VIJAYA MEDICHERLA

Latest Telugu Movies in OTT

Telugu movies are gaining popularity on OTT platforms. New Telugu Movies in SunNXT(https://www.sunnxt.com/) Bheeshma World Famous Lover Aswathama Disco Taja Ala Vaikunthapuramu loo New Movies in AHA  NGK(https://www.aha.video/movies/ngk) Arjun Suravaam(https://www.aha.video/movies/arjun-suravaram) Pressure cooker(https://www.aha.video/movies/pressure-cooker) Savari      

Read More

TCS iON offers free online courses to 4 lakh students in Telangana

https://viralnews18.com/tcs-ion-offers-free-online-courses-to-4-lakh-students-in-telangana/  

Read More

ఎగుమతి నిలిపివేసిన టర్కీ.. మళ్లీ సామాన్యులకు ఉల్లి కష్టాలు?

గత నాలుగు నెలల నుంచి ధరలు కొండెక్కి కూర్చోవడంతో ఉల్లికోసం సామాన్యులు పడిన పాట్లు వర్ణనాతీతం. గతంలో ఎన్నడూలేని విధంగా కిలో ఉల్లి రూ.180 నుంచి రూ.200 వరకు పలకడంతో ఉల్లి వాడకాన్ని పక్కనబెట్టే పరిస్థితి ఎదురయ్యింది. అయితే, కేంద్రం తీసుకున్న చర్యలతోపాటు కొత్త పంట మార్కెట్‌లోకి రావడంతో ఉల్లిధరలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. దీంతో సామాన్యులు కాస్త ఊపిరిపీల్చుకుంటుండగా ఈ అనందం మూణ్ణాల ముచ్చటలా కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో ఉల్లి మళ్లీ ఘాటెక్కి, ధరలు 10…

Read More

శోభనానికీ బ్యానర్ కట్టాడు!

సోషల్ మీడియా లో ఇప్పుడు కొత్తగా హల్చల్ చేస్తున్న ఈ ఫోటో చూసి అంధరు అర్చర్య పోతున్నారు ఇలకుడా  చేయొచ్చ అని  అర్చర్య పోతున్నారు…..

Read More

యువతలో విజయ కాంక్షను రగిల్చే అబ్దుల్ కలాం……

దేశం గర్వించదగిన గొప్ప వ్యక్తుల్లో అబ్దుల్ కలాం ఒకరు. ఆయన జీవితం నేటి యువతకు ఆదర్శం. అక్టోబర్ 15న కలాం జయంతి సందర్భంగా.. యువతలో ఎదగాలన్న కాంక్షను రగిల్చే సూక్తులు మీకోసం.. దేశం గర్వించదగిన గొప్ప వ్యక్తుల్లో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఒకరు. శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా దేశానికి ఎనలేని సేవలు అందించిన ఆయన అసలైన భారత రత్నం. ఆయన జీవితం నేటి యువతకు ఆదర్శం. సామాన్య కుటుంబంలో జన్మించి రాష్ట్రపతిగా ఎదిగిన కలామ్.. అత్యున్నత పదవిలోనూ నిరాండబరమైన జీవితాన్ని…

Read More

SBI కస్టమర్లకు మరో షాక్.. 4 రోజుల్లో నాలుగు ఝలక్‌లు!

స్టేట్ బ్యాంక్ తన ఖాతాదారులకు షాకుల మీద షాకులు ఇస్తోంది. ఇప్పటికే ఎఫ్‌డీ, సేవింగ్స్ అకౌంట్లపై వడ్డీ రేట్లు తగ్గించిన బ్యాంక్ ఇప్పుడు మరో షాకిచ్చింది. ప్రాసెసింగ్ ఫీజు మళ్లీ వసూలు చేస్తామనే బ్యాంక్ ఝలక్ నుంచి తేరుకోకముందే మళ్లీ వడ్డీ రేట్లు తగ్గించింది. రికరింగ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లలో కోత 10 బేసిస్ పాయింట్ల వరకు తగ్గింపు అక్టోబర్ 10 నుంచే ఈ నిర్ణయం అమలులోకి దీంతో కస్టమర్లకు తక్కువ రాబడి దేశీ అతిపెద్ద బ్యాంక్…

Read More

భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వతంత్రం వచ్చినప్పుడు,ఆ సంబరాలకు దూరంగా గాంధీ ఏం చేస్తున్నారు?

భారత స్వాతంత్రోద్యమానికి మహాత్మా గాంధీ నేతృత్వం వహించారు. కానీ, దేశానికి 1947 August 15న స్వాతంత్రం వచ్చినపుడు ఆ సంబరాలలో ఆయన పాల్గొనలేదు. స్వతంత్ర భారతదేశానికి సంబంధించిన పది ఆసక్తికరమైన విషయాలు 1. మహాత్మాగాంధీ స్వతంత్రం లభించిన రోజున దిల్లీకి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న బెంగాల్‌లోని నోవాఖలీలో ఉన్నారు. అక్కడ ఆయన హిందూ, ముస్లింల మధ్య మత ఘర్షణలను అడ్డుకోడానికి నిరాహారదీక్ష చేస్తున్నారు. 2. ఆగస్టు 15న భారతదేశానికి స్వతంత్రం వస్తుందనే విషయం పక్కాగా తెలియగానే…

Read More