April 23, 2026

Latest Trending News

16 పాకిస్తానీ యూట్యూబ్ ఛానెల్స్‌ను నిషేధించిన భారత్‌! కారణం ఏంటంటే..?

పహల్గామ్ ఉగ్రదాడి తరువాత, భారత ప్రభుత్వం పాకిస్థాన్ పై తీవ్ర చర్యలు తీసుకుంటోంది. 16 పాకిస్థానీ యూట్యూబ్ ఛానెళ్లను నిషేధించడం, పాకిస్థానీ పౌరుల కు వీసాలు రద్దు...

Gold Rate Today: అక్షయ తృతీయకు ముందు భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్, విజయవాడలో తులం ఎంత ఉందంటే..

అక్షయ తృతీయకు ముందు బంగారం ధరల్లో డౌన్‌ ట్రెండ్‌ కొనసాగుతోంది.. గత నెల రోజులుగా ఉక్కిరి బిక్కిరి చేస్తున్న బంగారం ధరలు కాస్త ఊరటను ఇచ్చాయి. లక్షను...

ఫొన్ తీసుకున్నారని.. లెక్చరర్‌ను చెప్పుతో కొట్టిన విద్యార్థిని..

ప్రస్తుత  కాలంలో గురువులు, విద్యార్థుల మధ్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. పిల్లలు చదువు చెప్పే గురువులంటే లెక్కచేయకుండా.. దారుణంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా, ఓ కాలేజీలో విద్యార్థిని చదువు...

Team India: ఒక్క సంతకంతో రూ.125 కోట్లు.. ‘దాదాగిరి’తో రూటు మార్చిన టీమిండియా మాజీ కెప్టెన్.

Sourav Ganguly Rs 125 crore Deal: భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ 2021లో తొలిసారిగా ఐసీసీ క్రికెట్ కమిటీ ఛైర్మన్ అయ్యాడు. ఈ ఏడాది...

భూతల స్వర్గమే పహల్గామ్.. పర్యాటకులను ఆకర్షించే అందం, ఆధ్యాత్మిక ప్రదేశాలు దీని సొంతం..

కాశ్మీర్‌లోని పహల్గామ్ ఖచ్చితంగా పర్యాటకుల పర్యటన జాబితాలో ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రదేశం అంత అందంగా ఉంటుంది. పైన్ అడవులు, రాళ్ల మీదుగా ప్రవహించే స్వచ్ఛమైన నది...

AP SSC 10th Results 2025 Live: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు విడుదల..

Andhra Pradesh 10th Class Results 2025 Live Updates: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు బుధవారం (ఏప్రిల్ 23) ఉదయం 10...

Pahalgam Attack: అప్పటి వరకు శ్రీనర్‌కు జీరో ఫ్లైట్‌ కేన్సలేషన్ ఛార్జీలు.. విమానాయన సంస్థల ప్రకటన..

Pahalgam Attack: నిన్న జరిగిన ఉగ్రదాడి భారత్ ఎప్పటికీ మర్చిపోలేనిది. టూరిస్టులపై ఒక్కసారిగా విరుచుటపడడంతో 30 మంది వరకు చనిపోయారు. ఈ నేపథ్యంలో టాటా గ్రూప్ ఎయిర్...

Crab Fry Recipe: పీతలు అంటే ఇష్టమా.. రెస్టారెంట్ స్టైల్‌లో వేపుడిని ఇలా చేసుకోండి.. లొట్టలేసుకుంటూ తినేస్తారు..

మాంసాహార ప్రియులలో సీఫుడ్ లవర్స్ వెరీ వెరీ స్పెషల్. రొయ్యలు, చేపలు, పీతలు వంటి వాటితో చేసే ఆహారాన్ని ఎంతో ఇష్టంగా తింటారు. ముఖ్యంగా గోదావరి జిల్లా...

PM Modi: సౌదీలో ప్రధాని మోదీ పర్యటన.. క్రౌన్ ప్రిన్స్‌ బిన్ సల్మాన్‌పై ప్రశంసలు

క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆహ్వానం మేరకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ 22-23 తేదీల్లో సౌదీ అరేబియాలో పర్యటించారు. ఇక రెండు రోజుల...