Latest

    అయ్యో దేవుడా..! కోనసీమలో పెను విషాదం.. పంక్షన్‌కు వెళ్లి గోదావరి దగ్గరకు వెళ్లారు.. అంతలోనే..

    ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. సోమవారం సాయంత్రం గోదావరి నదిలో స్నానానికి వెళ్లిన ఎనిమిది మంది యువకులు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న స్థానికులు, పోలీసులు, సహాయక బృందాలు నది వద్దకు చేరుకుని గల్లంతయినవారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. సోమవారం సాయంత్రం గోదావరి నదిలో స్నానానికి వెళ్లిన ఎనిమిది మంది యువకులు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న స్థానికులు, పోలీసులు, సహాయక బృందాలు నది వద్దకు చేరుకుని…

    Read More

    Telangana: కొలిక్క వచ్చిన తెలంగాణ కేబినెట్ విస్తరణ?.. సాయంత్రంలోపు తుది నిర్ణయం వెలువడే ఛాన్స్‌.

    తెలంగాణ కేబినెట్ విస్తరణనకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. సోమవారం సాయంత్రంలోపు కేబినెట్‌ విస్తరణ, పీసీసీ కార్యవర్గ కూర్పుపై తుది నిర్ణయం వెలువడనుంది.గత మూడు రోజులుగా ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఈ అంశాలపై కాంగ్రెస్ హైకమాండ్‌తో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. కాగా ఇవాళ మధ్యాహ్నం మరోసారి అధిష్టానంతో భేటీ అయ్యి కేబినెట్‌ విస్తరణపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కావొస్తున్న ఇప్పటికీ ఇంకా కేబినెట్‌ విస్తరణ…

    Read More

    OTT Movie: ఓటీటీలోకి 235 కోట్ల లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

    ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీలో పలు కొత్త సినిమాలు, ఆసక్తికర వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. తెలుగుతో పాటు వివిధ భాషలకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ లు కూడా డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ పై సందడి చేయనున్నాయి. భైరవం లాంటి ఆసక్తికర సినిమాలు ఈ వారం థియేటర్లలో రిలీజ్ కానున్నాయి. అలాగే ఓటీటీలో కూడా పలు ఆసక్తికర సినిమాలు, వెబ్ సిరీస్ లు కూడా సందడి చేయనున్నాయి. ఇందులో లేటెస్ట్…

    Read More

    Gold Discovery: భూగర్భం నుంచి పైకొస్తున్న బంగారం, వజ్రాలు.. సంచలనం రేపుతున్న కొత్త అధ్యయనం..

    భూమి ఉపరితలంపై మనం చూసే బంగారం, వజ్రాలు వంటి విలువైన లోహాలు, ఖనిజాలు ఎలా ఏర్పడ్డాయి? ఈ ప్రశ్నకు శాస్త్రవేత్తలు నిరంతరం సమాధానాలు అన్వేషిస్తున్నారు. తాజాగా ఆస్ట్రేలియాలోని సిడ్నీ విశ్వవిద్యాలయ పరిశోధకులు చేపట్టిన ఒక అధ్యయనం భూమి కేంద్రం గురించి ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. భూమి లోపలి పొరల నుంచి కొన్ని విలువైన లోహాలు ఉపరితలం వైపు ‘లీక్’ అవుతున్నాయని ఈ అధ్యయనం పేర్కొంది. ఆఫ్రికా, అంటార్కిటికా వంటి ఖండాల క్రింద ఉన్న భూమి లోతైన పొరల…

    Read More

    అమ్మబాబోయ్.. శరీరంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? మీ కిడ్నీలు డేంజర్‌లో ఉన్నట్లే..

