మహర్షి..box office ని గెలిచాడా..

మన స్టార్ హీరోలుక‌మ‌ర్షియ‌ల్ చట్రాల్లో ఉంటూనే, సామాజిక నేప‌థ్యం ఉన్న క‌థ‌ల్ని ఎంచుకునే సాహ‌సం చేస్తున్నారు. అభిమానుల్ని సంతృప్తిప‌రుస్తూనే… ఏదో ఓ స‌మ‌స్య‌ని వేలెత్తి చూపిస్తున్నారు. అందుకు త‌గిన ప‌రిష్కార మార్గాన్నీ సూచిస్తున్నారు. మ‌హేష్ బాబు ఈ దారిలోనే వెళ్లి ‘శ్రీ‌మంతుడు’, ‘భ‌ర‌త్ అనే నేను’ అనే సినిమాల్ని చేశాడు. అవి క‌మర్షియ‌ల్ విజ‌యాల్ని అందుకుంటూనే మ‌హేష్‌కి మంచి పేరు తీసుకొచ్చాయి. ఈసారి త‌న 25వ సినిమాకీ అదే ఫార్మెట్ లో వెళ్లి.. ‘మ‌హర్షి’గా మారాడు. హీరోయిజానికి…

Read More

తిరుగు లేదు..మహర్షి ఏలేస్తాడు

సూపర్ స్టార్ మహేష్ బాబు, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ‘మహర్షి’ మూవీ భారీ అంచనాల నడుమ నేడు ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదలైంది. హైలైట్స్: నేడు ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలైన ‘మహర్షి’ మూవీ మహేష్ బాబు, పూజా హెగ్డే హీరో హీరోయిన్లు మహేష్ కెరియర్‌లో 25వ మూవీ మహర్షి వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు, అశ్వనీదత్, పీవీపీలు సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మించిన చిత్రం ‘మహర్షి’. ఏలేద్దాం అనుకుంటున్నా…

Read More

హిట్ కొట్టి 20 ఏళ్ళు అయ్యింది..అయినా అయన స్టార్ హీరో నే…!!!

ఒక హీరోకి ఇరవయ్యేళ్ల పాటు హిట్టే లేకపోతే మరి ఎలా సర్వయివ్‌ అవుతాడనే అనుమానం రావచ్చు. అయితే ఆ హీరోకి హిట్టు రానిది పక్క రాష్ట్రంలోనే కానీ స్వరాష్ట్రంలో కాదు. ప్రేమలేఖతో తెలుగులో ఘన విజయం సాధించిన తమిళ స్టార్‌ హీరో అజిత్‌ కుమార్‌ ఆ సినిమా వచ్చిన ఇరవయ్యేళ్లలో మళ్లీ తెలుగులో ఒక్కటైనా మంచి విజయాన్ని అందుకోలేకపోయాడు. ఒకటీ అరా సినిమాలు యావరేజ్‌గా ఆడాయి కానీ అజిత్‌కి మళ్లీ ‘ప్రేమలేఖ’లా ఏ సినిమా కలిసి రాలేదు….

Read More

మహర్షి..సినిమా మైనస్ లు…

టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు లేటెస్ట్ మూవీ ఇప్పుడు థియేటర్ లో ఉంది.result కోసం వెయిట్ చేస్తుంది. కాన ప్రీ రిలీజ్ టాక్ విషయం లోఇప్పటికే సినిమా గురించి ఇండ‌స్ట్రీ స‌ర్కిల్స్‌లో ఒక్క‌టే చ‌ర్చ‌. టీజ‌ర్, ఆడియో రెండూ అంచ‌నాలు అందుకోలేదు… క‌థ గొప్ప‌గా లేద‌ట‌… సినిమా స‌రిగా రాలేద‌ట‌.. ప్రి రిలీజ్ బిజినెస్‌లోనే టేబుల్ లాస్ అట‌… ఇలా చాలా మైనస్ లు మ‌హ‌ర్షి గురించి చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. ఏదేమైనా ఓ సూప‌ర్‌స్టార్ సినిమాకు ఉండాల్సినంత హైప్…

Read More

సైరా అగ్ని ప్రమాద సంఘటన లో..అసలు నిజం ఏంటి..???

