Latest

    *వాట్సాప్ లో అదిరిపోయే ఫీచర్

    *వాట్సాప్ లో అదిరిపోయే ఫీచర్* ▫️వాట్సాప్ తన వినియోగదారుల కోసం కొత్త కొత్త ఫీచర్స్ ని ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటుంది. ఇప్పుడు తాజాగా మరో కొత్త ఫీచర్‌ని వినియోగదారులకు పరిచయం చేసింది. గత వారం క్రితం ఈ ఫీచర్ ని తీసుకొస్తున్నట్లు తన కమ్యూనిటీ బ్లాగ్ వాట్సాప్‌ బీటా ఇన్ఫో ద్వారా తెలిపింది. ఇప్పుడు వచ్చిన కొత్త ఫీచర్ ద్వారా ఛాటింగ్‌ చేసేప్పుడు ప్రతి ఛాట్‌ పేజ్‌కి కొత్త వాల్‌పేపర్‌ను సెట్ చేసుకోవచ్చు. ఇందుకోసం కొత్తగా వాల్‌పేపర్‌ గ్యాలరీ అప్‌డేట్…

    Read More

    *గెలాక్సీ ఎస్ 21లో రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ

    *గెలాక్సీ ఎస్ 21లో రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ* ▫️శామ్సంగ్ వచ్చే నెలలో గెలాక్సీ ఎస్ 21 ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తోంది. అయితే గెలాక్సీ ఎస్ 21లో రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ తీసుకొస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి SM-G991U అనే కోడ్ పేరుతో ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్(FCC) నుండి అనుమతి కూడా లభించినట్లు సమాచారం. ఇందులో 25వాట్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ప్రధానంగా ఈ ఫోన్ 9వాట్ రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తో…

    Read More

    JIO TV: జియో టీవీలో ఇంటర్‌ పాఠాలు

    *JIO TV: జియో టీవీలో ఇంటర్‌ పాఠాలు.. రోజూ ఉదయం 6 నుంచి రాత్రి 8.30 వరకు ప్రసారం* కరోనా కారణంగా విద్యాభ్యాసానికి దూరమైన విద్యార్థుల కోసం ఆంద్రప్రదేశ్ ఇంటర్‌ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్మీడియట్‌ రెండో సంవత్సరం విద్యార్థుల కోసం జియో టీవీలో పాఠాలను ప్రసారం చేస్తున్నట్లు ఇంటర్‌ విద్యామండలి కార్యదర్శి రామకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీ ఇంటర్‌ ఆన్‌లైన్‌ క్లాసులు జియో టీవీ ద్వారా ఈరోజు (డిసెంబర్‌ 8) ఉదయం 6…

    Read More

    ఆస్తిపన్నును లెక్కించే పధ్ధతి

    🏡సొంత ఇల్లు ఉన్న ప్రతి ఒక్కరూ పూర్తిగా తెలుసుకోవాల్సిన మున్సిపాలిటీ పన్ను వివరములు…………….. ఆస్తిపన్ను ఆర్డినెన్స్‌ లోని ముఖ్యాంశాలు 1) ఆస్తిపన్నును లెక్కించే పధ్ధతి ఇప్పటివరకు ఆస్తిపన్నును అద్దెవిలువలో శాతంగా లెక్కిస్తున్నారు. -ఆంధ్ర ప్రదేశ్‌ మున్సిపల్‌ కార్పొరేషన్స్‌ చట్టం 1955 సెక్షన్‌ 199 ప్రకారం మున్సిపల్‌ కార్పొరేషన్ల పరిధిలో వార్షిక అద్దె విలువలో 15 శాతానికి తగ్గకుండా 30 శాతానికి మించకుండా ఆస్థిపన్నును నిర్ణయించాలి. -ఆంధ్రప్రదేశ్‌ మున్సిపాలిటీస్‌ చట్టం 1965 సెక్షన్‌ 85 (2) ప్రకారం మున్సిపాలిటీల…

    Read More

    జులై 8 నుంచి పింఛను రూ.2,500*

    *జులై 8 నుంచి పింఛను రూ.2,500* *వచ్చే మూడేళ్లూ వైఎస్‌ పుట్టినరోజునే పింఛను పెంచుతాం* *పత్రికలు, టీవీలపై ధ్వజమెత్తిన సీఎం జగన్‌* ఆంద్రప్రదేశ్: మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి పుట్టిన రోజైన జులై 8 నుంచి.. పింఛను మొత్తాన్ని రూ.2,500 చేస్తామని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి చెప్పారు. ‘2022 జులై 8 నాటికి రూ.2,750కి పెంచుతాం.. 2023 జులై 8 నాటికి రూ.3వేలు చేస్తాం’ అని పేర్కొన్నారు. ఎక్కడా మాట తప్పబోమని, చెప్పిన మాటకే కట్టుబడి ఉంటామని…

