ఏలూరు చేరుకున్న సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో పర్యటిస్తున్నారు. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు సీఆర్రెడ్డి డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన హెలీపాడ్కు...
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో పర్యటిస్తున్నారు. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు సీఆర్రెడ్డి డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన హెలీపాడ్కు...
ఆర్టీసీ జేఏసీ నేతలతో ఐఏఎస్ కమిటీ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఆర్టీసీ కార్మిక సంఘం జేఏసీ 26 డిమాండ్లపై ఐఏఎస్ కమిటీ సభ్యులు సోమేశ్ కుమార్, రామకృష్ణారావు,...
మధ్యలో ఉద్యోగం వదిలేస్తే వేతనాలు తిరిగి చెల్లించాలి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కొత్త ట్విస్ట్ అమరావతి, అక్టోబరు 2(ఆంధ్రజ్యోతి): గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు అపాయింట్మెంట్...
విశాఖ: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. 202/0 ఓవర్నైట్ స్కోరుతో గురువారం రెండో రోజు ఆట కొనసాగించిన భారత్ 317...
గాంధీ జయంతి సందర్భంగా బుధవారం మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహా రెడ్డి భారీ రేంజ్లో ప్యాన్ ఇండియా చిత్రంగా విడుదలైంది. దక్షిణాదిన సైరాకు పోటీ లేదు...
స్మార్ట్ టీవీ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు తీపికబురు. దిగ్గజ టీవీ కంపెనీలు వాటి ప్రొడక్టుల ధరను తగ్గించేశాయి. శాంసంగ్, ఎల్జీ, సోనీ టీవీల ధరలు...
సైరా నరసింహరెడ్డీ సినిమా చాలా అంటే చాలా బాగుంది టెక్నికల్ గా కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు సైరా పాత్రలో చిరంజీవి ఒదిగిపోయాడు చిరంజీవి కనిపించలేదు సైరా...
లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత అనిల్ శాస్త్రి, భాజపా అధ్యక్షుడు జేపీ.నడ్డా జాతిపిత జయంతి సందర్భంగా నివాళులర్పించారు. దేశవ్యాప్తంగా...
భారత జాతిపిత మహాత్మాగాంధీ 1869 అక్టోబర్ 2న గుజరాత్లోని పోర్బందర్లో జన్మించారు. 20వ శతాబ్దంలో మానవాళిని గాంధీ అంతగా ప్రభావితం చేసిన మరో నాయకుడు లేడేమో అంటే...