్నారా.. అయినా మరో మారు ఈ ప్రచారాలు, హోరు, తిట్ల దండకాలు, ఒకరిని...

విచిత్రం ; ఆ ఇంటి గోడలో..80,000 తేనెటీగలు..

ఈ ఘటన స్పెయిన్ లో జరిగింది.అక్కడ ఒక ఇంట్లో వింత శబ్దాలు రావడం తో ఆ ఇంటి లోని వారు హడలిపోయారు. స్పెయిన్ లోని ఆండలూసియా ప్రాంతంలో...

నేడు రిలీజ్ అవ్వబోతున్న శర్వానంద్ కొత్త చిత్రం first look

సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ కొత్త చిత్రం చేస్తున్నాడు.. ఈ చిత్రంలో శర్వానంద్ డిఫరెంట్ లుక్ తో కనిపించబోతున్నాడు. కథానాయికలుగా కాజల్ - కల్యాణి ప్రియదర్శన్ నటిస్తున్నారు....

మీ మొబైల్ కొత్తగా కనపడాలంటే ఇలా చెయ్యండి…

 మీ మొబైల్ కొత్తదిగా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి : 📲 : రోజూ ఒకసారైనా ఫోన్ స్క్రీన్ను మైక్రో ఫైబర్ క్లాత్(కళ్లజోడుశుభ్రం చేసే క్లాత్)తో తుడవండి....

మీరు వాడే మందులు అసలైనవా లేక నకిలీవా ఇలా కనుక్కోండి

మీరు వాడే మందులు అసలైనవా లేక నకిలీవా అనేది ఇలా తెలుసుకోవచ్చు : ప్రతీ మందు యొక్క లేబుల్ మీద 9 అంకెల ఒక యూనిక్ ఐడీ...

చంద్రబాబుకి తగిన శాస్తి జరిగింది ,వై ఎస్ జగన్ కు నా ఆశీస్సులు : శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి వ్యాఖ్యలు

శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఫోన్‌లో జగన్‌కు ఆశీస్సులు, కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. 👉విషయం లోకి వెళ్తే : ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసిన వైసీపీ అధినేత వైఎస్‌...

దారుణం: గుజరాత్ లో ఘోర అగ్ని ప్రమాదం ;24 మంది విద్యార్థుల మరణం..

కోచింగ్ సెంటర్‌లో ఘోర అగ్నిప్రమాదం..20 మంది విద్యార్థులు దుర్మరణం అన్యాయం గా 20 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి అయ్యారు. 🔥గుజరాత్‌లోని సూరత్‌లో సర్తానా ప్రాంతంలో ఘోర...

టీడీపీ మోసానికి తగ్గ ఫలితాన్ని ఇచ్చిన ప్రజలు..

ప్రస్తుతం ఫలితాలు చూస్తుంటే ప్రభుత్వం వైసీపీదే అని అర్థం అవుతుంది.దాదాపు 80 % పైగా ఓట్లు వైసీపీ కి వేశారు తెలుగు ప్రజలు.దీనికి కారణాలు 🔅ప్రజల నమ్మకాన్ని...

Surprising news : జగన్ కి గిఫ్ట్ ఇవ్వబోతున్న..చంద్రబాబు..

ఏపీలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రియమైన తన( రాజకీయ )శత్రువు కోసం ఆల్రెడీ అద్భుతమైన గిఫ్ట్ రెడీ చేశారట. అదే.. ఖాళీ...