April 15, 2026

India Politics

India Political News : Get LIVE India  Politics news and updates from India on Indian Politics. Read all the latest India Political News and Nation News headlines & current affairs online Firstpost provides the latest politics news india, today’s politics news, current affairs politics, indian politics news india, top politics news, latest news in indian.latest Politics news and top breaking news live only on

ఏపీ భక్తులకి శుభవార్త : త్వరలో భద్రాచల శ్రీరాముడు ఆంధ్రప్రదేశ్ లో కలిసిపోనున్నాడు..

ఎవరైనా ఒకరికి ఒకరు స్నేహంగా ఉంటే ఎంత పెద్ద సమస్యనైనా సులభంగా అధిగమించవచ్చు. ఏ.పీ సీఎం జగన్ , తెలంగాణ సీఎం కేసీఆర్ తో కొనసాగిస్తున్న స్నేహంతో...

తన ఆలోచనతో మహిళల అభిమానాన్ని మరింతగా చూర గొనబోతున్న జగన్.

ఇతర మార్గాలలో ఆదాయ వనరులను పెంపొందించుకుంటూ…. ఎక్సైజ్ శాఖ ద్వారా వచ్చే ఆదాయాన్ని తగ్గించాలన్నది జగన్మోహన్ రెడ్డి తీసుకున్న కీలక నిర్ణయంగా అధికారులు పేర్కొంటున్నారు. దీని లో...

Ap మ్యాప్ లో కి రాబోతున్న కొత్త 25 జిల్లాలు

జగన్ చంద్రబాబు హయాంలో జరగని పనిని చేసి చూపించబోతున్నాడు.అవును ఎన్నికలు వచ్చినప్పుడు ఎడాపెడా హామీలు ఇవ్వటం ,గెలిచాక వాటి ఊసు ఎత్తకపోవటం కొంతమంది అవకాశవాద రాజకీయ నేతలు...

బ్యాలెట్ బాక్స్ లో..విచిత్రమైన లెటర్స్…

తెలంగాణ ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌లో చిత్ర విచిత్రాలు చోటుచేసుకున్నాయి. 👉కొన్ని చోట్ల బ్యాలెట్ పత్రాలకు చెదలు పట్టాయి. 👉మరికొన్ని చోట్ల బ్యాలెట్ బాక్సుల్లో బ్యాలెట్ పేపర్లతో పాటు...

మోదీ.. మేక్ ఇన్ ఇండియా ..!!!అంటూ..మహా మోసం చేసిన వ్యక్తీ…

హైటెక్ మోసాలు అంటే ఇవేనేమో... కేవలం రెండు రోజుల్లోనే 15 లక్షల మందిని బురిడీ కొట్టించాడు..ఒక వ్యక్తీ 👉వివరాల్లోకి వెళ్తే : మోదీ ప్రభుత్వం మళ్లీ కొత్తగా...

బాలయ్య కు చెక్ పెట్టబోతున్న జగన్..

సీఎం జగన్..బాలయ్య స్థానమయ్యిన హిందూపురం పై కొత్త నిర్ణయం తీసుకోబోతున్నాడట. అదే గనుక జరిగితే హిందూపురం నియోజికవర్గంపై బాలయ్య పట్టుకోల్పోవడం గ్యారెంటీ నట. 🔴హిందూపురం బాలయ్య ఇలాకా...

టీ.టీ.డీ. చైర్మన్ పదవి ని మోహన్ బాబు కు ఇవ్వనున్న జగన్..!!?

తిరుమల వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న క్షేత్రం దేశంలోనే అత్యంత పురాతనమైనది.. భక్తి ప్రవత్తులతో నిండింది. ఈ టీటీడీ చైర్మన్ పదవి అంటే చాలా పెద్దది. పైగా...

అన్న క్యాంటీన్లు కాదు,ఇక రాజన్న క్యాంటీన్లు…

గత ప్రభుత్వం రోజూ రెండున్నర లక్షల మందికి ఆహారం అందజేయడమే లక్ష్యంగా అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసింది. ఆహార సరఫరా బాధ్యత 'అక్షయపాత్ర' సంస్థకు ప్రభుత్వం అప్పగించింది....

కేంద్ర కేబినెట్ లో కొత్త మంత్రులు..వీరే..

సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అనంత‌రం న‌రేంద్ర‌మోదీ వ‌రుస‌గా రెండో సారి ప్ర‌ధాన‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసారు. త‌న కేబినెట్ కూర్పు కూడా పూర్తి చేశారు....