    Read More

    *తెరాస మేయర్‌ వ్యూహమేంటో

    *తెరాస మేయర్‌ వ్యూహమేంటో?* *ఎక్స్‌అఫిషియోలతోనూ మ్యాజిక్‌ ఫిగర్‌కు దూరమే* హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో మేయర్‌ పదవి దక్కించుకోవడానికి తెరాస వ్యూహం ఎలా ఉంటుందన్నది చర్చనీయాంశంగా మారింది. 150 డివిజన్లు ఉన్న జీహెచ్‌ఎంసీలో 55 స్థానాలతో అది అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. ఎక్స్‌ అఫిషియో సభ్యుల బలం కలిసినా తెరాస మేయర్‌ పదవిని దక్కించుకోలేదు. దీంతో ఎంఐఎంతో కలిసి ముందుకెళ్తుందా  లేక మరేదైనా వ్యూహం ఉందా అన్న ఉత్కంఠ నెలకొంది. గత ఎన్నికల్లో 99 డివిజన్లను తెరాసనే…

    Read More

    ఎక్కాల్సిన రైలు ఇక లేటుకాదు

    *ఎక్కాల్సిన రైలు ఇక లేటుకాదు..!* * *త్వరలో కొత్త టైమ్‌టేబుల్‌ విధానం*  * *భారీ ఆలస్యాలకు చెక్‌* ఇంటర్నెట్‌డెస్క్‌: రైల్వేశాఖ సరకు రవాణా, ప్రయాణికుల రైళ్లలో ఆలస్యాలకు స్వస్తి చెప్పేందుకు సరికొత్త టైం టేబుల్‌ను తీసుకొస్తోంది. దీనిపై రైల్వే బోర్డు ఛైర్మన్‌ వీకే యాదవ్‌ మాట్లాడుతూ ‘‘రైల్వేలో అమల్లోకి రానున్న ‘జీరో బేస్డ్‌ టైం టేబుల్‌’తో  ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. తగ్గే సమయం కనీసం 30 నిమిషాల నుంచి 6 గంటల వరకు వుంది. దీనిలో ప్రత్యేకమైన…

    Read More

    అమర జవానుల కుటుంబాలకు ఉచితంగా ‘శ్రీ’ సిమెంట్

    అమర జవానుల కుటుంబాలకు ఉచితంగా ‘శ్రీ’ సిమెంట్* జైపుర్‌: యుద్ధంలో వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలకు.. ఇల్లు నిర్మించుకునేందుకు ఉచితంగా సిమెంటు అందజేయనున్నట్లు శ్రీ సిమెంట్‌ సంస్థ ప్రకటించింది. ఈ మేరకు ‘‘ప్రాజెక్ట్‌ నమన్‌’’ పథకాన్ని సైన్యం నైరుతి విభాగం కమాండర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ అలోక్‌ క్లేర్‌ శుక్రవారం ఆవిష్కరించారు. గత 20 ఏళ్ల కాలంలో (1999, జనవరి 1 నుంచి 2019, జనవరి 1 మధ్య) యుద్ధంలో అమరులైన సైనిక కుటుంబాలకు.. గరిష్ఠంగా 4 వేల…

    Read More

    పత్రికా ప్రకటనలపైనే ఎక్కువ నమ్మకం!

    *పత్రికా ప్రకటనలపైనే ఎక్కువ నమ్మకం!* *తాజా సర్వేలో వెల్లడి* దిల్లీ: డిజిటల్‌ మీడియా దూకుడుతో సంప్రదాయ మీడియా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. అయితే, ప్రకటనల నమ్మకాన్ని చూరగొనడంలో మాత్రం పత్రికలు ముందంజలో ఉన్నాయి. సంప్రదాయ మీడియాలోని ప్రకటనలపైనే భారతీయులు నమ్మకాన్ని కలిగివున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. అడ్వర్టైజింగ్‌ స్టాండర్డ్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(ASCI), ఇండియన్‌ సొసైటీ ఆఫ్‌ అడ్వర్టైజర్స్‌(ISA) ఆధ్వర్యంలో నీల్సన్‌ జరిపిన తాజా అధ్యయనం ఈ విషయాలు తెలియజేసింది. అత్యధికంగా పత్రికలు (86శాతం),…

    Read More