నగరంలో రెండు రోజులు భారీ వర్షాలు: జీహెచ్ఎంసీ కమిషనర్
హైదరాబాద్: హైదరాబాద్లో రోడ్లను యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేస్తున్నామని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నగరంలో తక్షణం చేపట్టాల్సిన పనులపై సమీక్ష...
హైదరాబాద్: హైదరాబాద్లో రోడ్లను యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేస్తున్నామని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నగరంలో తక్షణం చేపట్టాల్సిన పనులపై సమీక్ష...
విశాఖపట్నం : ఉన్నత చదువులు చదివినా.. ఉద్యోగం రాలేదని మనస్థాపానికి గురైన యశ్వంత్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన విశాఖపట్నంలోని రుషికొండ బీచ్లో ఆదివారం జరిగింది. బీటెక్...
Gajuwaka లో బలమైన జనసేననేతగా పేరొందిన చింతలపూడి వెంకట్రామయ్య పార్టీకి రాజీనామా చేశారు. గత ఎన్నికల్లో ఆయన పెందుర్తి నుంచి పోటీ చేసి ఓడారు. గాజువాక కోసమే...
తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోన్న బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ ఆసక్తికరంగా సాగుతోంది. షో ముగియడానికి ఇంకా నాలుగు వారాల సమయం ఉండటంతో విజేతగా...
వాట్సాప్.. స్మార్ట్ఫోన్ ఉన్న ప్రతిఒక్కరూ ఈ యాప్ను ఉపయోగిస్తూ ఉంటారు. పాపులర్ మెసేజింగ్ యాప్ ఇది. ఇప్పుడు బ్యాంకులు కూడా వాట్సాప్ను తెగ వాడేసేందుకు సిద్ధమౌతున్నాయి. వాట్సాప్...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు బయల్దేరారు. ఇవాళ సాయంత్రం 4.30గంటలకు ప్రధాని మోడీతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. రైతు భరోసా పథకాన్ని...
- దక్షిణాఫ్రికా 385/8 - అశ్విన్ 123/5 - భారత్ తొలి ఇన్నింగ్స్: 502/7(డిక్లేర్డ్) - దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 358/8 (ఎల్గార్ 160, డికాక్ 111,...
శరన్నవరాత్రుల ప్రారంభ రోజు నుంచే అమ్మవారి దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. దసరా సందర్భంగా ప్రభుత్వం ఇంద్రకీలాద్రిపై ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కనకదుర్గమ్మ కొలువైన...
భారతదేశ వ్యాప్తంగా ఎక్కువ మంది జరుపుకునే పండుగల్లో దసరా ఒకటి ఈ పండుగనే విజయదశమి అని కూడా పిలుస్తారు… ప్రతీ సంవత్సరం నవరాత్రులు ముగిసిన తర్వాత పదోరోజు...