Latest Trending News

ఇంకా వదలని వరుణుడు.. మరో 2 రోజులు ఉరుములు, మెరుపులతో రచ్చరంబోలా!

దక్షిణ ఛత్తీస్గడ్ నుండి విదర్భ ప్రాంతాల్లోని ఉపరితల ఆవర్తనం మీదుగా ఉత్తరాకారల వరకు సగటు సముద్రమట్టం నుంచి 7.6 కిలోమీటర్ల మధ్యలో ద్రోణి ఏర్పడింది. దీంతో తూర్పు...

అమెరికా సుంకాలతో ఇండియాకు నష్టం కంటే లాభమే ఎక్కువ! ఎలాగంటే..?

అమెరికా విధించిన 50 శాతం సుంకాల వల్ల భారత ఆర్థిక వ్యవస్థకు తాత్కాలిక నష్టం ఉండొచ్చునని, అయితే దీర్ఘకాలంలో వృద్ధికి దోహదం చేయొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. GDPలో...

గణపతి నిమజ్జనం వేళ అనంత్ అంబానీపై రాధిక దాడి..! అడ్డుకున్న సెక్యూరిటీ..అందమైన వీడియో వైరల్

అంబానీ కుటుంబంలో ఏ పండుగైన ఊరంతా సందడిగా జరుగుతాయి. ఈ క్రమంలోనే ముంబైలోని తమ ఇంటి యాంటిలియాలో గణపతి బప్పా వీడ్కోలు ఊరేగింపు అంగరంగ వైభవంగా సాగింది....

SRTRI Free Training 2025: తెలుగు రాష్ట్రాల గ్రామీణ నిరుద్యోగులకు భలే ఛాన్స్.. ఉచిత ఉపాధి శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం

రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ మేధా చారిటబుల్‌ ట్రస్ట్‌.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌.. రెండు రాష్ట్రాల్లోని గ్రామీణ - పట్టణ ప్రాంతాల్లో...

Viral Video: స్కూల్ బస్సు దిగిన చిన్నారికి వెల్కం చెప్పిన కుక్కలు.. Z+ భద్రతా వలయంగా ఏర్పడి రక్షణ.. క్యూట్ వీడియో వైరల్

ఒక స్కూల్ బస్సు ఆగింది. ఒక చిన్నారి బాలిక ఆ బస్సు నుంచి కిందకు దిగగానే కుక్కల గుంపు ఆ బాలిక కోసం పరిగెత్తుకుని వెళ్ళాయి. దీని...

Vizag: ప్రయాణికులతో వెళ్తున్న RTC బస్సులో మంటలు.. పూర్తిగా దగ్ధం.. ఆ ఆటోడ్రైవర్ చెప్పకపోయి ఉంటే

విశాఖలో ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుంది. క్షణాల్లో పూర్తిగా కాలిపోయింది. భారీగా మంటలు ఎగసిపడ్డాయి. బస్సు టైర్లు భారీ శబ్దాలతో పేలిపోయాయి. పక్కనే...

చూస్తుండగానే కుప్పకూలిన F-16 ఫైటర్‌ జెట్‌..! అగ్నికి ఆహుతైన పైలెట్‌

పోలాండ్‌లోని రాడోమ్‌లో F-16 యుద్ధ విమానం ప్రమాదానికి గురై పైలట్ మరణించాడు. వైమానిక ప్రదర్శన రిహార్సల్ సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ విషాదం కారణంగా రాడోమ్...

దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలలకు UIDAI నుంచి కీలక ఆదేశాలు! 5 నుంచి 15 ఏళ్ల పిల్లల..

భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) 5 నుండి 15 ఏళ్ల పిల్లల ఆధార్ బయోమెట్రిక్ వివరాలను తప్పనిసరిగా నవీకరించాలని ఆదేశించింది. దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలలకు...

Andhra Pradesh: గుడ్ న్యూస్.. అమరావతి మీదుగా బుల్లెట్ ట్రైన్.. కేంద్రం గ్రీన్ సిగ్నల్..

హైదరాబాద్-చెన్నై హై-స్పీడ్ కారిడార్ కోసం మూడు వేర్వేరు అలైన్‌మెంట్లను పరిశీలించిన కేంద్రం, చివరికి 744.5 కి.మీ.ల అలైన్‌మెంట్‌ను ఎంపిక చేసింది. ఇది తిరుపతి గుండా వెళ్తే భక్తులకు...

Verified by MonsterInsights