
ఫాస్టాగ్ లేకుంటే రెండింతల టోల్టాక్స్!
*ఫాస్టాగ్ లేకుంటే రెండింతల టోల్టాక్స్! *ట్యాగ్ లేని వాహనాలను టోల్ ప్లాజాల వద్ద అనుమతించరు* *జనవరి 1 నుంచి అమల్లోకి* *మార్గదర్శకాల జారీ* *పర్యవేక్షణకు మార్షల్స్, నోడల్ అధికారుల నియామకం* హైదరాబాద్: టోల్ప్లాజాల వద్ద నగదు చెల్లింపులకు స్వస్తి పలకాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. జనవరి ఒకటో తేదీ నుంచి టోల్ప్లాజాల వద్ద ఫాస్టాగ్ ఉన్న నాలుగు లేదా అంతకుమించిన చక్రాలున్న వాహనాలను మాత్రమే అనుమతించాలని ఉత్తర్వులు జారీచేసింది. వీటి పర్యవేక్షణకు ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేయాలని…