Latest Trending News

GATE 2026 Postponed: గేట్‌ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ వాయిదా.. కొత్త షెడ్యూల్‌ చూశారా?

GATE 2026 Registration Date Revised: ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంటెక్‌, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌...

TG Govt Jobs 2025: నిరుద్యోగుకు గుడ్‌న్యూస్.. 1623 సర్కార్ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల!

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో 1623 వైద్యుల పోస్టుల భర్తీకి వైద్య ఆరోగ్య శాఖ వివరణాత్మక నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ శాఖ పరిధిలోని తెలంగాణ...

అయ్యో దేవుడా.. చిన్నారిని పొలం దగ్గరకు తీసుకెళ్లిన దంపతులు.. బావి దగ్గర ఆడుకుంటూ..

బోసి నవ్వులు.. తప్పటడుగులతో ఇంట్లో సందడి చేసే చిన్నారి.. అకస్మాత్తుగా వ్యవసాయ బావిలో పడి మరణించాడు.. ఆడుకుంటూ వెళ్లి.. ప్రమాదవశాత్తూ బావిలో పడి కానరాని లోకాలకు వెళ్లాడు.....

Degree Online Admissions 2025: డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌లో కొత్త రూల్.. ఇకపై ఆ ఛాన్స్‌ లేదంటూ ప్రకటన!

ఈ ఏడాది డిగ్రీ కౌన్సెలింగ్‌లో కాలేజీల లాగిన్‌ నుంచి కూడా వెబ్‌ ఐచ్ఛికాలు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నాట్లు ఉన్నత విద్యాశాఖ పేర్కొంది. ఈ మేరకు మార్గదర్శకాలు...

Onion Price Dropped: భారీగా పతనమైన ఉల్లి ధరలు.. రైతు కంట కన్నీరు! ఆదుకోవాలంటూ విన్నపాలు

Onion Farmers Demand Minimum Support Price In Kurnool: రాష్ట్రంలో ఉల్లి రైతుల పరిస్థితి దైన్యంగా మారింది. కొనుగోళ్ళు లేక ఉల్లి రైతులు కంటతడి పెడుతున్నారు....

Tirumala: వెంకన్న బ్రహ్మోత్సవాల పనులు వేగవంతం.. భక్తులకు అందుబాటులోకి వచ్చిన పుష్కరిణి

తిరుమల వెంకన్న బ్రహ్మోత్సవాల పనులు వేగవంతం చేశారు. వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నెల రోజుల ముందే స్వామివారి పుష్కరిణి భక్తులకు అందుబాటులోకి వచ్చింది. మరమ్మ‌తు పనులు పూర్తయి...

Hyderabad: మియాపూర్‌లో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి..

హైదరాబాద్‌‌లోని మియాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. వీరంతా ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొంటున్నారు. ఈ ఘటన మియాపూర్‌లోని మక్తా మహబూబ్‌పేటలో జరిగింది....

Watch: ప్రైమరీ స్కూల్‌లోకి అనుకోని అతిథి ఎంట్రీ..! అడ్మిషన్‌ కావాలేమో అంటున్న నెటిజన్లు.. వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

ఇది ఒక పాఠశాలకు సంబంధించినది. ఈ వీడియో ప్రజలను ఆశ్చర్యపరిచింది. వయనాడ్‌లోని అటవీప్రాంతపు కుగ్రామంలోని ఒక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు సోమవారం ఉదయం అనుకోని అథితి వచ్చింది....

EPFO: ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. పీఎఫ్ డెత్ అమౌంట్‌ డబుల్.. ఎంతో తెలుసా..?

ఈపీఎఫ్‌వో కీలక నిర్ణయం తీసుకుంది. పీఎఫ్ ఖాతాదారుల కుటుంబాలకు గుడ్ న్యూస్ చెప్పింది. పీఎఫ్ ఖాతాదారుడు మరణిస్తే, అతని కుటుంబానికి లభించే ఎక్స్‌గ్రేషియా మొత్తాన్ని భారీగా పెంచింది....

Verified by MonsterInsights