లగడపాటి సర్వే ఎంత వరకు నిజం ??? 

అమరావతి : సార్వత్రిక ఎన్నికలు చివరి దశకు చేరుకున్న తరుణం లో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మరోసారి మీడియా ముందుకు వచ్చారు.ఎన్నికలు పైన తన అంచనాలను వెల్లడించారు. ఐతే సంఖ్య ల తో కూడుకున్న అంచనాలను రేపు సాయంత్రం ప్రకటిస్తానని చెప్పారు. తాను చెప్పబోయేవి అన్ని అంచనాలు మాత్రమే అన్నారు. గత తెలంగాణ శాసన ఎన్నికలు గురుంచి మాట్లాడుతూ ” గతంలో నూ ఫలానా పార్టీ గెలుస్తుందని చెప్పలేదు. దాదాపు 10 మంది స్వతంత్ర అభ్యర్థులు….

Read More

కేంద్రంలో గెలిచేది ఎవరో ఎగ్జిట్ పోల్స్ చెప్పేసాయి..!!!

తాజాగా విడుదలైన Exit పోల్స్ ఫలితాలు దేశమంతా ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. ఈ రోజు వెల్లడైన టైమ్స్ నౌ-వీఎంఆర్ సర్వే అంచనాల ప్రకారం రాబోయే ఎలక్షన్స్ ఫలితాలలో బీజేపీమిత్రపక్షాలుతో సంపూర్ణ మెజారిటీ సాధించనుందని తెలుస్తుంది. ఔను.. కేంద్రంలో మరోసారి ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఓ తాజా సర్వే వెల్లడించింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి సంపూర్ణ మెజారిటీ సాధించి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చని టైమ్స్‌నౌ-వీఎంఆర్ సర్వే అంచనా వేసింది. 🎙కారణం…

Read More

ఏపీలో టీడీపీ గెలిచినా బాబుకు రోజూ చుక్కలే…!!

ఏపీలో టీడీపీ గెలిచినా బాబుకు రోజూ చుక్కలే..!!! ఏపీలో గెలిచేదెవరు.. ఈప్రశ్నకు సమాధానం జగన్ అని బాగా వినిపిస్తోంది. కానీ కొన్ని సర్వేల చంద్రబాబు పేరు కూడా చెబుతున్నాయి. ఒకవేళ ఏపీలో టీడీపీ గెలిచినా చంద్రబాబు సంతోషపడే పరిస్థితి కనిపించడంలేదు. ఎందుకంటే.. రాష్ట్రంలో ఎవరు వచ్చినా కేంద్రంలో మళ్లీ మోడీ సర్కారు ఖాయమని తేలిపోయింది. ఏపీ విషయంలో అటూ ఇటూ చెప్పినా.. కేంద్రం విషయంలో మాత్రం ఎగ్జిట్ పోల్స్ ఒన్ సైడ్ గానే ఇచ్చేశాయి. కాబట్టి మరోసారి…

Read More

పీపుల్స్ పల్స్ సర్వే ” వైసీపీ దే ” అధికారం

ఆంధ్రప్రదేశ్ లోని 175 శాసనసభ స్థానాలకు ఏప్రిల్ 11వ తేదీన పోలింగ్ జరిగింది. తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ, జనసేన పార్టీలు ప్రధానంగా పోటీ పడ్డాయి. దేశవ్యాప్తంగా ఆదివారం చివరి దశ పోలింగ్ ముగియడంతో వివిధ సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు వెలువడ్డాయి. అందులో పీపుల్స్ పల్స్ సర్వే ఈ విధంగా ఉంది. పీపుల్స్ పల్స్ సంస్థ సర్వే ప్రకారం ఏపీలోని ప్రధాన పార్టీలు టిడిపి, వైసిపి, జనసేనకు ఈ విధంగా అసెంబ్లీ సీట్లు…

Read More

జగన్ కాంగ్రెస్ కు పెట్టిన ఆరు షరతులు ..!!! 

