*వెబ్‌సైట్‌లో ఏపీ పదోతరగతి మార్కుల జాబితాలు

*వెబ్‌సైట్‌లో ఏపీ పదోతరగతి మార్కుల జాబితాలు* అమరావతి: పదోతరగతి ఫలితాలు, మార్కుల జాబితా(మెమో)లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు సుబ్బారెడ్డి తెలిపారు. ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు వెబ్‌సైట్‌ ద్వారా మెమోలను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సూచించారు. _*మార్కుల జాబితాను : http://results20.bseap.org/ లో చూడవచ్చు*_

Read More

మొబైల్‌ యూజర్లకు టెలీకాలర్ల వేధింపులు

*ఫోన్‌ నంబర్స్‌ ఎక్కడ నుంచి సేకరిస్తున్నారంటే..* *మొబైల్‌ యూజర్లకు టెలీకాలర్ల వేధింపులు* *లోన్, క్రెడిట్‌కార్డ్, ప్లాట్‌ కావాలా అంటూ ఫోన్లు* *వివిధ రకాల వస్తువులు కొనాలని రిక్వెస్ట్‌* *షాపింగ్‌ మాల్స్‌ నుంచి నెంబర్ల సేకరణ* హైదరాబాద్‌: సుభాష్‌ అర్జంట్‌ పనిమీద కారు డ్రైవ్‌ చేసుకుంటూ వెళుతున్నాడు. అంతలో ఫోన్‌ రావడంతో ఎవరో అని లిఫ్ట్‌ చేశాడు. సార్‌.. అంటూ ఓ యువతి గొంతు అవతలినుంచి పలకరించింది. తెలిసిన వాళ్లేమో అని సమాధానమిస్తే.. నగర శివారులో ప్లాట్లు ఉన్నాయి…..

Read More

ఏపీ లో భూ రికార్డుల ప్రక్షాళన

*ఏపీ లో భూ రికార్డుల ప్రక్షాళన* *ఏ గ్రామానికి సంబంధించినవి ఆ గ్రామంలోనే* *ప్రజా వినతులపై నిరంతర పరిశీలన* *పీఎంయూ వ్యవస్థను ప్రారంభించిన సీఎం జగన్‌* *సెప్టెంబరులోగా సచివాలయాల్లో ఖాళీల భర్తీకి ఆదేశం* డిజిటల్‌, అమరావతి: భూ రికార్డుల ప్రక్షాళనకు షెడ్యూల్‌ ప్రకటించాలని సీఎం జగన్‌ ఆదేశించారు. ఏ గ్రామానికి సంబంధించిన రికార్డులు ఆ గ్రామంలోనే ఉంటే సమస్యలు తగ్గుతాయని అభిప్రాయపడ్డారు. రికార్డుల ప్రక్షాళన షెడ్యూల్‌ను తనకు నివేదించాలని అధికారులకు సూచించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సోమవారం…

Read More

అత్యుత్తమ సీఎంల జాబితాలో సీఎం జగన్

దేశంలో అత్యుత్తమ సీఎంల జాబితాలో సీఎం జగన్ ఉన్నారు. మూడ్ ఆఫ్ ది నేషన్ పేరిట ఇండియా టుడే – కార్వీ ఇన్‌సైట్స్ నిర్వహించిన పోల్ లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మొదటి స్థానంలో ఉన్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ రెండో స్థానంలో ఏపీ సీఎం జగన్ మూడో స్థానంలో నిలిచారు. తెలంగాణ సీఎం కేసీఆర్ 9వ స్థానంలో నిలిచారు. జూలై 15-27 తేదీల మధ్య దేశంలోని 19 రాష్ట్రాల్లో ఉన్న 97 లోక్…

Read More

ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు

తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు గారు ఈరోజు 3.౩0 గంటల ప్రాంతంలో కుటుంబ సమేతంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి ని కలవడం జరిగింది కలిసి తన నియోజకవర్గంలోని సమస్యలన్నీ సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లడం త్వరలోనే అవన్నీ నెరవేర్చే విధంగా జగన్ మోహన్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది

