Latest Trending News

డ్రోన్‌‌ల ద్వారా డ్రగ్స్, మారణాయుధాలు.. మత్తు గ్యాంగ్‌కు చుక్కలు చూపిస్తున్న పోలీసులు.

పాకిస్తాన్‌ - పంజాబ్‌ బోర్డర్‌లో పెద్దఎత్తున డ్రగ్స్‌, గన్స్‌ పట్టుబట్టాయ్‌. డ్రోన్స్‌ ద్వారా డ్రగ్స్‌, ఆయుధాలను స్మగ్లింగ్‌ చేస్తున్న మత్తు గ్యాంగ్‌కి చెక్‌ పెట్టారు పోలీసులు.. పంజాబ్‌లో...

మార్చిలోనే మాడు పగులతోంది.. ఇక ఏప్రిల్, మేలో పరిస్థితి ఎలా ఉంటుందో.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో!

మార్చిలోనే మాడు పగులతోంది. ఇక ఏప్రిల్, మేలో పరిస్థితి ఎలా ఉంటుందో. ఊహించుకుంటేనే భయం వేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఎలా ఉన్నాయి. ఏ ప్రాంతాలకు రెడ్...

ఏప్రిల్‌ 7 నుంచే టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షల సమాధాన పత్రాల మూల్యంకనం.. ఫలితాలు ఎప్పుడంటే?

రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యార్ధులకు పరీక్షలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఏపీలో ఇప్పటికే పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభమవగా.. తెలంగాణలో మార్చి 21వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి....

పూరి జగన్నాథ్‌కు హీరో దొరికేశాడు.. ఆ స్టార్ హీరోతో సినిమా చేస్తున్న డైనమిక్ డైరెక్టర్.

డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఈ మధ్యకాలంలో పూరిజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. చివరిగా వచ్చిన డబుల్ ఇస్మార్ట్...

Bigg Boss: బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ లో బిగ్ బాస్ తెలుగు విన్నర్! వీడియోలు రిలీజ్ చేసిన అన్వేష్‌.. కేసు నమోదు!

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తోన్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికే సన్నీ యాదవ్, హర్షసాయి వంటి ఫేమస్ యూట్యూబర్లపై కేసులు నమోదయ్యాయి....

AP SSC Public Exams 2025: మరికాసేపట్లో టెన్త్ పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభం.. RTC బస్సుల్లో విద్యార్ధులకు ఉచిత ప్రయాణం!

రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు జరుగుతాయి. మొత్తం 3.15...

త్వరలో ఉప ఎన్నికలు.. సంకేతాలిచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి..!

త్వరలో తెలంగాణలో ఉప ఎన్నికలు జరగబోతున్నాయా..? స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి సంకేతాలు ఇచ్చారా..? అయితే నేడు స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో జరిగిన బహిరంగ...

Jana Sena Formation Day : ఇవాళ పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభ.

ఇవాళ పిఠాపురంలోని చిత్రాడలో జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ జరగనుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లను ఆ పార్టీ నేత, మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యవేక్షణలో పూర్తిచేశారు....

వచ్చే నెల 15న ఏపీకి ప్రధాని మోదీ.. రాజధాని పునః ప్రారంభ పనులకు శ్రీకారం.

ఏఫ్రిల్ 15వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. రాజధాని పునః ప్రారంభ పనులకు హాజరుకానున్నారు. ఏపీ రాజధానితో సహా రాష్ర్టంలో లక్ష కోట్ల...

Verified by MonsterInsights