AndhraPradesh

*రేపటి నుంచి తెరచుకోనున్న ఏపీ పాఠశాలలు

*రేపటి నుంచి తెరచుకోనున్న ఏపీ పాఠశాలలు* *జూనియర్‌ కళాశాలలు కూడా* *సందేహాల నివృత్తికి 9-12 తరగతుల వారికి అనుమతి* *1-8 తరగతుల వారు ఇంటి వద్దనే* అమరావతి:...

వైఎస్సార్‌ కంటివెలుగు

*AP: ఇంటివద్దకే కళ్లద్దాలు* *‘వైఎస్సార్‌ కంటివెలుగు’లో 66 లక్షల మందికి పరీక్షలు* *1.58 లక్షల మంది విద్యార్థులకు కళ్లద్దాలు అవసరమని గుర్తింపు.. కోవిడ్‌ వల్ల అప్పట్లో వాయిదా*...

ఏపీ రాష్ట్ర తొలి కాపు కార్పొరేషన్ చైర్మన్ కరోనాతో మృతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామాంజనేయులు కరోనా పాజిటివ్‌తో మృతి చెందారు. గత పది రోజులుగా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న...

దేవస్థానం సహాయ కమీషనర్ గా యర్రంశెట్టి భధ్రాజీరావు

తూర్పు గోదావరి జిల్లా ఆంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం సహాయ కమీషనర్ గా యర్రంశెట్టి భధ్రాజీరావు సెప్టెంబరు 9న భాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా దేవాదాయశాఖ...

సమాజ శిల్పులకు సలాంసమాజ శిల్పులకు సలాం

*✒️సమాజ శిల్పులకు సలాం✒️* _చీమను చూసి క్రమశిక్షణ నేర్చుకో భూమిని చూసి ఓర్పు నేర్చుకో చెట్టును చూసి ఎదుగుదల నేర్చుకో ఉపాధ్యాయుని చూసి సుగుణాలు నేర్చుకో_ -...

డ్వాక్రాకు ఆసరా

*డ్వాక్రాకు ఆసరా* *నాలుగేళ్లలో రూ.27,169 కోట్ల రుణమాఫీ* *90 లక్షల మంది ఏపీ మహిళలకు లబ్ధి* *కడప జిల్లాలో ఎలక్ట్రానిక్స్‌ తయారీ క్లస్టర్‌* *డిసెంబరు 1 నుంచి...

ఏపీ, తెలంగాణ విద్యార్థుల్లో.. 94% మందికి స్మార్ట్‌ఫోనే లేదు

*ఏపీ, తెలంగాణ విద్యార్థుల్లో.. 94% మందికి స్మార్ట్‌ఫోనే లేదు* *ఇంటర్నెట్‌ సౌకర్యమూ సున్నా* *అలాంటివారికి ఆన్‌లైన్‌లో చదువులు కష్టమే* *తాజా సర్వేలో వెల్లడి* దిల్లీ: దక్షిణ భారతంలోని...

*వెబ్‌సైట్‌లో ఏపీ పదోతరగతి మార్కుల జాబితాలు

*వెబ్‌సైట్‌లో ఏపీ పదోతరగతి మార్కుల జాబితాలు* అమరావతి: పదోతరగతి ఫలితాలు, మార్కుల జాబితా(మెమో)లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు సుబ్బారెడ్డి తెలిపారు. ప్రధానోపాధ్యాయులు,...

మొబైల్‌ యూజర్లకు టెలీకాలర్ల వేధింపులు

*ఫోన్‌ నంబర్స్‌ ఎక్కడ నుంచి సేకరిస్తున్నారంటే..* *మొబైల్‌ యూజర్లకు టెలీకాలర్ల వేధింపులు* *లోన్, క్రెడిట్‌కార్డ్, ప్లాట్‌ కావాలా అంటూ ఫోన్లు* *వివిధ రకాల వస్తువులు కొనాలని రిక్వెస్ట్‌*...