ఆంద్రప్రదేశ్ లో వైఎ స్ ఆర్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అనే భావన ప్రజలు లో కి బలం గా తీసుకొని వెళ్లే ప్రయతనం చేస్తున్నారు ఆ పార్టీ వారు. ఆ పార్టీ కీ అనుగుణంగా గా ఉండే కొందరు జర్నలిస్ట్ లు అదే పనిగా కాంగ్రెస్ కూడా జగన్ మద్దతు కోసం చూస్తుందని అభిప్రాయం కలిగించేలా చేస్తున్నారు. తాజాగా ఒక జర్నలిస్ట్ జగన్ కాంగ్రెస్ కు ఆరు షరతులు పెట్టారు అని చెప్పుకొచ్చారు.విటికి ఒకే…

Read More

ఎగ్జిట్‌ పోల్స్‌ విడుదలయ్యాయి

ఎగ్జిట్‌ పోల్స్‌ విడుదలయ్యాయి     ఇండియా టుడే-యాక్సిస్‌ మై ఇండియా సర్వేలోనూ వైఎస్సార్‌సీపీ తిరుగులేనిరీతిలో సత్తా చాటింది. ఏపీలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి తిరుగులేని జనాదరణను చాటుతూ.. ఆయన నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీకి 132 నుంచి 135 సీట్లు వస్తాయని ఈ సర్వే అంచనా వేసింది. ఇక అధికార టీడీపీకి 37 నుంచి 40 సీట్లు వస్తాయని తెలిపింది. జనసేన సున్నా నుంచి ఒక స్థానం సాధిస్తుందని పేర్కొంది. రిపబ్లిక్‌ టీవీ – సీ ఓటర్‌ : కేంద్రంలో…

Read More

ముఖ్యమంత్రిగా వై.ఎస్ జగన్ మంత్రివర్గం..ఇదే..!!నా..

ఫలితాలు ఇంకా రాకముందే జగన్ కేబినెట్‌లో మంత్రిపదవులు ఎవరికి దక్కుతాయన్న దానిపై సోషల్ మీడియా లో ఊహాగానాలు జోరు అందుకున్నాయి. మరో ఏడు రోజుల్లో ఏపీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. గెలుపుపై వైసీపీ ధీమాగా ఉంది. వైసీపీకి 110కి పైగా సీట్లు వస్తాయని జగన్ ముఖ్యమంత్రి అవుతారని ఆ పార్టీ నేతలు ఢంకా బజాయిస్తున్నారు. ఐతే వైసీపీ అధికారంలోకి వస్తే మంత్రివర్గంలో 26 మందికి జగన్ చోటుకల్పిస్తారని ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి ఓ జాబితా సోషల్…

Read More

మోడీ చివరి అస్త్రం..అయినా ఆయన్ని కాపాడుతుందా…

ఇంకో విడత ముగిస్తే దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరం పూర్తిగా ముగిసిపోతుంది. మే 23న దేశంలో అధికారంలోకి వచ్చేది ఎవరో తెలిసిపోతుంది. ఈ చివరి విడతలో మోడీ భారీ తాయిలం ప్రకటించారు. కానీ ఇదేదో ముందే ప్రకటిస్తే నాలుగు ఓట్లు అయినా దక్కేవి. నిండా మునిగాక ఇప్పుడు ప్రకటించినా ప్రయోజనం లేకుండా పోయింది. 👉చిన్న పారిశ్రామికవేత్తలకు మోడీ తీపికబురు : మోడీ ప్రభుత్వం తాజాగా యూనివర్సల్ డెబ్ట్ రిలీఫ్ స్కీంను ప్రవేశపెట్టేందుకు ప్లాన్ చేస్తోంది. చిన్న రుణదారులకు…

Read More
jagan

ముఖ్య మంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన రోజే “ఒక” సంచలన నిర్ణయం ప్రకటించబోతున్న జగన్…

ఎప్పుడూ తన ఆలోచనలతో సరికొత్త ఒరవడికి తెరలేపె జగన్ ముఖ్యమంత్రిగా సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుని చరిత్ర సృష్టించబోతున్నారు. 👉విషయం లోకి వెళ్తే :ఏపీలో గత నెలలో సార్వత్రిక ఎన్నికలు జరిగిన సంగతి తెల్సిందే. ఈ నెల ఇరవై మూడున ఈ ఫలితాలు కూడా వెలువడునున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో తాము గెలుస్తామంటే .. తాము గెలుస్తామని ఇటు అధికార టీడీపీ నేతలు.. అటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన నేతలు ధీమాగా ఉన్నారు. కానీ ఈ…

Read More