
ఫొన్ తీసుకున్నారని.. లెక్చరర్ను చెప్పుతో కొట్టిన విద్యార్థిని..
ప్రస్తుత కాలంలో గురువులు, విద్యార్థుల మధ్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. పిల్లలు చదువు చెప్పే గురువులంటే లెక్కచేయకుండా.. దారుణంగా ప్రవర్తిస్తున్నారు….
ప్రస్తుత కాలంలో గురువులు, విద్యార్థుల మధ్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. పిల్లలు చదువు చెప్పే గురువులంటే లెక్కచేయకుండా.. దారుణంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా, ఓ కాలేజీలో విద్యార్థిని చదువు చెప్పే లెక్చరర్పై చెప్పుతో దాడి చేసింది. తన మొబైల్ ఫోన్ తీసుకుని ఇవ్వలేదన్న కోపంతో ఆ విద్యార్ధిని ఇలా దారుణంగా ప్రవర్తించడం.. సంచలనంగా మారింది. ఒకప్పుడు గురువులు ఈ గల్లీల కన్పిస్తే అవుతలి గల్లీలలోకి వెళ్లి పోతుండేది.. గురువులు కనవడ్తే చాలు ఒల్లు దగ్గర పెట్టుకుని నమస్తే చెప్పేది….
Sourav Ganguly Rs 125 crore Deal: భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ 2021లో తొలిసారిగా ఐసీసీ క్రికెట్ కమిటీ ఛైర్మన్ అయ్యాడు. ఈ ఏడాది ఆ పదవికి తిరిగి ఎన్నికయ్యాడు. 2021 సంవత్సరంలో అనిల్ కుంబ్లే స్థానంలో గంగూలీ ఈ పాత్రలో నియమితులయ్యారు. Sourav Ganguly Rs 125 crore Deal: ఇటీవలే ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీ ఛైర్మన్గా తిరిగి నియమితులైన సౌరవ్ గంగూలీకి ఇప్పుడు రూ.125 కోట్లు అందనున్నాయి. అతను తన కొత్త…
కాశ్మీర్లోని పహల్గామ్ ఖచ్చితంగా పర్యాటకుల పర్యటన జాబితాలో ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రదేశం అంత అందంగా ఉంటుంది. పైన్ అడవులు, రాళ్ల మీదుగా ప్రవహించే స్వచ్ఛమైన నది నీరు, పచ్చని గడ్డి భూములు, చుట్టూ ఉన్న ఎత్తైన పర్వతాలతో ప్రకృతి ప్రేమికుల హృదయాన్ని దోచుకుంటాయి. ఈ రోజు పహల్గామ్ లోని ఆరు అందమైన ప్రదేశాల గురించి తెలుసుకుందాం. భూమిపై స్వర్గంగా పిలువబడే కాశ్మీర్ చాలా అందంగా ఉంటుంది. హిమాలయ పర్వత సానువుల్లో ఉండే ఈ ప్రాంతం…
Andhra Pradesh 10th Class Results 2025 Live Updates: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు బుధవారం (ఏప్రిల్ 23) ఉదయం 10 గంటలకు విడుదలైనాయి. విద్యాశాఖ మంత్రి లోకేష్ సోషల్ మీడియా వేదికగా ఫలితాలు విడుదల చేశారు.. ప్రభుత్వ బడిలో చదివిన బాలికకు ఏకంగా 600కు 598 మార్కులు పల్నాడు జిల్లాలో ఒప్పిచర్ల జడ్పీ హైస్కూల్లో చదువుతున్న పావని చంద్రిక అనే విద్యార్థినికి ఏకంగా 598 మార్కులు వచ్చాయి. ప్రభుత్వ పాఠశాలలో…
Pahalgam Attack: నిన్న జరిగిన ఉగ్రదాడి భారత్ ఎప్పటికీ మర్చిపోలేనిది. టూరిస్టులపై ఒక్కసారిగా విరుచుటపడడంతో 30 మంది వరకు చనిపోయారు. ఈ నేపథ్యంలో టాటా గ్రూప్ ఎయిర్ లైన్ కంపెనీ ప్రయాణీకులకు కొన్ని వెసులుబాట్లు కల్పిస్తోంది. Pahalgam Attack: టాటా గ్రూప్ ఎయిర్ లైన్స్ కంపెనీ శ్రీనగర్ కి వెళ్తున్న ప్రయాణికులకు క్యాన్సిలేషన్ లేదా రీషెడ్యూల్ చార్జీలను తొలగించింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 30 వరకు ఈరోజు నుంచి వర్తిస్తుందని చెప్పింది. అంతేకాదు అదనంగా రెండు ఫ్లైట్లను శ్రీనగర్…
మాంసాహార ప్రియులలో సీఫుడ్ లవర్స్ వెరీ వెరీ స్పెషల్. రొయ్యలు, చేపలు, పీతలు వంటి వాటితో చేసే ఆహారాన్ని ఎంతో ఇష్టంగా తింటారు. ముఖ్యంగా గోదావరి జిల్లా వాసులకు సీఫుడ్ అంటే మరీ ఇష్టం. ఏ సీజన్ లో దొరికే వాటితో ఆ సీజన్ లో పులసల పులుసు, చందువా, సొర చేప వంటి వాటితో పాటు పీతలతో కూడా రకరకాల వంటలు చేసుకుని ఆహా ఏమి రుచి అంటూ లోట్టలేసుకుంటూ తింటారు. పీతలతో చేసే కూరలు…
క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆహ్వానం మేరకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ 22-23 తేదీల్లో సౌదీ అరేబియాలో పర్యటించారు. ఇక రెండు రోజుల పర్యటన కోసం జెడ్డాకు చేరుకున్న మోదీ.. 2016 నుంచి ఆ దేశంలో పర్యటించడం ఇది మూడోసారి. క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆహ్వానం మేరకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ 22-23 తేదీల్లో సౌదీ అరేబియాలో పర్యటిస్తున్నారు. ఇక రెండు రోజుల పర్యటన కోసం జెడ్డాకు…
ప్రస్తుతం ఎక్కువ మంది శారీరక శ్రమకు దూరంగా జీవన శైలి సాగుతుంది. దీంతో ఆరోగ్యం కోసం యోగా, వ్యాయామాన్ని ఆశ్రయిస్తున్నారు. అయితే ఆరోగ్యం కోసం వివిధ ఆసనాలు వేయడానికి బదులుగా.. కొంతకాలం క్రమం తప్పకుండా సూర్య నమస్కారం చేయవచ్చు. ఇలా చేయడం ద్వారా శరీరం శక్తితో నిండి ఉంటుంది. మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకంటే సూర్య నమస్కారంలో మొత్తం 12 ఆసనాలు కలిసి చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం బిజీ జీవితంలో మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం…
ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు బుధవార (ఏప్రిల్ 23) విడుదల కానున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయారామరాజు తాజాగా ఓ ప్రకటనలో తెలిపారు. పరీక్షలు రాసిన విద్యార్ధులు ఈ కింది డైరెక్ట్ లింక్ ద్వారా ఫలితాలను నేరుగా చెక్ చేసుకోవచ్చు.. అమరావతి, ఏప్రిల్ 22: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పదో తరగతి విద్యార్ధులకు అలర్ట్.. మార్చిలో జరిగిన పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు బుధవారం (ఏప్రిల్ 23) విడుదలవనున్నాయి….