March 21, 2026

AndhraPradesh

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుపరిపాలన లో మూడో స్థానంలో

జగన్మోహన్ రెడ్డి సర్కారు అధికారం లోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. మేనిఫెస్టో లో ఇచ్చిన హామీల ను...

ఈ పథకాన్ని జగనన్న విద్యా కానుక అనే కంటే ‘మోదీ-జగనన్న విద్యా కానుక’ అనడం సమంజసమన్నారు

అమరావతి: ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన 'జగనన్న విద్యాకానుక' పథకంపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. ఈ పథకాన్ని జగనన్న విద్యా కానుక అనే కంటే...

*మాస్క్‌ ఉంటేనే సరుకులు, మందులు, ఎరువులు

*మాస్క్‌ ఉంటేనే సరుకులు, మందులు, ఎరువులు* *లేకుంటే రేషనూ ఉండదు* *విద్యా సంస్థలు, బహిరంగ ప్రదేశాల్లోకీ అనుమతించరు* *ఆంద్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా ఉత్తర్వులు*...

ఇక మద్యం మాల్స్‌

*ఇక మద్యం మాల్స్‌* *‘వాక్‌ ఇన్‌ షాప్స్‌’ పేరిట ఏర్పాటు *వాటిలో అన్ని బ్రాండ్ల అందుబాటు?* *ఏపీ లో నూతన మద్యం విధానం ప్రకటన* అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో...

ఎఫ్‌ఐఆర్‌ ప్రతిని ఆన్‌లైన్‌లో పొందొచ్చు

*ఫిర్యాదు యాప్‌లోనే..* *ఎఫ్‌ఐఆర్‌ ప్రతిని ఆన్‌లైన్‌లో పొందొచ్చు..* *‘ఏపీ పోలీసు సేవ’ యాప్‌తో 87 రకాల సేవలు* *ఆవిష్కరించిన ఏపీ ముఖ్యమంత్రి జగన్* అమరావతి: పోలీసు వ్యవస్థ...

*రేపటి నుంచి తెరచుకోనున్న ఏపీ పాఠశాలలు

*రేపటి నుంచి తెరచుకోనున్న ఏపీ పాఠశాలలు* *జూనియర్‌ కళాశాలలు కూడా* *సందేహాల నివృత్తికి 9-12 తరగతుల వారికి అనుమతి* *1-8 తరగతుల వారు ఇంటి వద్దనే* అమరావతి:...

వైఎస్సార్‌ కంటివెలుగు

*AP: ఇంటివద్దకే కళ్లద్దాలు* *‘వైఎస్సార్‌ కంటివెలుగు’లో 66 లక్షల మందికి పరీక్షలు* *1.58 లక్షల మంది విద్యార్థులకు కళ్లద్దాలు అవసరమని గుర్తింపు.. కోవిడ్‌ వల్ల అప్పట్లో వాయిదా*...

ఏపీ రాష్ట్ర తొలి కాపు కార్పొరేషన్ చైర్మన్ కరోనాతో మృతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామాంజనేయులు కరోనా పాజిటివ్‌తో మృతి చెందారు. గత పది రోజులుగా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న...

దేవస్థానం సహాయ కమీషనర్ గా యర్రంశెట్టి భధ్రాజీరావు

తూర్పు గోదావరి జిల్లా ఆంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం సహాయ కమీషనర్ గా యర్రంశెట్టి భధ్రాజీరావు సెప్టెంబరు 9న భాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా దేవాదాయశాఖ...