Latest

    ఏపీలో టీడీపీ గెలిచినా బాబుకు రోజూ చుక్కలే…!!

    ఏపీలో టీడీపీ గెలిచినా బాబుకు రోజూ చుక్కలే..!!! ఏపీలో గెలిచేదెవరు.. ఈప్రశ్నకు సమాధానం జగన్ అని బాగా వినిపిస్తోంది. కానీ కొన్ని సర్వేల చంద్రబాబు పేరు కూడా చెబుతున్నాయి. ఒకవేళ ఏపీలో టీడీపీ గెలిచినా చంద్రబాబు సంతోషపడే పరిస్థితి కనిపించడంలేదు. ఎందుకంటే.. రాష్ట్రంలో ఎవరు వచ్చినా కేంద్రంలో మళ్లీ మోడీ సర్కారు ఖాయమని తేలిపోయింది. ఏపీ విషయంలో అటూ ఇటూ చెప్పినా.. కేంద్రం విషయంలో మాత్రం ఎగ్జిట్ పోల్స్ ఒన్ సైడ్ గానే ఇచ్చేశాయి. కాబట్టి మరోసారి…

    Read More

    హార్దిక్‌ పాండ్యకు నో రెస్ట్‌ జిమ్‌లో చెమటలు చిందిస్తున్న హార్డ్‌ హిట్టర్‌

    ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య జిమ్‌లో తీవ్ర కసరత్తులు చేస్తున్నాడు. ఫిట్‌నెస్‌ను మెరుగుపరుచుకోవడానికి బాగానే శ్రమిస్తున్నాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్‌లో పాండ్య విజృంభించిన విషయం తెలిసిందే. అయితే ఆటగాళ్లందరూ బాగా అలసిపోయి ఉండటంతో ప్రపంచకప్‌ మొదలయ్యే లోపు కొన్ని రోజులు సేద తీరమని బీసీసీఐ టీమిండియాకు సూచించింది. అయితే పాండ్య మాత్రం ఆ సమయాన్ని ఫిట్‌నెస్‌ కోసం వెచ్చిస్తున్నాడు. జిమ్‌లో కసరత్తులు చేస్తున్నప్పటి వీడియోను పాండ్య సోషల్‌ మీడియాలో పంచుకున్నాడు. ప్రపంచ కప్‌ ముందుండటం…

    Read More

    కేన్స్ చిత్రోత్సవాల్లో తెలంగాణ ఎఫ్‌డీసీ చైర్మన్

    తెలంగాణ చిత్ర పరిశ్రమలో పెట్టుబడులు ఆకర్షించడానికి, తెలంగాణ చిత్ర పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన అత్యున్నత సాంకేతికతను తెలంగాణలో ఏర్పాటు చేయడానికి తెలంగాణ చలన చిత్ర అభివృద్ధి సంస్థ ఛైర్మన్ పుస్కూరు రామ్మోహనరావు ఫ్రాన్స్‌లో జరుగుతున్న కేన్స్ చిత్రోత్సవాల్లో విదేశీ ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు. కేన్స్ చిత్రోత్సవాలకు తెలంగాణ చిత్ర పరిశ్రమ తరపున హాజరైన ఆయన అక్కడికి విచ్చేసిన దేశ, విదేశీ ప్రతినిధులతో తెలంగాణలో చిత్ర పరిశ్రమ అభివృద్దికి అవసరమైన పెట్టుబడులు, సాంకేతికతతో పాటు తెలంగాణలో స్టూడియోలు నిర్మించడానికి,…

    Read More

    పీపుల్స్ పల్స్ సర్వే ” వైసీపీ దే ” అధికారం

    ఆంధ్రప్రదేశ్ లోని 175 శాసనసభ స్థానాలకు ఏప్రిల్ 11వ తేదీన పోలింగ్ జరిగింది. తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ, జనసేన పార్టీలు ప్రధానంగా పోటీ పడ్డాయి. దేశవ్యాప్తంగా ఆదివారం చివరి దశ పోలింగ్ ముగియడంతో వివిధ సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు వెలువడ్డాయి. అందులో పీపుల్స్ పల్స్ సర్వే ఈ విధంగా ఉంది. పీపుల్స్ పల్స్ సంస్థ సర్వే ప్రకారం ఏపీలోని ప్రధాన పార్టీలు టిడిపి, వైసిపి, జనసేనకు ఈ విధంగా అసెంబ్లీ సీట్లు…

    Read More

    జగన్ కాంగ్రెస్ కు పెట్టిన ఆరు షరతులు ..!!! 

