వివాదాస్పదంగా శంషాబాద్లో భారీ విదేశి గంజాయి పట్టివేత
శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారికుల తనిఖీల్లో భారీ మొత్తంలో విదేశీ గంజాయి (Cannabis) స్వాధీనం కావడం మరో పెద్ద వివాదానికి దారి తీసింది. డైరెక్టరేట్...
శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారికుల తనిఖీల్లో భారీ మొత్తంలో విదేశీ గంజాయి (Cannabis) స్వాధీనం కావడం మరో పెద్ద వివాదానికి దారి తీసింది. డైరెక్టరేట్...
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ ప్రాజెక్టుతో సంబంధిత ప్రాంతాల్లో భూముల ధరలు గణనీయంగా పెరుగుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా...
మేడారం మహాజాతర 2026 ఘనంగా ప్రారంభమైన తొలి రోజే అనూహ్య ఘటన చోటుచేసుకుంది. జాతర ప్రాంతంలో వేల సంఖ్యలో కోళ్లు ఒక్కసారిగా మృతి చెందడం వ్యాపారులు, భక్తుల్లో...
ఈ నెలలో రెండోసారి ఉచిత స్పర్శ దర్శనం శ్రీశైలం ఆలయంలో చెంచు గిరిజనులకు మరోసారి అరుదైన అవకాశం లభించింది. శ్రీశైలం దేవస్థానం పాలకమండలి నిర్ణయం మేరకు ప్రతి...
ఎక్కడెక్కడంటే…ఆంధ్రప్రదేశ్లో పర్యాటకాన్ని మరింత విస్తరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజమండ్రిలోని సరస్వతీ ఘాట్, పుష్కర ఘాట్, అనకాపల్లి జిల్లాలోని కొండకాకర్ల సరస్సు, సూర్యలంక,...
మహారాష్ట్రలో బుధవారం ఉదయం జరిగిన ఘోర విమాన ప్రమాదంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కీలక వివరాలు బయట పెట్టింది. ఈ ప్రమాదం పవర్...
ప్రపంచవ్యాప్తంగా రసాయన పరిశ్రమలో ఒక పెద్ద సంస్థ అయిన BASF తన గ్లోబల్ డిజిటల్ హబ్ను హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని ప్రకటించింది. ఈ కేంద్రం నిర్మాణాన్ని కంపెనీ...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ భారీగా అప్పులు తీసుకోవడానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ బెవరేజస్ కార్పొరేషన్ ద్వారా సుమారు...
వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం యాచార్ గ్రామంలో ఒక కుమార్తె, తన ప్రేమ వివాహాన్ని తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో ఒక తీవ్ర, దారుణ నిర్ణయం తీసుకుంది. సంఘటనలో ఒక...