
ప్రాధాన్యం కోల్పోయిన పాత చట్టాలు*
*ప్రాధాన్యం కోల్పోయిన పాత చట్టాలు* *కాలానుగుణంగా మార్చాలి* *ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ సూచన* *సమస్యల పరిష్కారంపై నాలుగు సూచనలతో కేంద్ర న్యాయశాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్కు లేఖ* దిల్లీ: బ్రిటిష్ కాలంలో చేసిన చాలా చట్టాలు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాధాన్యతను కోల్పోయాయని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. కాలానుగుణంగా వాటిని సవరించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్.వి.రవీంద్రన్ రాసిన ‘అనామలీస్ ఇన్ లా అండ్ జస్టిస్’ పుస్తకావిష్కరణ…