కాంగ్రెస్ తో దోస్తీ, కానీ ప్రధాన పీఠం మాత్రం??

– > కాంగ్రెస్ తొ పొత్తు పెట్టుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని TRS అధికార ప్రతినిధి రసూల్ ఖాన్ తెలిపారు. -> కానీ ప్రధాన పీఠాన్ని మాత్రం ఆ పార్టీ కి ఇవ్వబోమన్నారు. -> ప్రాంతీయ పార్టీ లే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నారు. కేసీఆర్ కాంగ్రెస్ కు దగ్గర అవుతున్నారు అని ఇటీవల జోరుగా ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలో నే TRS అధికార ప్రతినిధి అబిద్ రసూల్ ఖాన్ ఆసక్తికర ప్రకటన చేసారు. ఎన్నికలు ఫలితాల…

Read More

ఎన్నికల ఫలితాల విడుదల మరింత లేట్..

మే 23!! వచ్చేస్తుంది. ఎన్నికల మహాసంగ్రామంలో విజేతలెవరో ,పరాజితులెవరో…ఆ రోజు తేలిపోతుంది. ఇది వరకు కౌంటింగ్‌ మొదలైన కొన్ని గంటల్లోనే ఫలితాలు తెలిసిపోయేవి! కానీ ఇప్పుడు పరిస్థితి ఆలా లేదు. 👉లెక్కింపు సమయం పెరగనుంది : ఈసారి అభ్యర్థులు ఊపిరి బిగపట్టి మరింత సమయం వేచి ఉండాల్సిన పరిస్థితి!! నియోజకవర్గానికి ఐదు వీవీప్యాట్‌(వోటర్‌ వెరిఫియబుల్‌ పేపర్‌ ట్రయల్‌)లను లెక్కించాలని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చిన నేపథ్యంలో.. కౌంటింగ్‌ సమయం పెరగనుంది. ఒక్కో వీవీప్యాట్‌లోని స్లిప్పులను లెక్కించేందుకు సుమారు గంట సేపు…

Read More

చంద్రబాబు కోరిక నిజమవుతుందా???

చంద్రబాబు కోరిక నిజమవుతుందా???  TeluguWonders:చంద్రబాబు అనుకున్నది సాధించారు. ఎలా ఐనా ఎన్నికలు లోపు కేబినెట్ మీటింగ్ పెట్టాలని పంతం పట్టి కూర్చున్న విషయం తెలిసిందే. చివరకు ఎన్నికలు సంఘం అనుమతి ఇచ్చింది. ఈ రోజు సాయంత్రం 3 గంటలకి సమావేశం జరగనుంది. ఈ సీ దయతలిచింది. కాకపోతే కొన్ని కండిషన్స్ పెట్టింది. బిల్లుల ఆమోదించకూడదు అని, మీటింగ్ ఐపోయిన తర్వాత ఎక్సప్లయిషన్స్ ఇవ్వకూడదు అని ఇలా… కొన్ని కండిషన్స్ పెట్టింది . ఎట్టా కేలకు చంద్రబాబు…

Read More

ఏపీ లో మే23న జరుగబోయే కౌంటింగ్ విధి విధానాలు..ఇవే…

మరో పది రోజుల్లో ఫలితాలు రాబోతున్నాయి.అభిమానులు (ప్రజలు)ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు. అధికారులు కౌంటింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. మరి ఆ రోజు జరిగే విధి విధానాల గురించి ఒకసారి తెల్సుకుందాం. ఈనెల 23న జరిగే ఓట్ల లెక్కింపులో 👉తొలి ఫలితం అనంతపురం జిల్లాలో తక్కువ ఓట్లు ఉన్న పుట్టపర్తి నియోజకర్గంది వెలువడితే, ఆఖరున చివర్లో రాప్తాడు, రాయదుర్గం ఫలితాలు వెలువడనున్నాయి. ఈనెల 23న జరుగనున్న కౌంటింగ్‌ కార్యక్రమానికి కేటాయించిన సిబ్బందికి జేఎన్‌టీయూలోశిక్షణ ప్రారంభమైంది. 🔅కౌంటింగ్ ప్రదేశం :…

Read More

 కాంగ్రెస్ గూటిలోకి కేసీఆర్

కెసిఆర్ మళ్లీ కాంగ్రెస్ని బలపరచ పోతున్నారా రాజకీయ పరిణామాలు చూస్తే ఔను అనిపిస్తుంది. ఆంధ్ర తెలంగాణ విభజన సమయంలో కూడా అప్పటి కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ఉండటంతో తెలంగాణ విభజన ఏర్పాటులో కెసిఆర్ కి సహాయం చేసింది .ఆ తర్వాత కాంగ్రెస్సె లేకుండా పోయింది ,కానీ ఇప్పుడు కేంద్రంలో మోడీ వ్యతిరేక వాతావరణం ఉండడంతో బిజెపి నేత ఇతర పార్టీలను బలపరచడానికి కేసీఆర్ సిద్ధమయ్యారు అది కాంగ్రెస్సే కాబట్టి కాంగ్రెస్ని బలపరచడానికి ప్రిపేర్ అవుతున్నారు .కెసీఆర్ చూపు…

Read More

గౌతమ్ గంబీర్ dual రోల్ ..