ఇన్సూరెన్స్ కోసం రాంచరణ్ కక్కుర్తి పడ్డాడా..? సైరా నర్సింహారెడ్డి చిత్రం సుమారు రూ.300 కోట్లతో తెరకెక్కుతున్నది. అమితాబ్, విజయ్ సేతుపతి, నయనతార, సుదీప్, జగపతిబాబు తదితరులు నటిస్తున్నారు. టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సెట్లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడం సినీ వర్గాలను షాక్ గురి చేసింది. భారీ ఎత్తున వేసిన సెట్ మంటల్లో కాలి బూడిద కావడం అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. తాజాగా ప్రమాదంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సెట్‌లో…

Read More

ఇలా చేస్తే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది

చాలామందిలో చిన్నతనంలోనే జుట్టు తెల్లబడి పోతుంది. ఇతర ఆరోగ్య సమస్యల కారణంగా కూడా ఇలా జరుగొచ్చు. దీనికి కంగారుపడవలసిన అవసరం లేదు సహజ పద్ధతుల ద్వారా తెల్ల జుట్టు కూడా నల్లగా నిగనిగలాడుతుంది. 👉ఆ విధానాలు మీ కోసం ఉసిరిపొడి చేసుకుని అందులో నిమ్మరసం కలిపి పేస్ట్ మాదిరిగా చేసుకోండి. దాన్నిరోజూ తలకు పూసుకొని రెండు గంటలాగి తలస్నానం చేయండి. ఇలా రెగ్యులర్ గా చేస్తే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. 👉ఉల్లిగడ్డను మెత్తగా మిక్సీ చేసి…

Read More

యాక్టర్ కావాలనుకున్న వ్యక్తి డైరెక్టర్ అయ్యాడు.. ఇప్పుడు వరుస పెట్టి హిట్లు కొడుతున్నాడు…

ఆయన యాక్టర్ కావాలనుకున్నాడు కానీ డైరెక్టర్ అయ్యాడు. ఆయన మరెవరో కాదు…”పటాస్” తో మంచి డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి. ఆయన మొదట్లో యాక్టర్ కావాలని ఇండస్ట్రీ కి వచ్చాడు కానీ విధి ఆయన్ని డైరెక్టర్ ని చేసింది . ఆయన డైరెక్షన్ ఎంత జాగ్రత్తగా చేస్తాడో నటన కూడా అంతే అద్భుతంగా చేస్తాడట, ఒకానొక సందర్భంలో అనిల్ తనలో ఉన్న నటన గురించి ఒక ఇంటర్వ్యూ లో ఇలా వెల్లడించారు. గతంలో తన…

Read More

తులసి మొక్క..మన అమ్మ

తులసి ప్రతి ఇంట్లో ఎంతో పవిత్రంగా పెట్టుకునే మొక్క లక్ష్మీదేవి రూపంగా తులసి మొక్కను కొలుస్తారు.అలాంటి తులసిలో ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు సైతం దాగున్నాయి. అవేమిటంటే.. 🔅యాక్నే సమస్యపై ఇది బాగా పనిచేస్తుంది.మధుమేహవ్యాధిగ్రస్తులకు ఎంతో మంచిది. రకరకాల క్యాన్సర్ల రిస్కు నుంచి కాపాడుతుంది.హార్మోన్ల సమతుల్యతను కాపాడడంతోపాటు ఒత్తిడిని తగ్గిస్తుంది,విటమిన్ “K “ఇందులో పుష్కలంగా ఉంటుంది. శ్వాసకోశ సంబంధ సమస్యలను తగ్గిస్తుంది. 👉దంతాలను పరిరక్షిస్తుంది. ఓరల్ హెల్త్ కాపాడుతుంది.యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఇందులో బాగా ఉన్నాయి. 👉మెదడు చురుగ్గా…

Read More

భోజనం చేసాక ఈ పనులు..అస్సలు చెయ్యకూడదు..

ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలంటే కొన్ని సూత్రాలు పాటించాల్సిందే. అందుకు భోజనం చేశాక కొన్నిటిని తినకుండా ఉంటే బరువు పెరగడం, పొట్ట పెరగడం.. ఇలాంటి వాటికి చెక్ పెట్టొచ్చు. 👉భోజనం చేసే ముందు లేదా తర్వాత పండ్లు ఎక్కువగా తినకూడదు.అందువల్ల పొట్ట బాగా పెరిగే అవకాశం ఉంది. 👉అన్నం తిన్న వెంటనే టీ..కాఫీలు తాగకూడదు. అలా చేస్తే తేయాకులో ఉండే ఆమ్లాలు , ఆహారంలో ఉండే మాంసకృత్తులను శరీరం వినియోగించుకోకుండా అడ్డుకుంటాయి. 👉తినగానే స్నానం చేయకూడదు. దానివల్ల కాళ్లు,…

Read More