Latest Trending News

మే 25 నుంచి ‘విమానయానం’ మొదలు

*మే 25 నుంచి ‘విమానయానం’ మొదలు* *దశల వారీగా సేవల పునరుద్ధరణ: హర్దీప్‌సింగ్‌ పూరీ* దిల్లీ: దేశీయ విమాన ప్రయాణాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ నెల...

అయ్యప్ప దీక్ష… అపూర్వం.

భక్తుడే భగవంతుడు 🌿🔯🌿🔯🌿🔯🌿🔯🌿🔯🌿🔯🌿 అయ్యప్ప దీక్ష... అపూర్వం. రాగద్వేషాలూ.. పేద గొప్ప తేడాలూ లేని ఆధ్యాత్మిక జగత్తులో భక్తుడూ అయ్యప్పే... భగవంతుడూ అయ్యప్పే! కార్తికం...శివ కేశవులకు అత్యంత...

వేణుగోపాల్_ఆలయం థాలీ

తాజ్ మహల్ కంటే వేల సంవత్సరాల ముందే...... మానవ చేతుల యొక్క నైపుణ్యంతో అద్భుతానికే అద్భుతమనిపించే...... పాలరాతితో నిర్మించిన వేణుగోపాల్_ఆలయం థాలీ, కర్ణాటక. ఆలయం లోపల ఎప్పుడూ...

గుర్రం నుంచి ఎక్కువ మొత్తంలో రక్తం తీసుకొని అందులో ఉన్న యాంటీ బాడీస్‌తో వ్యాక్సిన్ తయారీ

చాపకింద నీరులా వ్యాపిస్తున్న కరోనా వైరస్ ను అరికట్టేందుకు ఇప్పటికే ఎన్నో దేశాలు వ్యాక్సిన్ ని కనిపెట్టే ప్రయత్నంలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీ...

కాలాపానీ, లిపులేఖ్‌లు తమవేనంటూ

లిపులేఖ్, కాలాపానీ, లింపియధుర ప్రాంతాల కోసం భారత్, నేపాల్‌ల మధ్య కొనసాగుతున్న వివాదం మరో మలుపు తిరిగింది. ఈ మూడు ప్రాంతాలూ తమవేననీ, రాజకీయ, దౌత్య మార్గాల...

‘వర్క్ ఫ్రమ్ హోమ్‌’పై సత్య నాదెళ్ల కీలక వ్యాఖ్యలు..!

కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక లాక్‌డౌన్ ఎత్తేసినప్పటికీ కొన్ని బడా కంపెనీలు వర్క్...

ప్రభుత్వరంగ సంస్థలు ప్రైవేటు చేతికి

*ప్రభుత్వరంగ సంస్థలు ప్రైవేటు చేతికి* *మిగిలేవి గరిష్ఠంగా నాలుగే* *ఉపాధి హామీకి మరో రూ.40,000 కోట్లు* *రాష్ట్రాలకు రుణ పరిమితి పెంపు* *తుది విడత ప్యాకేజిని ప్రకటించిన...

సాక్షర భారత్‌ స్థానే కొత్త పథకం

*సాక్షర భారత్‌ స్థానే కొత్త పథకం* *55లక్షల మందిని అక్షరాస్యులను చేయడం ఈ ఏడాది లక్ష్యం* దేశవ్యాప్తంగా అక్షరాస్యత పెంచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘పఢ్‌నా లిఖ్‌నా...

Verified by MonsterInsights