కొత్తగా 28 బీసీ కార్పొరేషన్లు

*కొత్తగా 28 బీసీ కార్పొరేషన్లు* *ప్రస్తుతమున్నవాటితో కలిపి 52* *నెలాఖరులోగా ఛైర్మన్లు, డైరెక్టర్ల నియామకం* *ఏపీ సీఎం జగన్‌ ఆదేశం* అమరావతి: వెనుకబడిన తరగతుల్లోని వివిధ కులాల కోసం కొత్తగా 28 కార్పొరేషన్లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ప్రస్తుతమున్న 24తో కలిపి మొత్తం కార్పొరేషన్ల సంఖ్య 52కు చేరనుంది. బీసీ కార్పొరేషన్ల ఏర్పాటుపై సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా కొత్త కార్పొరేషన్ల ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నారు….

Read More

కావాలనే కొంతమంది నాపై లేనిపోని దుష్ప్రచారం చేస్తున్నారు MLA కొండేటి

తూర్పుగోదావరి జిల్లా: పి.గన్నవరం పి.గన్నవరం ఎమ్మెల్యే గౌ.శ్రీ కొండేటి చిట్టిబాబు” ప్రెస్ మీట్ హైలెట్స్”🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱 కావాలనే కొంతమంది నాపై లేనిపోని దుష్ప్రచారం చేస్తున్నారు🇸🇱MLA కొండేటి ప్రతీ చిన్న విషయాన్ని బూతద్దంలో చూపించడం తగదు 🇸🇱MLA కొండేటి నిన్నకాక‌ మొన్న రాజకీయాలలోకి వచ్చిన వ్యక్తిని‌కాను..ప్రతీ కార్యకర్త‌ కష్టం నాకు తెలుసునియోజకవర్గ ప్రజల ఆశీస్సులు, మా పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు అభిమానుల అండదండలతో నాకు ఉన్నాయి 🇸🇱MLA కొండేటి తప్పుచేస్తే నిరూపించండి…అంతేకాని అసత్య ప్రచారాలు చేస్తే ఊరుకొనేది‌లేదు 🇸🇱MLA…

Read More

లోగో రూపకల్పనకు పోటీలు

*లోగో రూపకల్పనకు పోటీలు* పెదవాల్తేరు(విశాఖపట్నం), విశాఖ నగరంలో చేపట్టిన ఆంధ్రప్రదేశ్‌ నేచురల్‌ హిస్టరీ పార్క్‌, మ్యూజియం అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ కోసం లోగో రూపకల్పన పోటీలు నిర్వహిస్తున్నట్లు వీఎంఆర్‌డీఏ కమిషనర్‌ పి.కోటేశ్వరరావు తెలిపారు. నమూనాలను www.vmrda.gov.in వెబ్‌సైట్‌ ద్వారా పంపించాలని కోరారు. మొదటి బహుమతిగా రూ.50 వేలు, రెండో బహుమతిగా రూ.25 వేలు అందజేస్తామన్నారు. వివరాలకు 98660 76922 నంబరులో సంప్రదించాలని సూచించారు.

Read More

అవి చూసి కాల్‌ చేస్తే నిండా మునిగినట్లే

*అవి చూసి కాల్‌ చేస్తే నిండా మునిగినట్లే* *గూగుల్‌లో నకిలీ కస్టమర్‌ కేర్‌ నెంబర్లు* *అవి చూసి కాల్‌ చేస్తే నిండా మునిగినట్లే* *ప్రతి నెలా రూ.20 లక్షలకు పైగా టోకరా* *జాగ్రత్తలు తీసుకోవాలంటున్న సైబర్‌ క్రైం పోలీసులు* నగరంలోని సీతాఫల్‌మండి ప్రాంతానికి చెందిన ఓ మహిళ తన ఫోన్‌కు రూ.550 రీచార్జ్‌ చేయించారు. ఆ మొత్తం యాడ్‌ కాకపోవడంతో ఆ సర్వీస్‌ ప్రొవైడర్‌ సంస్థను సంప్రదించడానికి కస్టమర్‌ కేర్‌ నెంబర్‌ కోసం ప్రయత్నించారు. గూగుల్‌లో కనిపించిన…

