ఇక మద్యం మాల్స్‌

*ఇక మద్యం మాల్స్‌* *‘వాక్‌ ఇన్‌ షాప్స్‌’ పేరిట ఏర్పాటు *వాటిలో అన్ని బ్రాండ్ల అందుబాటు?* *ఏపీ లో నూతన మద్యం విధానం ప్రకటన* అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మద్యం మాల్స్‌ రానున్నాయి. ‘వాక్‌ ఇన్‌ షాప్స్‌’ పేరిట వీటిని రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఇవి ఉన్నతశ్రేణి మద్యం దుకాణాలు. రాష్ట్రంలో 50-100 వరకు ఇలాంటి మాల్స్‌ నెలకొల్పనున్నట్లు సమాచారం. ప్రధాన నగరాలు, జిల్లా కేంద్రాలు, ముఖ్య పట్టణాల్లో వీటిని ఏర్పాటుచేస్తారు. ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ బెవరేజెస్‌ కార్పొరేషన్‌…

Read More

ఎఫ్‌ఐఆర్‌ ప్రతిని ఆన్‌లైన్‌లో పొందొచ్చు

*ఫిర్యాదు యాప్‌లోనే..* *ఎఫ్‌ఐఆర్‌ ప్రతిని ఆన్‌లైన్‌లో పొందొచ్చు..* *‘ఏపీ పోలీసు సేవ’ యాప్‌తో 87 రకాల సేవలు* *ఆవిష్కరించిన ఏపీ ముఖ్యమంత్రి జగన్* అమరావతి: పోలీసు వ్యవస్థ ప్రజలకు మరింత చేరువయ్యేందుకు, పౌరులకు నిరంతరం అందుబాటులో ఉండేందుకు ‘ఏపీ పోలీసు సేవ’ యాప్‌ ఎంతో దోహదపడుతుందని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. పోలీసులంటే ఒక బలం, శక్తిగా కాకుండా సేవలందించే వారిగా ప్రజల్లో భావన కలిగించగలిగినప్పుడే స్నేహపూర్వక పోలీసింగ్‌ సాధ్యపడుతుందని చెప్పారు. అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సోమవారం…

Read More

*రేపటి నుంచి తెరచుకోనున్న ఏపీ పాఠశాలలు

*రేపటి నుంచి తెరచుకోనున్న ఏపీ పాఠశాలలు* *జూనియర్‌ కళాశాలలు కూడా* *సందేహాల నివృత్తికి 9-12 తరగతుల వారికి అనుమతి* *1-8 తరగతుల వారు ఇంటి వద్దనే* అమరావతి: కంటెయిన్‌మెంట్‌ జోన్లకు వెలుపల ఉన్న ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేటు విద్యా సంస్థలను సోమవారం నుంచి తెరవనున్నారు. మొదటి రోజు ఉపాధ్యాయులందరూ విధులకు హాజరుకావాల్సి ఉంటుంది. 22 నుంచి ఆన్‌లైన్‌ బోధన, టెలి కౌన్సెలింగ్‌, విద్యా వారధి తదితర కార్యక్రమాల కోసం సగం మంది ఉపాధ్యాయులు విధులకు హాజరవుతారు. 9…

Read More

వైఎస్సార్‌ కంటివెలుగు

*AP: ఇంటివద్దకే కళ్లద్దాలు* *‘వైఎస్సార్‌ కంటివెలుగు’లో 66 లక్షల మందికి పరీక్షలు* *1.58 లక్షల మంది విద్యార్థులకు కళ్లద్దాలు అవసరమని గుర్తింపు.. కోవిడ్‌ వల్ల అప్పట్లో వాయిదా* *నెలాఖరులోగా ఉపాధ్యాయుల ద్వారా పంపిణీ* *వృద్ధులకు మరో 95 వేల కళ్లద్దాలు ఇవ్వడానికి ఏర్పాట్లు* అమరావతి: ‘వైఎస్సార్‌ కంటివెలుగు’ పథకంలో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన కంటి పరీక్షల్లో కళ్లద్దాలు అవసరమైన వారికి ఈనెలాఖరులోగా ఉచితంగా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కళ్లద్దాలను చిన్నారుల ఇంటి వద్దకే పంపడానికి అధికారులు…

Read More

ఏపీ రాష్ట్ర తొలి కాపు కార్పొరేషన్ చైర్మన్ కరోనాతో మృతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామాంజనేయులు కరోనా పాజిటివ్‌తో మృతి చెందారు. గత పది రోజులుగా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రామాంజనేయులు.. ఈ రోజు ఉదయం ఐదు గంటలకు మృతి చెందారు. రామాంజనేయులు స్వస్థలం కలిదిండి మండలం అవ్వకూరు. రామాంజనేయులు మృతి పట్ల మాజీ మంత్రులు దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. 

Read More

దేవస్థానం సహాయ కమీషనర్ గా యర్రంశెట్టి భధ్రాజీరావు

తూర్పు గోదావరి జిల్లా ఆంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం సహాయ కమీషనర్ గా యర్రంశెట్టి భధ్రాజీరావు సెప్టెంబరు 9న భాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా దేవాదాయశాఖ సహాయ కమీషనర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో పాలకొల్లు శ్రీక్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయ ఈవో గా భధ్రాజీ పని చేశారు. Know more about temple https://en.wikipedia.org/wiki/Antarvedi SRI LAKSHMI NARASIMHA SWAMY TEMPLE, ANTHARVEDI అంతర్వేది స్వామివారి రథం అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధం…

Read More

సమాజ శిల్పులకు సలాంసమాజ శిల్పులకు సలాం

*✒️సమాజ శిల్పులకు సలాం✒️* _చీమను చూసి క్రమశిక్షణ నేర్చుకో భూమిని చూసి ఓర్పు నేర్చుకో చెట్టును చూసి ఎదుగుదల నేర్చుకో ఉపాధ్యాయుని చూసి సుగుణాలు నేర్చుకో_ – *డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌* _తరగతి గది… మొదటి గంటకు, చివరి గంటకు మధ్య ప్రతి క్షణం క్రియాశీలకంగా ఉండాలి. చదువు.. మెదడుకే కాదు… హృదయానికీ హత్తుకోవాలి. అపుడే బాలలు ముచ్చట‘బడి’ వస్తారు. ఇందుకు కావలసినది ఉపాధ్యాయుని సన్నద్ధత. గురువు పాదరసంలా చురుగ్గా ఉండాలి. విద్యార్థి మనసు పట్టుకోవాలి. నేర్చుకొనే…

Read More

డ్వాక్రాకు ఆసరా

[wp-rss-aggregator]*డ్వాక్రాకు ఆసరా* *నాలుగేళ్లలో రూ.27,169 కోట్ల రుణమాఫీ* *90 లక్షల మంది ఏపీ మహిళలకు లబ్ధి* *కడప జిల్లాలో ఎలక్ట్రానిక్స్‌ తయారీ క్లస్టర్‌* *డిసెంబరు 1 నుంచి ఇంటి వద్దకే బియ్యం*సెప్టెంబరు 5న జగనన్న విద్యా కానుక* *ఆంద్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయాలు* అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల్లో భాగంగా అమలు చేయనున్న వైఎస్సార్‌ ఆసరా పథకానికి మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. 2019 ఏప్రిల్‌ 11 నాటికి డ్వాక్రా సంఘాల మహిళలు బ్యాంకులకు బకాయిపడ్డ రుణాల మొత్తాన్ని…

Read More

ఏపీ, తెలంగాణ విద్యార్థుల్లో.. 94% మందికి స్మార్ట్‌ఫోనే లేదు

*ఏపీ, తెలంగాణ విద్యార్థుల్లో.. 94% మందికి స్మార్ట్‌ఫోనే లేదు* *ఇంటర్నెట్‌ సౌకర్యమూ సున్నా* *అలాంటివారికి ఆన్‌లైన్‌లో చదువులు కష్టమే* *తాజా సర్వేలో వెల్లడి* దిల్లీ: దక్షిణ భారతంలోని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని 94 శాతం మంది విద్యార్థులకు ఆన్‌లైన్‌ విద్యను అభ్యసించడానికి కావాల్సిన వ్యక్తిగత స్మార్ట్‌ ఫోన్లు లేవు. ఇంటర్నెట్‌ సౌకర్యమూ అందుబాటులో లేదు. తాజాగా బాలల హక్కుల సంఘం ‘క్రై’ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. మే-జూన్‌ నెలల్లో 11-18 సంవత్సరాల…

Read More