ఒకేసారి అటు క్రికెట్ గ్రౌండ్ లో ,ఇటు electionప్రచారంలో…. జూనియర్ ఎన్టీఆర్ “జై లవకుశ ” సినిమా గుర్తుందా ,ఆ సినిమాలో జరిగిన ఒక సీను ఇప్పుడు ఢిల్లీ రాజకీయాల్లో జరుగుతుంది .ఆ సినిమాలో జై క్యారెక్టర్ తన లా ఉండే మరో క్యారెక్టర్ ని ఎలక్షన్ ప్రచారంలో దింపుతుంది. అందరూ అది జై అనుకుంటారు . ప్రస్తుతం ఢిల్లీలో కూడా ఇలాంటి సీనే జరుగుతుందని ఒక నాయకుడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. 👉విషయంలోకి వెళితే దేశ…

Read More

రాజన్న పాలనకు అంతా రెడీ…

ఆంధ‌ఫ్ర‌దేశ్‌లో 2019 ఎన్నిక‌లు హోరాహోరీగా సాగాయి. ఎన్నికల ఫలితాలు మే 23న విడుదల అవుతున్నాయి ఇటు టీడీపీ, మ‌రోవైపు వైఎస్సార్‌సీపీ ఇరు పార్టీలు గెలుపుపై ధీమాతో ఉండ‌గా.. ఇటీవ‌లి విడుద‌లైన స‌ర్వేల‌న్నీ వైఎస్సార్‌సీపీవైపే మొగ్గుచూప‌డం విశేషం. దాంతో జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా ప్రమాణ‌స్వీకారానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నార‌ని స‌మాచారం. 👉జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అవ‌గానే ముందుగా చేసే పనులు : . ముందుగా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై దృష్టిసారిస్తూ.. సీఎంగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన త‌క్ష‌ణమే తీసుకోల్సిన నిర్ణ‌యాల‌పై ఇప్ప‌టినుంచే స‌న్న‌ద్ధ‌మవుతున్నారు….

Read More

అవును ఆ నాయకురాలను చూసి కార్యకర్తలు పరుగెత్తారు. వివరాల్లోకి వెళితే

ఆవిడ మరెవరో కాదు,పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ. ఆమె అంటే అక్కడి నాయకులకు సింహస్వప్నం . అందరికీ చచ్చేంతా భయం. ఆమె వస్తుందంటే చాలు అధికారులంతా అలర్ట్ అయిపోతారు.  ఇక ప్రతిపక్ష నేతలకు అయితే ఆమె అంటే వణుకు. బయటకు మమతపై విమర్శలు గుప్పించినా.. ఆమె ఎదురు పడతే మాత్రం silent అయిపోతారు. ఇలాంటి ఓ ఆసక్తికర ఘటనే బెంగాల్‌లో చోటుచేసుకుంది. మమతా బెనర్జీ ముందు కుప్పిగంతులు  వేయబోయారు కొంత మంది…

Read More

కాంగ్రెస్ ప్రచారంలో.. సన్నీ లియోన్

ప్రచారంలో.. సన్నీ లియోన్ పంజాబ్‌లో లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన సభలో   కాంగ్రెస్‌ అభ్యర్ధిహోషియార్‌పూర్‌ రాజ్‌ కుమార్‌ చబ్బేవాల్‌ మాట్లాడుతూ బీజేపీకి సరైన అభ్యర్ధులు దొరకలేదని  విమర్శించారు. పంజాబ్‌లో మూడు స్ధానాలకు కాషాయ పార్టీకి అభ్యర్ధులే కనిపించకపోవడంతో గురుదాస్‌పూర్‌ నుంచి సన్నీ డియోల్‌ను బరిలో దింపారని అన్నారు. బీజేపీ సన్నీడియోల్‌ను తెచ్చినా, సన్నీ లియోన్‌ను తీసుకువచ్చినా కాంగ్రెస్‌ పెనుతుఫాన్‌ ముందు నిలవలేరని ధీమా వ్యక్తం చేశారు. మోదీ సారధ్యంలోని బీజేపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని…

Read More