    మన శరీరం నుండి వ్యర్థ పదార్థాలను తొలగించడంలో మూత్రపిండాలు ముఖ్యమైన పనిని నిర్వహిస్తాయి. మూత్రపిండాలలో సమస్య ఉంటే, మొత్తం శరీరం ప్రభావితమవుతుంది. మూత్రపిండ వైఫల్యం ప్రారంభంలోనే కొన్ని లక్షణాలు బయటపడతాయి.. కానీ వాటిని విస్మరిస్తారు. తరచుగా ఆ లక్షణాలు చాలా తేలికపాటివి. 60 నుండి 80 శాతం మూత్రపిండాలు దెబ్బతిన్నప్పుడు తీవ్రమైన లక్షణాలు కనిపించడం ప్రారంభిస్తాయి. మూత్రపిండ వైఫల్యం ప్రారంభంలో మూడు ప్రధాన లక్షణాలు బయటపడతాయి.. వీటిని గుర్తించి చికిత్స ప్రారంభించాలి.   మన శరీరంలోని ముఖ్యమైన…

    Read More

    COVID-19: కరోనాతో ఇద్దరు మృతి..! పెరుగుతున్న కేసులు.. కొత్త వేరియంట్లతో జర జాగ్రత్త..!

    దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి.. అంతేకాకుండా కొత్త రూపంలో పంజా విసురుతోంది.. NB 1.8.1, LF.7.. ఈ రెండు కొత్త వేరియంట్లలో కరోనా ప్రభావం చూపిస్తున్నట్లు ఇండియన్‌ జీనోమిక్స్‌ కన్సార్టియం నిపుణులు గుర్తించారు. అయితే.. కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ, కర్నాటకలో అత్యధికంగా కేసులు నమోదు అవుతున్నాయి. దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి.. అంతేకాకుండా కొత్త రూపంలో పంజా విసురుతోంది.. NB 1.8.1, LF.7.. ఈ రెండు కొత్త వేరియంట్లలో కరోనా…

    Read More

    Hari Hara Veera Mallu: బుర్జ్ ఖలీఫాపై ‘హరి హర వీర మల్లు’ ట్రైలర్ రిలీజ్‌కి సిద్ధం!

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘హరి హర వీర మల్లు’ ఎట్టకేలకు విడుదలకు సిద్ధమవుతోంది. అనేక మార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఈసారి మాత్రం గట్టి డేట్‌తో ముందుకొస్తోంది. ఈ సినిమా జూన్ 12, 2025న పాన్-ఇండియా స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయ్యి, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలను భారీ స్థాయిలో ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ‘హరి…

    Read More

    Bhishma Niti: భీష్ముడు చెప్పిన ఈ భీష్మ పితామహుడి ఈ 10 విధానాలను పాటించే వారు జీవితంలో విజయం సాధిస్తారు

    అన్యాయం అని తెలిసి ఖడించకుండా చూస్తూ ఉంటే అది కూడా పాపమే అని చెబుతోంది ద్రౌపది వస్త్రాహరణం. ఒక అబలపై అత్యాచారం తమ కనుల ముందే జరుగుతున్నా.. మహానుభావులు భీష్మ, ద్రోణ, కృపాచార్యులు చూస్తూ ఉండి పోయారు. అందుకు ఫలితంగా కురుక్షేత్ర యుద్ధంలో అనుభవించారు. అలా అంపశయ్య మీద ఉన్న భీష్ముడు జీవితంలో విజయం సాధించాలంటే చేయాల్సిన పనుల గురించి చెప్పాడు. అవి ఏమిటో తెల్సుకుందాం.. హిందూ ధర్మంలో కర్మ సిద్దంతాన్ని నమ్ముతారు. ఈ భూమి మీద…

    Read More

    School Books Distribution: బడి తెరిచిన రోజే పిల్లలకు పుస్తకాలు పంపిణీ.. ఇక బ్యాగ్ తేలికే..!

    పిల్లలు బడిబాట పట్టే సమయం ఆసన్నమవుతోంది. జూన్ 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలలు, కాలేజీలు తిరిగి తెరచుకోనున్నాయి. పాఠశాలలు పునఃప్రారంభమైన రోజే విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలు అందించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు చర్యలు చేపట్టింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ఆదేశాల మేరకు.. అమరావతి, మే 21: వేసవి సెలవులు పూర్తి కావస్తున్నాయి. పిల్లలు బడిబాట పట్టే సమయం ఆసన్నమవుతోంది. జూన్ 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలలు, కాలేజీలు…

    Read More