Read More

రాష్ట్రంలో 4 జోన్ల ఏర్పాటుకు రంగం సిద్ధం

💥రాష్ట్రంలో 4 జోన్ల ఏర్పాటుకు రంగం సిద్ధం 👉జోన్ల తర్వాతే రాజధాని మార్పు 🌻విజయనగరం, కాకినాడ, గుంటూరు, కడప కేంద్రాలు 🌻బోర్డు పరిధిలో చైర్మన్ తో పాటూ ఏడుగురు సభ్యులు 🌻చైర్మన్ కు క్యాబినెట్ హోదా 🌻అన్ని ప్రాంతాలకు అభివృద్ధి ఫలాలు 👉ఆ నాలుగు జోన్లు ఏవంటే.. అన్ని జిల్లాలు కలిపి మొత్తం నాలుగు జోన్లుగా విభజిస్తారు. ★విజయనగరం★కాకినాడ★గుంటూరు★కడప జోనల్ కేంద్రాలుగా గుర్తించబోతున్నారు. 🔹విజయనగరం జోన్: దీని పరిధిలోకి మూడు జిల్లాలు వస్తాయి. 1.విశాఖ,2.శ్రీకాకుళం,3.విజయనగరం 🔹కాకినాడ జోన్:…

Read More

పెరగనున్న భూముల మార్కెట్ విలువ

20 నుంచి 25 శాతం అధికంగా నిర్ణయం ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాల స్వీకరణ ఈ నెల 10 నుంచి అమల్లోకి.. విజయనగ జిల్లాలో భూముల మార్కెట్‌ విలువ 20 నుంచి 25 శాతం సరాసరి పెంచుతూ ప్రభుత్వం చర్యలు తీసుకొంది. రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు, సంయుక్త కలెక్టర్‌ ఇప్పటికే ధరలు నిర్ణయించారు. వీటిని స్టాంపులు, రిజిస్రేఫ్టషన్‌ల శాఖ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. వీటిని పరిశీలించి ప్రజలు అభ్యంతరాలు, సందేహాలు, సలహాలుంటే సమీప సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో లేదా ఆ…

Read More

2020-21 రుణ లక్ష్యం రూ.2.51 లక్షల కోట్లు

*వ్యవసాయానికి రూ.1.29 లక్షల కోట్లు* *కౌలు రైతులకు రూ.6,500 కోట్ల పంటరుణం* *2020-21 రుణ లక్ష్యం రూ.2.51 లక్షల కోట్లు* *బ్యాంకర్ల సమితి సమావేశంలో రుణ ప్రణాళికను ఆవిష్కరించిన ఏపీ ముఖ్యమంత్రి జగన్‌* అమరావతి: వ్యవసాయ రంగానికి ఈ ఏడాది రూ.1.29 లక్షల కోట్ల రుణాలివ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇందులో కౌలు రైతులకు రూ.6,500 కోట్లు పంటరుణంగా ఇవ్వాలని నిర్దేశించారు. గతేడాదితో పోలిస్తే సాగుకు రుణ లక్ష్యం 11.90% పెంచారు. పాడి పరిశ్రమాభివృద్ధికి, వ్యవసాయ యాంత్రీకరణకు పెద్దపీట…

Read More

ఆపరేషన్‌ ముస్కాన్‌తో అండ

*ఆపరేషన్‌ ముస్కాన్‌తో అండ* *తల్లిదండ్రుల చెంతకు 4,703 మంది బాలలు* *ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ వెల్లడి* అమరావతి: వందల మంది వీధి బాలలు, అనాథలు, హోటళ్లు, దుకాణాలు, పరిశ్రమల్లో పని చేస్తున్న బాల కార్మికులను ‘‘ఆపరేషన్‌ ముస్కాన్‌ కొవిడ్‌-19’’లో భాగంగా పోలీసుశాఖ సంరక్షించింది. ఈనెల 14-20 వరకు నిర్వహించిన ఈ కార్యక్రమంతో లభించిన ఫలితాలను డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ మంగళవారం వెల్లడించారు. సంరక్షించిన వారిలో కొంతమంది బాలలతో పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో…

Read More