June 21, 2026

Latest Trending News

IND Vs PAK: ఆసియా కప్ ఫైనల్‌లో టీమిండియా గెలిచినా ట్రోఫీ తీసుకోదా.? తగ్గేదేలే అంటోన్న సూర్య.!

2025 ఆసియా కప్ ఫైనల్లో భారత్, పాకిస్తాన్ తలపడుతుండటంతో.. ఈ రెండు జట్లు ఫైనల్‌లో తలపడటం ఇదే తొలిసారి అవుతుంది. ఈసారి ట్రోఫీని గెలవడం రెండు జట్లకు...

OTT Movie: భార్యను చంపిన వాడిపై కళ్లు లేని మాజీ పోలీస్ రివేంజ్.. ఓటీటీలో ఐఎండీబీ టాప్ రేటింగ్ క్రైమ్ థ్రిల్లర్

ఓటీటీలో క్రైమ్, సస్పెన్స్, హారర్, థ్రిల్లర్ సినిమాలకు ఉన్న క్రేజే వేరు. తెలుగుతో పాటు ఇతర భాషా సినిమాలను కూడా ఎగబడి చూస్తుంటారు మన తెలుగు ఆడియెన్స్....

US Shooting: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. పలువురు మృతి.. పరారీలో నిందితుడు..

ఒక రెస్టారెంట్‌ సమీపంలో ఒక దుండగుడు బోటుపై నుంచి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా, మరికొందరు గాయపడ్డారు. కాల్పుల భయంతో అక్కడి ప్రజలంతా నలువైపుల...

UNలో పాక్‌ ప్రధానికి దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చిన భారత్‌! ఒసామా బిన్‌ లాడెన్‌ ప్రస్తావనతో..

ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని కీర్తిస్తోందని, ఒసామా బిన్ లాడెన్‌కు ఆశ్రయం కల్పించిందని భారత్ పేర్కొంది. ఐరాసలో...

Polytechnic Colleges: ఇక పాలిటెక్నిక్ కాలేజీలకు సొంత భవనాలు.. అడ్మిషన్లు పెంచేందుకు సరికొత్త వ్యూహం!

రాష్ట్రంలో ప్రైవేటు భవనాల్లో నిర్వహిస్తున్న పాలిటెక్నిక్ కళాశాలలకు సొంత భవనాలు నిర్మించే ప్రతిపాదనలపై అసెంబ్లీ సమావేశాల ఏడోరోజు ప్రశ్నోత్తరాల సమయంలో MLAలు అడిగిన ప్రశ్నకు మంత్రి నారా...

MGBS బస్టాండ్‌ తాత్కాలిక మూసివేత..! ఏ బస్సు ఏ రూట్లో వెళ్తుందంటే..?

హైదరాబాద్ MGBS బస్టాండ్‌ను శుక్రవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో పెద్ద ఎత్తున వరద చుట్టుముట్టింది. దీంతో అప్రమత్తమైన అధికారులు, సిబ్బంది ప్రయాణికులను తాళ్ల సాయంతో బయటకు...

Telangana: హైదరాబాద్‌ సీపీగా సజ్జనార్.. తెలంగాణలో భారీగా ఐఏఎస్‌, ఐపీఎస్‌ల బదిలీలు

హైదరాబాద్‌ కమిషనర్ ఆఫ్ పోలీస్‌ (సీపీ) గా వీసీ సజ్జనార్ నియమితులయ్యారు. ప్రస్తుత సీపీ.. సీవీ ఆనంద్ హోం సెక్రెటరీగా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ప్రకటన...

Pathum Nissanka : గ్రౌండ్ క్లీనర్ కొడుకు సంచలనం.. సెంచరీ వేస్ట్ అయినా.. ఏకంగా విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్

2025 ఆసియా కప్‌లో భాగంగా భారత్, శ్రీలంక మధ్య జరిగిన సూపర్‌-4 మ్యాచ్‌లో శ్రీలంక ఆటగాడు పతుమ్ నిస్సంక అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. నిస్సంక...

ఇక ఆ దేశానికి ట్రైన్‌లో వెళ్లిపోవచ్చు! డైరెక్ట్‌ రైల్వే లైన్‌ ప్రాజెక్ట్‌ను స్టార్ట్‌ చేసిన ఇండియా

భారత్, భూటాన్ మధ్య మొట్టమొదటి రైల్వే లైన్, కోక్రాఝర్-గెలెఫు ప్రాజెక్టు భూసేకరణ వేగవంతమైంది. 69 కి.మీ పొడవు గల ఈ రైలు మార్గం వ్యూహాత్మక ప్రాముఖ్యతను కలిగి...