March 3, 2026

All Posts

Movies

Trending Story

కవితకు మంత్రి పదవి….!!!

Teluguwonders: తెలంగాణ రాజకీయాలను ప్రస్తావించినప్పుడు ఖచ్చితంగా రాజకీయ మేధావుల మధ్య చర్చకు వచ్చే పేరు కల్వకుంట్ల కవిత. సీఎం కేసీఆర్ తనయ. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి...

న్యూ లుక్‌లో లేడీ కమెడియన్

Teluguwonders: తమిళ సినీ పరిశ్రమ నుంచి వచ్చి తెలుగులో మంచి గుర్తింపు సాధించిన లేడీ కమెడియన్ విద్యుల్లేఖ. రన్ రాజా రన్, రాజు గారి గది, సరైనోడు.....

హెల్మెట్ లేకుండా ప్రయాణించిన నితిన్ గడ్కరీ వీడియో వైరల్..

Teluguwonders: కొత్త ట్రాఫిక్ రూల్స్ అమల్లోకి వచ్చాక వాహనదారుల జేబులకు తూట్లు పడుతున్నాయి. 👉అయితే సాక్షాత్తూ కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ మాత్రం హెల్మెట్ లేకుండా...

ప్రేమించిన యువతి కోసం హిందువు గా మారిన యువకుడు..మెచ్చుకున్న సుప్రీం కోర్ట్

Teluguwonders: ప్రేమకోసం హిందువుగా మారిన ముస్లిం.. ప్రేమించిన యువతి కోసం హిందువుగా మారిన యువకుడిపై సర్వోన్నత న్యాయస్థానం ప్రశంసలు కురిపించింది. సామ్యవాదానికి ఇలాంటి వివాహాలు తోడ్పడతాయని వెల్లడించింది....

మహిళా ఎంపీ ని వేదించిన టాక్సీ డ్రైవర్

Teluguwonders: 💥ఎంపీ సుప్రియా సూలేతో ట్యాక్సీ డ్రైవర్ అనుచిత ప్రవర్తన: మహిళా ఎంపీని ట్యాక్సీ డ్రైవర్ వేధించిన ఘటన ముంబై రైల్వే స్టేషన్లో చోటు చేసుకుంది. ఎన్సీపీ...

అందుకే చంద్రబాబు ఈ ఆత్మకూరు డ్రామా అంటున్న విజయసాయిరెడ్డి

Teluguwonders: పల్నాడులో అరాచకాలకు పాల్పడిన టీడీపీ నేతలను కాపాడుకోవడానికే చంద్రబాబు చలో ఆత్మకూరు డ్రామాకు తెరలేపారు. వారి అరాచకాలను కప్పిపుచ్చేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టిందంటూ ఎంపీ విజయసాయి...

అనంతపురానికి వచ్చిన ఆస్ట్రేలియా క్రికెటర్..

Teluguwonders: ఆసీస్ క్రేజీ క్రికెటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ అనంతపురంలో మెరిశాడు. పట్టణంలోని ఆర్డీటీ స్టేడియాన్ని సందర్శించాడు. అనంతరం కర్నూలు జిల్లా పగిడిరాయికి బయలుదేరి వెళ్లాడు. భారత్‌లో క్రికెట్‌ను...

భారీ సంఖ్య లో టీటీడీ జంబో ట్రస్ట్ బోర్డ్

Teluguwonders: టీటీడీ పాలకమండలి సభ్యుల నియామకానికి లైన్ క్లియరైంది. సభ్యుల సంఖ్యపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయానికి వచ్చింది. ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం తరువాత ప్రభుత్వం ఉత్తర్వులు...

హైకోర్టు ఆదేశాలను పక్కనపెట్టి పోలవరం రీ టెండరింగ్

Teluguwonders: హైకోర్టు ఆదేశాలను పక్కనబెట్టి పోలవరం విషయంలో జగన్ ముందుకెళ్తున్నారు.పోలవరం ప్రాజెక్టు నుంచి నవయుగ సంస్థను తప్పిస్తూ వారి స్థానంలో కొత్త టెండర్లకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది...