ఫాస్టాగ్‌ లేకుంటే రెండింతల టోల్‌టాక్స్‌!

*ఫాస్టాగ్‌ లేకుంటే రెండింతల టోల్‌టాక్స్‌! *ట్యాగ్‌ లేని వాహనాలను టోల్‌ ప్లాజాల వద్ద అనుమతించరు* *జనవరి 1 నుంచి అమల్లోకి* *మార్గదర్శకాల జారీ* *పర్యవేక్షణకు మార్షల్స్‌, నోడల్‌ అధికారుల నియామకం* హైదరాబాద్‌: టోల్‌ప్లాజాల వద్ద నగదు చెల్లింపులకు స్వస్తి పలకాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. జనవరి ఒకటో తేదీ నుంచి టోల్‌ప్లాజాల వద్ద ఫాస్టాగ్‌ ఉన్న నాలుగు లేదా అంతకుమించిన చక్రాలున్న వాహనాలను మాత్రమే అనుమతించాలని ఉత్తర్వులు జారీచేసింది. వీటి పర్యవేక్షణకు ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేయాలని…

Read More

బొమ్మ పడింది..!

*బొమ్మ పడింది..!* *తొమ్మిది నెలల తరువాత థియేటర్లలో సినిమా సందడి* *తరలివచ్చిన ప్రేక్షకులు.. అన్ని చోట్లా తొలిరోజు హౌస్‌ఫుల్‌* గాంధీనగర్‌(కాకినాడ): కరోనా నేపథ్యంలో మూత పడిన సినిమా థియేటర్లలో దాదాపు తొమ్మిది నెలల విరామం తరువాత కొత్త బొమ్మ పడింది. సాయిధరమ్‌ తేజ్‌ నటించిన ‘సోలో బ్రతుకే సో బెటర్‌’ సినిమా శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. కరోనా దృష్ట్యా సినిమాహాళ్లకు జనం వస్తారా రారా.. అన్న సందేహాలను పటాపంచలు చేస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని చోట్లా…

Read More

*యువతకు ‘టాస్క్‌’

Telangana accademy for skill and knowledge https://www.task.telangana.gov.in/Login *భవిష్యత్‌ సాంకేతికతలపై ఉచిత శిక్షణకు 11 సంస్థలతో ఒప్పందం. *35 ఏళ్ల లోపు వారు ఎవరైనా నేర్చుకోవచ్చు. *టాస్క్‌ సీఈవో శ్రీకాంత్‌ సిన్హా. హైదరాబాద్‌: రాష్ట్రంలోని యువత, విద్యార్థులు, ఉద్యోగార్థులకు ఆన్‌లైన్లో సాఫ్ట్‌వేర్‌ కోర్సులు, భవిష్యత్తు సాంకేతికత (టెక్నాలజీ)ల్లో ఉచితంగా శిక్షణ ఇస్తున్నామని తెలంగాణ నైపుణ్య శిక్షణాభివృద్ధి సంస్థ (టాస్క్‌) ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్రీకాంత్‌ సిన్హా తెలిపారు. 18 ఏళ్లు పైబడిన విద్యార్థులు, అభ్యర్థులు టాస్క్‌ వెబ్‌సైట్లో…

Read More

2.20 లక్షల వ్యాజ్యాలు.. 13 మంది న్యాయమూర్తులు

*2.20 లక్షల వ్యాజ్యాలు.. 13 మంది న్యాయమూర్తులు. *ఈ పరిస్థితుల్లో సత్వర విచారణ సాధ్యం కాదు. *విశ్రాంత జడ్జీల సేవలను వినియోగించుకునేలా ఆదేశించండి *హైకోర్టులో సీనియర్‌ న్యాయవాది ప్రజాప్రయోజన వ్యాజ్యం. *న్యాయవాదుల ఉపాధీ దెబ్బతింటోందని ఆవేదన. హైదరాబాద్‌: హైకోర్టులో కేసుల విచారణ నిమిత్తం విశ్రాంత న్యాయమూర్తుల సేవలను వినియోగించుకునేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలంటూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. సీనియర్‌ న్యాయవాది సత్యంరెడ్డి ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ప్రస్తుతం విచారణలో ఉన్న వ్యాజ్యాలతో పోలిస్తే…

Read More

2021 సంవత్సరానికి సంబంధించి సెలవుల జాబితాను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది

2021 సంవత్సరానికి సంబంధించి సెలవుల జాబితాను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో వచ్చే సంవత్సరం మొత్తం 15 సెలవులు ప్రభుత్వ సెలవులుగా గుర్తించాలని, మరో రెండు రోజులు ఆదివారం వచ్చినట్లు తెలిపింది. ప్రభుత్వం ప్రకటించిన సెలవు దినాలను తప్పకుండా పాటించాలని ఆదేశాల్లో పేర్కొంది. ఈ సందర్భంగా ఓ ప్రత్యేక జీవోను విడుదల చేసింది. ఇది వచ్చే ఏడాది గెజిట్‌లో పొందుపరుస్తామని ప్రభుత్వం పేర్కొంది. 2021 సంవత్సరానికి ప్రభుత్వం ప్రకటించిన సెలవుల జాబితా.. 14 జనవరి :…

Read More

1000 మంది పురుషులకు 1049 మహిళలు

*1000 మంది పురుషులకు 1049 మహిళలు* *రాష్ట్రంలో ఐదేళ్లలో పెరిగిన లింగ నిష్పత్తి. *ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో పెరిగిన సిజేరియన్లు* *పెరిగిన ఊబకాయుల శాతం* *జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో వెల్లడి* రాష్ట్రంలో లింగ నిష్పత్తి స్వల్పంగా పెరిగింది. ఐదేళ్ల క్రితం ప్రతి వెయ్యి మంది పురుషులకు 1007 మంది మహిళలు ఉంటే.. ఇప్పుడు ఆ సంఖ్య 1049కు పెరిగింది. రాష్ట్రంలో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 (2019-20) నివేదికను కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమశాఖ విడుదల…

Read More

ప్రభుత్వ ఉద్యోగులకు డ్రెస్‌కోడ్‌: జీన్స్‌, టీషర్ట్‌కు నో

*ప్రభుత్వ ఉద్యోగులకు డ్రెస్‌కోడ్‌: జీన్స్‌, టీషర్ట్‌కు నో!* ముంబయి: ప్రభుత్వ ఉద్యోగం.. అందులోనూ వేలల్లో జీతం.. అలాగని చెప్పి నచ్చిన దుస్తులు వేసుకెళ్తానంటే ఇకపై మహారాష్ట్రలో కుదరదు. తాజాగా అక్కడి ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి కొత్త డ్రెస్‌కోడ్‌ను తీసుకొచ్చింది. దీని ప్రకారం ఇకపై ఉద్యోగులెవరూ జీన్స్‌, టీషర్ట్‌ ధరించకూడదు. రెగ్యులర్‌ ఉద్యోగులతో పాటు, కాంట్రాక్ట్‌ ఉద్యోగులకూ ఈ నిబంధన వర్తిస్తుంది. ఈ మేరకు ప్రభుత్వ ఉద్యోగుల వేషధారణకు సంబంధించి ఈ నెల 8న ఓ సర్క్యులర్‌ జారీ…

Read More

*భూముల రీ-సర్వేకు నోటిఫికేషన్‌ జారీ

*భూముల రీ-సర్వేకు నోటిఫికేషన్‌ జారీ* *ఈ నెల 21న ప్రారంభించనున్న సీఎం జగన్‌* అమరావతి: రాష్ట్రంలో భూములను రీ-సర్వే చేసేందుకు వీలుగా రాష్ట్ర సర్వే శాఖ నోటిఫికేషన్‌ జారీచేసింది. దీనిని అనుసరించి జిల్లాల కలెక్టర్లు రీ-సర్వే జరిగే గ్రామాల్లో నోటిఫికేషన్‌ ఇస్తారు. తేదీల వారీగా ఏయే గ్రామాల్లో సర్వే జరుగుతుందన్నది  ప్రకటిస్తారు. ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్‌ ఈ నెల 21న కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలోని తక్కెళ్లపాడు, రామచంద్రునిపేటలో లాంఛనంగా ప్రారంభిస్తారు. తొలి విడత కింద…

Read More

*3.3 ట్రిలియన్ గంటలు ఫోన్లకు అతుక్కుపోయారు

*3.3 ట్రిలియన్ గంటలు ఫోన్లకు అతుక్కుపోయారు..* ▫️ప్రస్తుతం ప్రపంచంలో ఇంటర్ నెట్ అనే పదం తెలియని వారు చాలా కొద్దీమంది ఉండవచ్చు. ప్రతి చిన్న దానికి ఏదైనా వెతకాలంటే అందరికి మొదటగా గుర్తుకు వచ్చేది ఇంటర్ నెట్‌. అందుకే రోజు రోజుకి నెట్ మీద ప్రజలు ఎక్కువ సమయం గడుపుతున్నట్లు నివేదికలు చెపుతున్నాయి. ఈ ఏడాది ఆండ్రాయిడ్ వినియోగదారులు 3.3 ట్రిలియన్ గంటలు తమ మొబైల్ ఫోన్లకు అతుక్కుపోయినట్లు ఒక అనలిటిక్స్ సంస్థ తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే ఇంటర్ నెట్ వినియోగం 25 శాతం పెరిగింది అని పేర్కొంది….

Read More