Read More

అవి చూసి కాల్‌ చేస్తే నిండా మునిగినట్లే

*అవి చూసి కాల్‌ చేస్తే నిండా మునిగినట్లే* *గూగుల్‌లో నకిలీ కస్టమర్‌ కేర్‌ నెంబర్లు* *అవి చూసి కాల్‌ చేస్తే నిండా మునిగినట్లే* *ప్రతి నెలా రూ.20 లక్షలకు పైగా టోకరా* *జాగ్రత్తలు తీసుకోవాలంటున్న సైబర్‌ క్రైం పోలీసులు* నగరంలోని సీతాఫల్‌మండి ప్రాంతానికి చెందిన ఓ మహిళ తన ఫోన్‌కు రూ.550 రీచార్జ్‌ చేయించారు. ఆ మొత్తం యాడ్‌ కాకపోవడంతో ఆ సర్వీస్‌ ప్రొవైడర్‌ సంస్థను సంప్రదించడానికి కస్టమర్‌ కేర్‌ నెంబర్‌ కోసం ప్రయత్నించారు. గూగుల్‌లో కనిపించిన…

Read More

తాజా నిర్ణయం: దాదాపుగా 8.21 లక్షలమంది మహిళలకు వైఎస్సార్‌ చేయూత

మహిళల ఉపాధిమార్గాలను మెరుగుపరచడం, తద్వారా ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు, వారి జీవన ప్రమాణాలు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న వైఎస్ఆర్‌ చేయూత పథకాన్ని మరింత విస్తరించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నిర్ణయించారు. సమాజంలోని వివిధ వర్గాలకు చెందిన మహిళల కష్టనష్టాలను పరిగణలోకి తీసుకున్న సీఎం- ఇప్పటికే వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక కింద ప్రతి నెలా పెన్షన్‌ అందుకుంటున్న వారికీ వైఎస్సార్‌ చేయూత కింద నాలుగేళ్లలో రూ.75వేలు అందించాలని నిశ్చయించారు. ఈ కీలక నిర్ణయానికి రాష్ట్ర మంత్రివర్గం…

Read More

రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయాలు

అమరావతి : ముఖ్యమంత్రి జగన్‌ అధ్యక్షతన బుధవారం సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో వివిధ అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు మంత్రి పేర్ని నాని వెల్లడించారు. రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయాలు 1.మరింత మందికి వైయస్సార్‌ చేయూత: ఇప్పటికే పెన్షన్‌ అందుకుంటున్న వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులైన మహిళలు తదితర కేటగిరీ మహిళలకూ చేయూత వర్తింపజేయాలని కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. కేబినెట్‌ నిర్ణయం వల్ల ఇప్పటికే పెన్షన్‌ అందుకుంటున్నవారిలో అదనంగా రూ. 8.21…

Read More

ఎల్‌జీ ఘటనలో 12 మంది అరెస్టు

*ఎల్‌జీ ఘటనలో 12 మంది అరెస్టు* *వారిలో పరిశ్రమ ఎండీ-సీఈవో, ఇద్దరు డైరెక్టర్లు* *దర్యాప్తులో తేలితే మరికొందరినీ అరెస్టు చేస్తాం* *ముగ్గురు అధికారుల సస్పెన్షన్* *నగర పోలీసు కమిషనర్‌ ఆర్‌.కె.మీనా* విశాఖపట్నం: విశాఖ నగరంలోని ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమలో స్టైరీన్‌ ఆవిరి లీకై 15 మంది మరణించడానికి, పలువురు అస్వస్థులు కావడానికి కారకులయ్యారంటూ 12 మంది ఎల్‌జీ పరిశ్రమ అధికారులను పోలీసులు అరెస్టు చేశారు. మే 7వ తేదీన ఘటన జరగగా, సరిగ్గా రెండు నెలల తర్వాత…

Read More

*20% కుటుంబాలకు ఇళ్ల స్థలాలు

*20% కుటుంబాలకు ఇళ్ల స్థలాలు* *రిజిస్ట్రేషన్‌ చేసి అక్కాచెల్లెళ్లకు ఆస్తిగా ఇస్తాం* *ఇంకా రాని వారు ఉంటే 90 రోజుల్లోనే స్థలమిస్తాం* *85% కరోనా కేసులు ఇళ్లలోనే నయమవుతున్నాయి..* *‘స్పందన’లో ముఖ్యమంత్రి జగన్‌ వెల్లడి* రాష్ట్రంలో ఉన్న కుటుంబాల్లో 20శాతం.. అంటే 30 లక్షల మందికి ఇళ్ల స్థలాల పట్టాలను రిజిస్ట్రేషన్‌ చేసి ఒక ఆస్తిగా ఇవ్వనున్నామని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 8న స్థలాలు ఇవ్వాలని ఎంతో ఆశపడ్డామని, కొందరు తెలుగుదేశం నాయకులు కోర్టుకు…

Read More