ప‌వ‌న్ క‌ల్యాణ్ తో గ్యాప్ నిజ‌మేనన్న ఎమ్మెల్యే!

త‌మ పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ తో త‌న‌కు క‌మ్యూనికేష‌న్ గ్యాప్ ఏర్ప‌డింద‌ని అంటున్నారు జ‌న‌సేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వ‌ర‌ప్ర‌సాద్. ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా రెండు చోట్ల పోటీ చేసి ఓడిన ఎన్నిక‌ల్లో జ‌న‌సేన త‌ర‌ఫున నెగ్గిన ఏకైక ఎమ్మెల్యే రాపాక‌. అంత‌కు ముందు ఒక ద‌ఫా కాంగ్రెస్ త‌ర‌ఫున కూడా నెగ్గిన నేప‌థ్యం ఉన్న ఈయ‌న గురించి ప‌వ‌న్ అప్పుడ‌ప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూటా యాభై ఒక్క ఎమ్మెల్యేలు ఉన్నా…

Read More

When Jagan Can Become CM, Why Can’t Pawan?

In an attempt to project himself as a fighter among the people, Jana Sena Party chief and actor Pawan Kalyan is going all out to attack YSR Congress party president and chief minister Y S Jagan Mohan Reddy, defying all elements of logic. [the_ad id=”4846″] Pawan Kalyan, who is presently touring Tirupati, held a meeting…

Read More

US increases H1B visa application fee by $10 to supplement new e-registration system

United States  Citizenship and Immigration Services (USCIS) on November 7 announced a $10 hike in its H-1B work visa application fee as part of its revised selection process. The non-refundable fee will support the new electronic registration system to make the H-1B cap selection process more efficient and effective for both petitioners and the federal agency, USCIS Acting Director Ken…

Read More

UIDAI rolls check out new features

Unique Identification Authority of India (UIDAI) has recently launched a new update to its mAadhaar app for iOS and Android users. This new update enables all the Aadhar cardholders to access their Aadhar ID details on a single-window for all Aadhar related online services on their smartphones.To make the mAadhaar application more secure, the Unique Identification Authority of…

Read More

ఏలూరు చేరుకున్న సీఎం జగన్‌

సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో పర్యటిస్తున్నారు. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు సీఆర్‌రెడ్డి డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన హెలీపాడ్‌కు హెలికాప్టర్‌ ద్వారా అక్కడకు చేరుకున్నారు. అక్కడ నుంచి ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుని, ఆస్పత్రి ఆవరణలో వైద్య కళాశాలకు ఫౌండేషన్‌ స్టోన్‌ వేస్తారు. అనంతరం ఇండోర్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ పరిశీలిస్తారు. ఆ తర్వాత వైఎస్సార్‌ వాహన మిత్ర పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. మంజూరు…

Read More

లేబర్ ఇన్సూరెన్స్ ను సద్వినియోగం చేసుకోండి

➖ ప్రభుత్వ ఉద్యోగులు తప్ప ➖ కూలీలతో పాటు అందరు అర్హలే ➖ తెల్ల రేషన్ కార్డు తప్పని సరి ➖ ఏడాదికి రూ 22 మాత్రమే ➖ అవగాహన పెంచుకుందాం ➖ అందరికీ చేరేలా చేయండి 1) 18 నుండి 55 years ఉన్న స్త్రీ , పురుషులు అర్హులు 2) ప్రభుత్వ ఉద్యోగులు తప్ప ఎలాంటి కూలీలైన,ఇతరులైన ఇందులో చేరవచ్చు. 3) రేషన్ కార్డు,ఆధార్ కార్డు,జిరాక్స్ జత చేయాలి 4) బ్యాంకు చలానా జత…

Read More

వ్యభిచార ముఠా గుట్టు రట్టు

ఒక ఇల్లు అద్దెకు తీసుకుని, పెళ్లి కాని ఓ పదిమంది అబ్బాయిల్ని, అమ్మాయిల్ని ఆ ఇంట్లో రోజుల తరబడి ఉంచితే ఏమవుతుంది?ఏదో ఒక రోజు పోలీసులు తలుపుకొడతారు, ఆ మరుసటి రోజు పేపర్లో “వ్యభిచార ముఠా గుట్టు రట్టు” అని వార్త వస్తుంది. కానీ ఆ ఇంటికి బిగ్ బాస్ హౌస్ అని పేరుపెట్టి పెళ్లి కానీ అమ్మాయిల్ని, అబ్బాయిల్ని ఆ ఇంట్లో పెట్టి, సమాజానికి ఎందుకు పనికి రాని వాళ్ళు చేసే పనుల్ని రోజుకు రెండు…

Read More

చంద్రబాబుకు ఇప్పుడు తత్వం బోధపడిందా?

ఈరోజు చంద్రబాబు నాయుడు తనను హౌస్ అరెస్ట్ చేశారని గగ్గోలు పెడుతున్న దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా నయం ఇంట్లో హాయిగా ఏసీలో కూర్చుని, టీవీలు చూస్తూ కూర్చునే అవకాశాన్ని ఇచ్చారు పోలీసులు. గతంలో చంద్రబాబు నాయుడు తన ప్రతిపక్ష నేతను ఎలా అరెస్ట్ చేయించారో అందరికీ తెలసిన సంగతే. విశాఖ ఎయిర్ పోర్టులో జగన్ మోహన్ రెడ్డిని పోలీసులు కట్టడిచేసిన వైనం ఇప్పుడు ప్రస్తావనకు వస్తోంది. ఆ వ్యవహారంతో పోలిస్తే ఇప్పుడు చంద్రబాబు విషయంలో జగన్…

Read More

సామజిక సేవ లొ జనసైనికులు!!

 బ్రిడ్జ్ రహదారి గుంతలు పూడుస్తున్న రాజొలు జన సైనికులు   నిత్యం వేలాది మంది రాకపోకలు సాగించే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలను కలిపే డిండి చించినాడ వారధి.. దశాబ్దాలుగా గత ప్రభుత్వాల నిర్లక్ష్యానికి , అధికారుల అలసత్వానికి గురై కనీసం మరమ్మతులు కూడా నోచుకోక బ్రిడ్జిపై పెద్ద పెద్ద గుంతలు పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. దిండి….చించినాడ బ్రిడ్జ్ రహదారి రొడ్లపైన వున్న గుంతల కారణం గా ఏన్నొ ప్రమాదలు జరుతువున్నయి..ఇటీవల కురిసిన వర్షాలకు…

Read More