    ఆంద్రప్రదేశ్ లో వైఎ స్ ఆర్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అనే భావన ప్రజలు లో కి బలం గా తీసుకొని వెళ్లే ప్రయతనం చేస్తున్నారు ఆ పార్టీ వారు. ఆ పార్టీ కీ అనుగుణంగా గా ఉండే కొందరు జర్నలిస్ట్ లు అదే పనిగా కాంగ్రెస్ కూడా జగన్ మద్దతు కోసం చూస్తుందని అభిప్రాయం కలిగించేలా చేస్తున్నారు. తాజాగా ఒక జర్నలిస్ట్ జగన్ కాంగ్రెస్ కు ఆరు షరతులు పెట్టారు అని చెప్పుకొచ్చారు.విటికి ఒకే…

    Read More

    జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఆయన నటించిన చలనచిత్ర విశేషాలు

    జూనియర్ ఎన్.టి.ఆర్ లేదా తారక్ ఈ పేరు టాలీవుడ్లో ఒక సంచలనం ,.ఎన్టీఆర్ 1983 మే 20 న హైదరాబాదులో నటుడు మరియు రాజకీయవేత్త అయిన నందమూరి హరికృష్ణ మరియు శాలిని భాస్కర్ రావులకు జన్మించాడు. అతను విశ్వ విఖ్యాత నట సార్వభౌమ,ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరిరామరావు గారి మనవడు . తారక్ ఒక భారతీయ చలనచిత్ర నటుడు మాత్రమే కాదు,కూచిపూడి నర్తకుడు, నేపథ్య గాయకుడు మరియు టెలివిజన్ పర్సనాలిటీ కూడా . అతని గురించిన…

    Read More

    ఎగ్జిట్‌ పోల్స్‌ విడుదలయ్యాయి

    ఎగ్జిట్‌ పోల్స్‌ విడుదలయ్యాయి     ఇండియా టుడే-యాక్సిస్‌ మై ఇండియా సర్వేలోనూ వైఎస్సార్‌సీపీ తిరుగులేనిరీతిలో సత్తా చాటింది. ఏపీలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి తిరుగులేని జనాదరణను చాటుతూ.. ఆయన నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీకి 132 నుంచి 135 సీట్లు వస్తాయని ఈ సర్వే అంచనా వేసింది. ఇక అధికార టీడీపీకి 37 నుంచి 40 సీట్లు వస్తాయని తెలిపింది. జనసేన సున్నా నుంచి ఒక స్థానం సాధిస్తుందని పేర్కొంది. రిపబ్లిక్‌ టీవీ – సీ ఓటర్‌ : కేంద్రంలో…

    Read More

    R R R టీం నుంచి సర్ప్రైజింగ్ న్యూస్ : మే 20 న కొమరం భీమ్ గా తారక్ ఫస్ట్ లుక్

    జూనియ‌ర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు వేడుక‌ల‌కు దూరంగా ఉండ‌బోతున్నాడు. ఇప్ప‌టికే ఈ విష‌యాన్ని త‌న అభిమానుల‌కు కూడా చెప్పాడు ఎన్టీఆర్. తండ్రి హ‌రికృష్ణ మ‌ర‌ణం కార‌ణంగా ఈ పుట్టిన రోజు వేడుక‌లు చేసుకోకూడ‌ద‌ని ఫిక్సైపోయాడు ఎన్టీఆర్. దాంతో ఫ్యాన్స్ ముందు కాస్త నిరాశ ప‌డినా కూడా కార‌ణం స‌రైందే కావ‌డంతో స‌ర్దుకుంటున్నారు. పైగా ఎన్టీఆర్ కూడా ఈ బ‌ర్త్ డేను కేవ‌లం కుటుంబ స‌భ్యుల‌తోనే గ‌డ‌పాల‌ని నిశ్చ‌యించుకున్నాడు. మే 20న ఎలాంటి స్పెష‌ల్ ఉండ‌దని జూనియ‌ర్ ఫ్యాన్స్…

    Read More

    హత్య చేసినందుకు 4 కోట్ల జరిమానా…

    అదేంటి చంపినందుకు 4 కోట్ల జరిమానానా అనుకుంటున్నారు కదా! అయినా ఎవరైనా ఎవరినైనా చంపితే మరణశిక్ష విధిస్తారు లేదా యావ జీవిత కారాగార శిక్ష విధిస్తారు అంతేగాని జరిమానా విధించడం ఏంటి అనుకుంటున్నారా అయితే ఇది చదవండి. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంటున్న టోనీ మరియు పీటర్ థామ్సన్ అనే దంపతులకు అక్కడి న్యాయస్థానం ఏకంగా 6లక్షల డాలర్లు(సుమారు రూ. 4.22కోట్లు) జరిమానా విధించింది. 👉వారు చేసిన తప్పు ఏంటంటే : 180 ఏళ్ల చరిత్ర కలిగిన ఓ…

    Read More

    Subscribe